35 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సాహ మూడవరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు గవర్నమెంట్ హై స్కూల్ నస్పూర్ నందు వృద్ధులకు మరియు పిల్లలకు యోగ ఆసనాలను మరియు ధ్యానం చేసే విధానము యోగా వల్ల ప్రయోజనాలు ఆసనాల వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అని నేర్పించడం జరిగింది వీటి ద్వారా మన జీవనశైలి విధానాన్ని మార్చుకోవచ్చు మనకు ఉన్న సమస్యలను రోగాలను అధిగమించి ప్రశాంతతను సంతోషాన్ని పొందడానికి యోగా […]
దేవాపూర్ లో హరిత యోగ కార్యక్రమం
20 Viewsమంచిర్యాల జిల్లా, దేవాపూర్. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు భాగంగా హరిత యోగ కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజూ హరితయోగా కార్యక్రమం కాసిపేట మండలంలోని దేవాపూర్ ఆరోగ్యమందిర్ ఆవరణంలో పరిసరాలను శుభ్రం చేసి,ఆయుష్ ఆరోగ్య మందిర్, యోగశాల ముందు మొక్కలు నాటడం జరిగింది.జన జాగృతి కోసం జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బ్యానర్ లు హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగ విద్యార్థులు,యోగ ఇన్స్టక్టర్ పెద్దింటి నాగార్జున […]
హరిత యోగ ప్రోగ్రాం లో చెట్లు నాటడం కార్యక్రమం
13 Viewsమంచిర్యాల జిల్లా. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హరిత యోగ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ హైస్కూల్ నందు మొక్కలు నాటడం జరిగింది దీని ద్వారా పర్యావరణం పరిరక్షణను పెంపొందించుకోవడం కాలుష్యం నుండి అరికట్టడం జరుగుతుంది అందుకని వృక్షో రక్షిత రక్షిత అన్నట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనను రక్షిస్తాయి అనేది సత్యం కావున ప్రతి ఒక్కరు మన […]
మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం
14 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి మరియు రఘునాథ్ వెరబెల్లి. సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ […]
రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో రక్త కణాల దానం
78 Viewsమంచిర్యాల జిల్లా. రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాప కి అత్యవసర సమయంలో రక్త కణాలు దానం చేసిన మొహమ్మద్ అమాన్. మంచిర్యాల పట్టణంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ,ఏ సమయంలో అయిన, ఎక్కడైనా రక్తం అవసరం అని ఫోన్ చెయ్యగానే ఎలాంటి సందర్భంలో ఉన్న వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపడు అబ్దుల్ […]
నస్పూర్ లో 60 మంది ఆశ వర్కర్లతో యోగా కార్యక్రమం
26 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్. నేడు అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగా అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 60 మంది ఆశా వర్కర్లతో మరియు ఇతర వ్యక్తులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా యొక్క గొప్పతనాన్ని గురించి వారికి తెలియజేయడం జరిగింది. యోగా వలన శారీరక పెరుగుదల మానసిక ప్రశాంతత మనిషి జీవన శైలి విధానాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అది […]
2కోట్ల నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
17 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం : జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలోని ఎస్టీపీపీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.చెన్నూర్ […]