72 Views ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బండలిగంపల్లి గ్రామానికి రెండవ విడత లో ప్రస్తుతం ఐదు ఇళ్ళు మంజూరు అయ్యాయని మరో పన్నెండు ఇళ్ళు మంజూరు కానున్నాయని లబ్ధిదారులు త్వరగా ఇళ్ళ […]
ప్రపంచానికి వెళ్తురునిచ్చిన మహనీయుని విగ్రహం అంధకారంలోనేనా…
40 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్లను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటిని పట్టించుకోకుండా అంధకారంలోకి నెట్టేసిన అధికారులు. గత ప్రభుత్వం ఈఎల్డీ వీధిదీపాలు ఏర్పాటుచేసి గ్రామాల్లో వెలుగులు వెలిగిస్తే నాటినుంచి నేటివరకు కొన్ని ఎలియిడి లైట్లు చెడిపోగా వాటిని పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. మండలంలో అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా […]
హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
9 Views శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎడ్ల అంగడి ప్రాంతంలో తేదీ 19-04-2026 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు,సభ్యులు కోరుతున్నారు.ఇట్టి సమ్మేళన కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం,చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి,నారాయణపూర్,బండలింగంపల్లి,సింగారం,దుమాల, అక్కపల్లి,గ్రామాల హిందూ బంధువులతో పాటు […]
వడ్ల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ డిమాండ్
32 Views వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఎప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు చేరిన ధాన్యం అకాల వర్షాలు పడితే రైతులు నష్టపోతారు: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు గత 15 రోజుల నుండి తరలిస్తున్నారని,అకాల వర్షాలు కురిసి రైతులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, అలాగే ఎండ తీవ్రతలు పెరిగినందున రైతులు వడదెబ్బ తగిలి అనారోగ్యం […]
మొరాయించిన ప్రొజెక్టర్
58 Views మొరాయించిన ప్రొజెక్టర్ -ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో టెక్నికల్ ప్రాబ్లం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఆయా శాఖల అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వీడియో మానిటరింగ్ చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయాలను ప్రజలకు చేరవేసే సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లంతో ప్రొజెక్టర్ మొరాయించడంతో వీడియో మానిటరింగ్ లేకుండానే కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. […]
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ
100 Views ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, మండలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య,మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసిల్దార్ సుజాత,ఎస్సై రాహుల్ […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
13 Views గట్టు భాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన గట్టు బాపురెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం శుక్రవారం రోజున మృతి చెందగా గురువారం రోజున బాపురెడ్డి భార్య తారవ్వ ను కుమారులైన గట్టు కృష్ణారెడ్డి,గట్టు శ్రీకాంత్ రెడ్డి లను జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కలిగించారు. […]
షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు
12 Viewsషెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు. మంచిర్యాలా జిల్లా:మంచిర్యాలా జిల్లా షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా హైదరాబాదు లో రవింద్ర భారతి నందు ఉత్సవా వేడుకల్లో వేడుకలలో భాగంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ట్రాంజెండర్స్ శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్,ఆదేశాల మేరకు మహనీయుల […]
ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు…
62 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 15 (24/7 ప్రతినిధి): వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారంచేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై సిహెచ్ గణేష్ హెచ్చరించారు. ఎస్ఐ మాట్లాడుతూ ముస్తాబాద్ లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణదారులను హెచ్చరించారు. అంతేకాకుండా బస్టాండులో షాపులు, తోపుడుబండ్లు ఏవీ రోడ్డుకు అడ్డంగా ఉండరాదన్నారు. షాపుల ముందు ఉన్నకూలర్లు ఇతర వస్తువులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇకపై ట్రాఫిక్కు అంతరాయం కల్పిస్తే ఈసారి […]
వ్యర్థాలకు అంటుకున్న నిప్పు తప్పిన పెను ప్రమాదం
131 Views రాచర్ల గొల్లపల్లి లో అగ్ని ప్రమాదం తక్షణమే స్పందించిన యువత తప్పిన పెను ప్రమాదం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోనీ గంగమ్మ గుడి వాగు ప్రాంతంలో చెత్తను పడేయడంతో ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలతో చెత్తతో నిండి పోయింది.ప్రమాదవశాత్తు ఆ చెత్తకు నిప్పు అంటుకోవడంతో ఆ ప్రక్కనే వరి ధాన్యం ఆర బోసిన రైతులు కంగారు పడ్డారు.అక్కడే ఉన్న బాలుర వసతి గృహం,ఇందిరమ్మ కాలనీ ప్రాంతం అంతా దట్టమైన పొగ వాటిల్లడంతొ ప్రజలు […]










