55 Views ముస్తాబాద్, మే 31 (24/7న్యూస్ ప్రతినిధి): గూడెం గ్రామంలో అనాథలకు, నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదమైన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ నిలిచిన మహిళలకు సన్మానాలు జరిగాయి. అడగనిదె అమ్మయినా అన్నంపెట్టని ఈ రోజుల్లో మహిళలే వృద్ధులు, వికలాంగులపై మక్కువ పెంచుకొని వృత్తులు సైతం విస్మరించి అన్నపూర్ణ ఫౌండేషన్ నామకరణం చేసి ఎంతోమంది అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అనాథలకు, నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానంచేయడం అత్యంత పుణ్యప్రదమైన […]
మహిళలకు కళ్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన.మంత్రి గడ్డం వివేక్.
92 Viewsగజ్వేల్ పట్టణంలోనీ సమీకృత కార్యాలయ సముదాయంలో గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి..ఈ కార్యక్రమంలో ఏంఎల్ సి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, […]
కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత..
286 Viewsకళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత గజ్వేల్, మే 31, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సర్పంచ్ భవాని, బాలకృష్ణ, కళ్యాణ చెక్కులు అందజేయడం జరిగింది. బొడ్డు స్రవంతి,బొడ్డు ఎల్లయ్య,చెక్కల సుచిత్ర, చెక్కల కనకయ్య,దివ్య, తిప్పతి కొమురయ్య,బాయికాడి హరీష, బాయికాడ కిష్టయ్య,చిన్నబోయిన అనిత, చిన్నబోయి నరసింహులు, కళ్యాణ చెక్కులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.
నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి.
30 Viewsనిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి.మంత్రి దృష్టికి బెస్ట్ అవైలబుల్ స్కూలు సమస్యలు తీసుకోవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీనివాస్,తెలంగాణ జన సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, గజ్వేల్ మే 31, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ల కి తగిన న్యాయం చేయాలని గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ […]
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్
57 Viewsగజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్ గజ్వేల్, మే 31, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్ బే ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…ఈ కార్యక్రమంలో ఏంఎల్ సి యాదవ రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ […]
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు
12 Viewsమాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదినం పురస్కరించుకొని ఆయన తన నివాసంలో సతీమణి తార తో కలిసి తన మాతృ మూర్తి మల్లమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కెమికల్ ఏరియాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే సోమగూడెం కల్వరి చర్చ్ కు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల […]
నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
14 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు,లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
నిఘా నీడలో ముస్తాబాద్ సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ మహేష్ బి గీతే.
90 Views నిఘా నీడలో ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు. 101 సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతకు మరింత భరోసా. నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఒక సీసీ కెమెరాల 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్చందగా ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. TS తెలుగు న్యూస్ 24/7: శనివారం రోజున ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల […]
చెన్నూర్లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు
8 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *చెన్నూర్లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు* *నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి.. నిబంధనలు పాటించాలని వ్యాపారులకు హెచ్చరిక* మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఏడీఈ,ఏఓ అధికారులతో కలిసి విత్తనాలు,ఎరువుల దుకాణాలు, గోదాములపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.దుకాణాల్లో నిల్వ ఉంచిన […]
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ,ఎల్ కే జీ,యూకేజీ
92 Views ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య: ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి తొమ్మిది గ్రామాల్లో అందుబాటులో నర్సరీ,ఎల్ కే జీ, యూకేజీ TS తెలుగు న్యూస్ 24/7: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట,తిమ్మాపూర్ అగ్రహారం,గ్రామాలలో ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్య అమల్లో ఉండగా తాజాగా 2026 – […]










