ప్రాంతీయం

రాయపోల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్.

3 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు నమోదు, ఆయుధాల భద్రత, మాల్ఖానా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సత్వర, పారదర్శక పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.స్టేషన్‌లో […]

ప్రాంతీయం

మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి

27 Views మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి – బాద నరేష్ డిమాండ్ TS తెలుగు న్యూస్ 24/7: ముస్తాబాద్ మండలం  చికోడు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో నేడు చికోడు గ్రామంలో ఐదో వార్డ్ మెంబర్ బాద నరేష్ […]

విద్య

అందరికీ ఆదర్శంగా నిలిచిన నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్

146 Views అందరికీ ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ మాదాసు అనిల్ తన కూతురు ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల పై విశ్వాసం పెంచిన సర్పంచ్ TS తెలుగు న్యూస్ 24/7: ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్ ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య,మెరుగైన మౌలిక సదుపాయాలు,అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల సేవలు అందుబాటులో ఉన్నాయని,తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం […]

విద్య

విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కొండ ఆంజనేయులు గౌడ్

32 Views డెబ్భై వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కొండ ఆంజనేయులు గౌడ్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం లోని గొల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నీరు త్రాగడం కోసం డెబ్భై వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శరీరానికి కావాల్సిన నీరు సమయానికి త్రాగి ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశ్యంతో వారికి వాటర్ బాటిల్స్ ను పంపిణీ […]

Breaking News ప్రాంతీయం

తాటిచెట్టుపై నుండి పడిన గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు..

181 Viewsముస్తాబాద్, జూన్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చీకుడు గ్రామంలో తీవ్ర విషాదం. కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… మండలానికి చెందిన గున్నాల కృష్ణగౌడ్ వయసు 59 సం. సాయంత్రం సమయాణ ఎప్పటిలాగే కల్లు గీతకోసం తాటి చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో కాలుజారి ఎత్తు నుంచి పడినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి […]

Breaking News

ఎల్లారెడ్డిపేటలో పోలీసు జాగిలంతో డ్రగ్స్ వేట

265 Views డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు పోలీసుల  ప్రత్యేక తనిఖీలు. ఎల్లారెడ్డిపేట మండలంలో కిరాణా,పాన్ షాప్స్,బస్టాండ్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు నిర్వహణ. మత్తు పదార్థాల విక్రయాలు,రవాణాపై కఠిన చర్యలు తప్పవు: ఎస్సై రాహుల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిరాణా,పాన్ షాప్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు అధికారులు నార్కోటిక్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను […]

ప్రాంతీయం

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ఎస్పీ మహేష్ బి గీతే

176 Views నిఘా నీడలో ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట గ్రామం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరం. రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలి: జిల్లా ఎస్పీ. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాల ప్రారంభోత్సవనికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు సీసీ […]

ప్రాంతీయం

లవ్ ఫెయిల్యూర్ తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

8 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోనీ దండపల్లి మండలం మిల్కీ వెంకటాపూర్ గ్రామంలో బొమ్మెన ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయి ప్రేమ తిరస్కరించిందని మనస్థాపనతో తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని దండపల్లి ఎస్సై రాజు వర్ధన్ మీడియాకు తెలిపారు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.    

Breaking News విద్య

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న బండలింగంపల్లి గ్రామస్తులు

542 Views బండలింగంపల్లిలో ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని,గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు బస్సులు వాహనాలు రాకూడదని ప్రభుత్వ బడిలో సకల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం కృషి చేయాలని గ్రామపంచాయతీలో తీర్మానించారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ […]

Breaking News

ఘనంగా 4 వ వార్డు మెంబర్ జన్మదిన వేడుక

35 Viewsములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామ 4 వ వార్డు మెంబర్ తలారి దుర్గారావు జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ ,మాజీ సర్పంచ్ ,ఉపసర్పంచ్ ,మాజీ ఉపసర్పంచ్ ,ప్రస్తుత వార్డు సభ్యులు,మాజీ వార్డు సభ్యులు, గ్రామ యూత్ లీడర్స్ ,యువకులు,5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను ఆధ్వర్యంలో దుర్గారావు కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి , ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.