21 Views TGEAPCET – 2026 కౌన్సిలింగ్ మరియు వెబ్ ఆప్షన్స్ పై ఉచిత అవగాహనా సదస్సు. TS తెలుగు న్యూస్ 24/7: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – రాజన్న సిరిసిల్లా జిల్లా వారి ఆధ్వర్యంలో TGEAPCET – 2026 ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్స్ పైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించడం కొరకు అవగాహనా సదస్సు తేది 2-6-2026 మంగళారం రోజున సాయంత్రం […]
ఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి
8 Viewsఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి. -బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ జిల్లా నాయకులు ర్యాగట్ల చందు. మిరుదొడ్డి, మే 24, తెలుగు న్యూస్ 24/7 సామాజిక న్యాయం – రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా, “ఎవరి కులం ఎంతో..! వారికంత వాటా..!” అనే నినాదంతో బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ, జిల్లా కమిటి అధ్వర్యంలో జూన్ 5 వ […]
పవర్ కట్ తో ప్రజల పరేషాన్
21 Views పవర్ కట్ తో ప్రజల పరేషాన్ ఉదయాన్నే భానుడి భగభగలు ఉక్కపోతతో అల్లాడిన జనం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం అప్రకటితో కరెంటు కోతతో భానుడి భగభగ మధ్య ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను కొట్టడానికి విద్యుత్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు పవర్ కట్ చేయగా ఎండ వేడిమి తాళలేక, చిన్నాచితక ముసలి ముతక తేడా […]
జైపూర్,ఇందారం ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
20 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* జైపూర్,ఇందారం ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ బస్ స్టాండ్,ఇందారం చౌరస్తా ప్రాంతం,ఆటో స్టాండ్ ప్రాంతం,పాన్ షాపులు,హోటళ్లు,టీ స్టాళ్లతో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భీమేష్, మంచిర్యాల నార్కోటిక్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిసి శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైపూర్ సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు […]
చనిపోయిన హోం గార్డ్కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ
7 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్ చనిపోయిన హోం గార్డ్కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ బి.శ్రీనివాస్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్తో కలిసి గోదావరిఖని శ్రీనగర్ కాలనీ (వినాయక్ నగర్)లోని ఆయన నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం […]
గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం : మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్
14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం : మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్ను మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ కలిసి సందర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న యువకులతో డిసిపి మాట్లాడి,వారి […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం
4 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం మాజీ ప్రధాన మంత్రి,*భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసిసి కార్నర్ వద్ద మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ,డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ తో కలిసి రాజీవ్ గాంధీ […]
పెద్దసారు మాకేసులు ఎత్తివేయండి…
38 Viewsముస్తాబాద్, మే 20 (24/7న్యూస్ ప్రతినిధి); తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారనే రసబసలుగామారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అప్పటి రాజకీయ పరిణామాలు, వివాదాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలమైన నేతలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అణచివేయడానికి పోలీసులచే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ మినహా నేటివరకు కాంగ్రెస్ జెండాలు మోస్తూనే ఉన్నాము పది సంవత్సరాలు […]
ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రా
9 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సమాజంలో జరుగుతున్న నేరాల అదుపునకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోబా నగర్,రెల్లివాడ,లెనిన్ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాల […]
ఎస్సైసొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు…
40 Viewsముస్తాబాద్, మే19 (24/7న్యూస్ ప్రతినిధి): భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగప డుతాయన్ని ఎస్ఐ సిహెచ్ గణేష్ పేర్కొన్నారు. ఎస్సై మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో నేరాలను నియంత్రించేందుకు, అసాంఘికకార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. మండల కేంద్రంలోనే కాకుండా ప్రతీగ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజాపతినిధులు చొరవ చూపాలని వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డితో […]










