105 Views -శరవేగంగా ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణ పనులు -గొల్లపల్లి గౌడ సంఘం కృషితో -స్లాబ్ లెవెల్ పూర్తి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణo లో భాగంగా నూతనంగా చేపట్టిన పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ కమిటీ,గౌడ సంఘం కమిటీ,సర్పంచ్,సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు నాగుల ఎల్లమ్మ […]
ప్రమాదాల నిలయానికి మహనీయుని ప్లెక్సీ అడ్డుగా కాదు అడ్డంగా…
39 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 19 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రధాన రహదారులపై తరచుగా నల్లాల పైపులైన్ లీకేజీ సమస్య తీవ్రంగా ఉంది, దీనివల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతుగల్ సిద్దిపేట కామారెడ్డి వెళ్లే ప్రధాన మార్గంలో పైపులైన్ తరచూ లీకేజ కావడం మళ్ళీమళ్ళీ రిపేరు చేయడం రాజుల పైసల రాళ్లపాలు అన్నట్లుగా ప్రభుత్వ ఖజానా గండికొట్టడం చరమామూలు అయిపోయిందని బాటసారులు అంటున్నారు. ప్రమాదానికి నిలయంగా గోయిల కారణంగా బస్సులు లారీలు ఇతర ప్రయాణికులకు ప్రయాణం […]
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే అరైవ్- అలైవ్.. ఎస్సై …
128 Viewsముస్తాబాద్ ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే ‘అరైవ్-ఆలైవ్’ అని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్. గణేష్ శనివారం రోజున రోడ్డుప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా నామాపూర్ గూడెం గ్రామాల మధ్యనున్న మూల మలుపులవద్ద ఉన్న చెట్లకు సిగ్నల్ ఏర్పడాలని రెడ్ రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎస్ఐ సిహెచ్ గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని, ద్విచక్ర […]
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్
116 Views ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బండలిగంపల్లి గ్రామానికి రెండవ విడత లో ప్రస్తుతం ఐదు ఇళ్ళు మంజూరు అయ్యాయని మరో పన్నెండు ఇళ్ళు మంజూరు కానున్నాయని లబ్ధిదారులు త్వరగా ఇళ్ళ […]
ప్రపంచానికి వెళ్తురునిచ్చిన మహనీయుని విగ్రహం అంధకారంలోనేనా…
56 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్లను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటిని పట్టించుకోకుండా అంధకారంలోకి నెట్టేసిన అధికారులు. గత ప్రభుత్వం ఈఎల్డీ వీధిదీపాలు ఏర్పాటుచేసి గ్రామాల్లో వెలుగులు వెలిగిస్తే నాటినుంచి నేటివరకు కొన్ని ఎలియిడి లైట్లు చెడిపోగా వాటిని పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. మండలంలో అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా […]
హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
10 Views శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎడ్ల అంగడి ప్రాంతంలో తేదీ 19-04-2026 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు,సభ్యులు కోరుతున్నారు.ఇట్టి సమ్మేళన కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం,చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి,నారాయణపూర్,బండలింగంపల్లి,సింగారం,దుమాల, అక్కపల్లి,గ్రామాల హిందూ బంధువులతో పాటు […]
వడ్ల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ డిమాండ్
35 Views వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఎప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు చేరిన ధాన్యం అకాల వర్షాలు పడితే రైతులు నష్టపోతారు: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు గత 15 రోజుల నుండి తరలిస్తున్నారని,అకాల వర్షాలు కురిసి రైతులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, అలాగే ఎండ తీవ్రతలు పెరిగినందున రైతులు వడదెబ్బ తగిలి అనారోగ్యం […]
మొరాయించిన ప్రొజెక్టర్
59 Views మొరాయించిన ప్రొజెక్టర్ -ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో టెక్నికల్ ప్రాబ్లం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఆయా శాఖల అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వీడియో మానిటరింగ్ చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయాలను ప్రజలకు చేరవేసే సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లంతో ప్రొజెక్టర్ మొరాయించడంతో వీడియో మానిటరింగ్ లేకుండానే కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. […]
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ
102 Views ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, మండలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య,మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసిల్దార్ సుజాత,ఎస్సై రాహుల్ […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
13 Views గట్టు భాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన గట్టు బాపురెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం శుక్రవారం రోజున మృతి చెందగా గురువారం రోజున బాపురెడ్డి భార్య తారవ్వ ను కుమారులైన గట్టు కృష్ణారెడ్డి,గట్టు శ్రీకాంత్ రెడ్డి లను జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కలిగించారు. […]










