10 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆయుష్ యోగ నస్పూర్ నందు మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళలను అన్నిట్లో ముందు ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం, ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యోగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజా, మరియు డిపిఎం ప్రోగ్రాం రవీందర్ నాయక్, ఆయుష్ యోగా టీచర్ సుధాకర్, మేఘన, శైలజ, ప్రదీప్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
8 Viewsఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,మార్చి 8, 2026: ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందని, ఈ క్రమంలో 14 సంవత్సరాల వయసు నుండి 15వ సంవత్సరంలో ఉన్న బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, […]
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ తక్షణ స్పందన
14 Viewsమున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ తక్షణ స్పందన. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని CCC లో గల మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ లో వేసవి కాలం తీవ్రత వలన తీవ్రమైన మంటలు చెలరేగాయి. స్థానిక కార్పొరేటర్,మరియు ప్రజలు మేయర్ కి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ ను పిలిపించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు […]
8వ డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
11 Views8వ డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈరోజు 8వ డివిజన్ పరిధి లో అంగన్వాడీ టీచర్స్ & అంగన్వాడీ ఆయామ్మలు ( హెల్పేర్స్) మరియు జాతీయ ఆరోగ్య మిషన్ శాఖ కార్యకర్తలు (ఆశ వర్కర్స్) కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ మేకల రాము, తోడే సతీష్ రెడ్డి, రహీమ్, దేవేందర్ శ్రీకాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం
11 Viewsఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఖమ్మం రూరల్,మార్చి 08 ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం ప్రధానోపాధ్యాయులు ఆమంచి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రూరల్ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి జగదీష్,సర్పంచ్ బండి సతీష్,ఉప సర్పంచ్ షేక్ దావూద్,మాజీ ఏఏపిసి చైర్మన్ పప్పుల […]
అమెరికా ఎఫ్డిఏ ప్రమాణాలతో ‘గ్రావిటీ’ ఔషధాలు
12 Viewsఅమెరికా ఎఫ్డిఏ ప్రమాణాలతో ‘గ్రావిటీ’ ఔషధాలు — ప్రపంచస్థాయి నమ్మకాన్ని చూరగొంటున్న గ్రావిటీ ఫార్మా — ఏడాదికి 1000 కోట్ల టాబ్లెట్లు తయారీ, నిపుణుల బృందంతో ముందంజ ఖమ్మం, మార్చి 8: అమెరికా ఎఫ్డిఏ ప్రమాణాలతో నాణ్యమైన ఔషధాలను తయారు చేస్తున్న గ్రావిటీ ఫార్మా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను సంపాదించుకుంటోంది. 2014లో హైదరాబాద్ పాషి మైలారంలో తయారై అమెరికాలో వ్యాపారం ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ ఫార్మా రంగంలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంటూ ముందుకు […]
నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
6 Viewsసమాజ సేవలో మ్యాకల కనకయ్య సేవలు అభినందనీయం – సర్పంచ్ భవాని బాలకిషన్,ఉప సర్పంచ్ సుధాకర్ సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారని నరసమ్మ శరదయ్య కుమార్తె నవవధువు సుప్రియ వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన, బిఆర్ఎస్ […]
ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు కేటాయించి మూడు బస్సులను ఏర్పాటు చేసిన ఎంపి గడ్డం వంశీకృష్ణ
9 Viewsఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు కేటాయించి మూడు బస్సులను ఏర్పాటు చేసిన ఎంపి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు మంజూరు చేసి మూడు బస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. గతంలో మెడికల్ కాలేజీని సందర్శించిన సమయంలో […]
చెన్నూరు మున్సిపాలిటీ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
14 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు మున్సిపాలిటీ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని 10వ వార్డు లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ అధికారులు. వార్డుల్లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు.
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్
29 Viewsకలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్. మంచిర్యాల జిల్లా. నేడు తెలంగాణ జాగృతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత తో కాలినడకతో కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనానికి, వెంకటేశ్వర నామ స్మరణతో తిరుమల కొండ ఎక్కుతూన్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్.










