30 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]
కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత..
46 Viewsకేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత.. ఏప్రిల్ 08, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ (94) బుధవారం కన్నుమూశారు.కిద్వాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో,జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు.ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.కిద్వాయ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు..
గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి.
71 Viewsగుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి. జగిత్యాల, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7 జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విషాద ఘటన,గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిశాంత్,అక్కడ ఉన్న వళ్ళు వెంటనే అప్రమత్తమై బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన నిశాంత్..
నాణ్యత లేని పోలో రింగ్ తయారీ గోదాంపై హెచ్- ఫాస్ట్ అధికారుల దాడులు..
43 Viewsనాణ్యత లేని పోలో రింగ్ తయారీ గోదాంపై హెచ్- ఫాస్ట్ అధికారుల దాడులు. ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పోలో రింగ్ తయారీ గోదాం నిర్వహిస్తున్నట్లు( హెచ్- ఫాస్ట్) అధికారులు గుర్తించారు. నాణ్యత లేని,ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు దాడుల్లో తేలింది.అధికారులు భారీగా ముడి పదార్థాలు,తయారైన పోలో రింగులు, యంత్రాలను స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు.నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..
టీజీసెట్ 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల..
19 Viewsటీజీసెట్ 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల తెలంగాణ, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన( టీజీసెట్) 2026 ఫేజ్-1 ఫలితాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు.2026-27 విద్యా సంవత్సరానికి 6 నుంచి 9 తరగతుల వరకు బ్యాక్లాగ్ ఖాళీలతో పాటు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి,ఖమ్మంలో 8 తరగతి ప్రవేశాలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.ఫేజ్-1లో […]
నేడు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో తీర్పు!
44 Viewsనేడు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో తీర్పు! హైదరాబాద్:ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7 కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్,కమిషన్ నివేదికను సవాలు చేస్తూ.. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు,స్మిత సబర్వాల్, పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలు చేసిన పిటిషన్ లో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు కొద్ది రోజులు తీర్పును రిజర్వు చేసింది._కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి,ప్రభుత్వం నియమించి న జస్టిస్ […]
ట్రాఫిక్ లో హోంగార్డుల కీలక పాత్ర
10 Viewsట్రాఫిక్ లో హోంగార్డుల కీలక పాత్ర మంచిర్యాల పట్టణం గీత భవన్ చౌరస్తాలో ఇన్ అవుట్ రద్దీ కావడంతో ట్రాఫిక్ సమస్య రావడంతో ఎర్రటి ఎండలో హోంగార్డ్ పెట్టం తిరుపతి డ్యూటీచేస్తున్న దృశ్యం పట్టణ ప్రజలకు హోంగార్డ్ చేస్తున్న సేవలు ఎంతో ఆనందమని పట్టణ ప్రజలు కొనియాడారు. హోంగార్డులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని వారి సేవలు పోలీసు అధికారులు గుర్తించాలని ప్రభుత్వం పోలీసులతో పాటు హోంగార్లో కూడా కొన్ని విధాల సంక్షేమ పథకాలు అందేలా […]
విద్యుత్ శాఖ ప్రజా భాట తో తీరుతున్న సమస్యలు
30 Views విద్యుత్ సమస్యలు తీర్చడమే మా కర్తవ్యం సెస్ ఎఈ.పృథ్వీధర్ గౌడ్. తెలుగు న్యూస్ 24×7 సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో మంగళవారం ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సమస్యలను సెస్ ఎఈ బుర్ర పృథ్వీధర్ గౌడ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ పి డి సి ఎల్, ఎస్ సీ ఈ. బిక్షపతి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సమస్యల పట్ల అవగాహన కల్పించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.క్షేత్రస్థాయిలో విద్యుత్ స్తంభాలు […]
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
75 Viewsమాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్ తెలంగాణ, ఏప్రిల్ 7, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ : మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై బాధిత రైతులను కలిసేందుకు వెళ్లడాన్ని అడ్డుకున్నారు. ఈ మేరకు హరీశ్ రావు నివాసం వద్ద భారీ పోలీస్ బలగాలు మోహరించారు. అలాగే మాజీ మంత్రి సబితతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా […]
చలో పిప్పిరి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా
9 Viewsచలో పిప్పిరి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా.బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు పెద్దలు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బారి ఎత్తున బయలుదేరిన 8వ డివిజన్ ప్రేమసాగరరావు సైన్యం బయలుదేరిన 8వ డివిజన్ ఇంచార్జ్ అట్కాపురం సతీష్, నరిగే నరేష్, బిమిని రాజేష్, ఆటో శివ, […]










