ప్రాంతీయం

సిద్దిపేటలో రెండు శిశువులకు దత్తత – కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా అందజేత.

6 Viewsజిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లాలో రెండు శిశువులకు అధికారికంగా దత్తత ఇవ్వడం జరిగింది. నాలుగు సంవత్సరాల బాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, ఆరు నెలల ఆడ శిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేతుల మీదుగా దత్తతగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను మంచి విద్యతో ఎదగేలా చూసుకోవాలని, […]

ప్రాంతీయం

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

8 Viewsక్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను కొనసాగించలేరని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనం […]

ప్రాంతీయం

వేలూరు గ్రామంలో తైబజార్ ప్రారంభం – రైతులకు ప్రత్యక్ష విక్రయ వేదిక.

4 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేలూరు గ్రామంలో తై బజార్ ప్రారంభించబడింది. ఈ తై బజార్ ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లమ్మ, గ్రామపంచాయతీ అధికారులు మాట్లాడుతూ 2026- 2027 సంవత్సరానికి సంబందించిన మధ్యవర్తులు లేకుండా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేందుకు తై బజార్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు తక్కువ […]

ప్రాంతీయం

భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్..

1 Viewsభద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 భద్రాచలం పర్యటనలో రాష్ట్ర గవర్నర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తుమ్మల తెలిపారు. మార్ట్ ఏర్పాటులో ఐ టి డి ఏ, పీవో రాహుల్ […]

ప్రాంతీయం

ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు..

34 Views  హైదరాబాద్, మార్చి  28, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్ పత్రికకు వార్తలు […]

ప్రాంతీయం

హనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

8 Viewsహనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా. హనుమాన్ దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ వారి నివాసంలో కుటుంబ సమేతంగా హనుమాన్ మన్యు సూక్త హోమం నిర్వహించడం జరిగింది. వేద పండితులు సంతోష్ శర్మ  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమం కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ […]

ప్రాంతీయం

మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

5 Viewsమున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,మార్చి 28, 2026: మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు..

11 Viewsలోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.. సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.శనివారం జిల్లా కోర్టు హాల్లో జిల్లా జడ్జి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి లోక్ అదాలత్ ల ద్వారా పరిష్కరించుకోవడానికి వీలున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చెక్ […]

ప్రాంతీయం

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలి..

5 Viewsప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలి.. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్.. సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు.జిల్లా అదనపు కలెక్టర్ […]

ప్రాంతీయం

అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్,

12 Viewsఅన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 పట్టణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లోనే తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి […]