46 Viewsమద్యం తాగి వేధిస్తున్న కుమారులపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు…. దుబ్బాక, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం జరిగింది. దుబ్బాక సీఐ రాజేష్, తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు నరేష్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు.వీరికి ఒక ఇల్లు తో […]
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు.
5 Viewsఅరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు. సిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశానుసారం ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, సిద్దిపేట పట్టణంలోని టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకి రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగింది, ఇందులో భాగంగా టాక్సీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి నడపకూడదని, ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ కచ్చితంగా ధరించాలని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలు […]
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం.
12 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం. శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి – మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం గజ్వేల్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి […]
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..
7 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు.. హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించటంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే […]
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం..
15 Viewsబ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.. సిద్దిపేట్ బెజ్జంకి, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలా కొండపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిలా భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.ఏకశిల గుట్టపై వెలిసినలక్ష్మీనరసింహస్వామి.బెజ్జంకి లో ఏకశిల గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రాతి శిల్పాలు కాకతీయుల కాలం […]
చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.
16 Viewsసిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు ఆప్యాయంగా పలకరించారు. రోజు భోజనం ఎలా ఉంటుంది మెనూ ప్రకారం పెడుతున్నారా రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. మంచి క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలని మంచి నైపుణ్యం కలిగివుండాలని ప్రతి సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలని సమయం […]
బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
5 Views రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.లబ్ధిదారులు నీరటి భూమరాజు 60.000,మారుపాక మనెవ్వ18.500. జరీనా బేగం 38000.బోయిని పరుశరాములు 14.000.సబీనా 25.000. సయ్యద్ ఓవైసీ హస్సేన్ 60.000.అల్లే బుధవ్వ 11.000.బుర్రవేణి సాయవ్వ 11.500.తెడ్డురవి 35.000. మొత్తం 2.73.000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదల […]
బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
54 Views బండలింగంపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోనీ బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి బొప్పాపూర్ ఏఎంసీ చైర్ పర్సన్ షేక్ సాబేరా బేగం,బండలింగంపల్లి సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్డరమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,ఉపసర్పంచ్ బొడ్డురాజు, వార్డ్ మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మెన్ గుండాటి రాంరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు […]
ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు
7 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ చిన్న దూరమైనా సీట్ బెల్ట్ ధరించండి… ప్రాణ రక్షణలో కీలక పాత్ర: సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ఫేజ్-III కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం […]
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ సత్యప్రసాద్.
91 Views విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారుల ఎత్తు,బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు.వారికి […]










