41 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో శ్రీ సీతారాముల రథోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం నుంచి ప్రారంభమైన రథోత్సవ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, యువకులు, చిన్నారులు ఆటపాటలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సాహంగా రథాన్ని లాగుతూ ఊరేగింపును విజయవంతం చేశారు. గ్రామ వీధులన్నీ భక్తి వాతావరణంతో కళకళలాడాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు శ్రీ […]
మంచిర్యాల కలెక్టర్ ఆఫీసులో యోగా అవగాహన కార్యక్రమం
15 Viewsమంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ నందు యోగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా ఇన్స్పెక్టర్స్ ఏ సుధాకర్ మరియు మేఘన, మంచిర్యాల జిల్లా డిపిఎం రవీంద్ర నాయక్, ఆయుర్వేదిక్ డాక్టర్ పద్మజ, హోమియో డాక్టర్ స్పందన, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సార్ వేద వ్యాస్ పాల్గొనడం జరిగింది.
8వ డివిజన్ సమస్యలపై మేయర్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
14 Views8 వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోనీ అరుణక్క నగర్ జన్సినగర్ భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ఈరోజు మంచిర్యాల మేయర్ ధరణి మధుని కలిసిన అత్కపురం సతీష్, భీమినీ రాజేష్, నరిగే నరేష్ వార్డులో నీ సమస్యలు వీధి దీపాలు, త్రాగు నీరు, డ్రైనేజ్ లు, స్టోర్ గ్రౌండ్, బస్టాండ్, రోడ్ల మీద వున్న విధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం,పలు సమస్యలు చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి […]
ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఫిష్ మార్కెట్
164 Views ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఫిష్ మార్కెట్ -రోడ్డు మధ్యలో వాహనాలు నిలుపుతున్న ఫిష్ కొనుగోలుదారులు – ఫిష్ మార్కెట్ ను బైపాస్ రోడ్డుకు తరలించాలని లేదా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రతి శనివారం నిర్వహించే వారసంతలో భాగంగా ఫిష్ మార్కెట్ ను సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన నిర్వహిస్తుండడం తో కొనుగోలుదారులతో, కొనుగోలుదారులు రోడ్డు […]
కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రాస్ వేసిన కొండూరి… ముస్తాబాద్ జట్టుపై…
73 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని సమ్మక్క-సారలమ్మ సమీపంలోని పులిచేరుకుంటా మైదానంలో కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా ట్రాస్ వేసి ఆటలు ప్రారంభించారు. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటఆగయ్య టీఎస్పీఎస్సీ సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, మాజీ ఏఎంసి చైర్మన్, మాజీ […]
పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఏటీఎంకు కోత పెట్టిన దొంగలు
296 Views పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఏటీఎం ను ఎత్తుకెళ్లిన దొంగలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్బిఐ ఎటిఎంను అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సినీ ఫక్కీలో ఏటీఎం ను చోరీ చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు డిఎస్పి నాగేంద్ర చారి సమీక్షిస్తుండగా సిఐ […]
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్
38 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]
కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత..
54 Viewsకేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత.. ఏప్రిల్ 08, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ (94) బుధవారం కన్నుమూశారు.కిద్వాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో,జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు.ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.కిద్వాయ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు..
గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి.
76 Viewsగుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి. జగిత్యాల, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7 జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విషాద ఘటన,గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిశాంత్,అక్కడ ఉన్న వళ్ళు వెంటనే అప్రమత్తమై బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన నిశాంత్..










