20 Viewsపూసల కులాన్ని డీఎన్టీఎఫ్ఎన్టీ (డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్) జాబితాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిద్దిపేట జిల్లా పూసల సంఘం మాజీ ఉపాధ్యక్షులు ముదరకోళ్ల యాదగిరి స్వాగతించారు. ఈ నిర్ణయం దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక గుర్తింపు పోరాటానికి ఫలితమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పూసల వర్గ ప్రజలకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా అందే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు […]
సర్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
4 Views– తెలంగాణ తురక కాశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, రాష్ట్రంలో 100 శాతం మ్యాపింగ్ పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం […]
నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన–ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
2 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన–ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు* *పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాలను ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎలిగేడు […]
సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
6 Viewsసింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా,జూన్ 14, 2026: సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, […]
ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
6 Viewsఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా ,జూన్ 13, 2026: ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ […]
ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
9 Viewsప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా , జూన్ 13, 2026: ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం లో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ […]
ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా రాకేష్ రెడ్డి
345 Views ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా రాకేష్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా ఇన్నాళ్ళు పనిచేసిన అధికారి బదిలీపై చందుర్తి మండలానికి వెళ్లగా ఇల్లంతకుంట మండలంలో ఏఈ గా పనిచేసిన రాకేష్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ఏఈ గా బదిలీ పై వచ్చారు వారికి డైరెక్టర్ కృష్ణహరి తో పాటు స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
6 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు శాఖలో అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సలీమ్, కొమురన్నలు పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను పోలీస్ కమిషనర్ అలంకరించి అభినందనలు తెలిపారు. […]
పనిచేయని ఏటీఎం మిషన్ లు వినియోగదారులకు తిప్పలు
120 Views పనిచేయని ఏటీఎం లు ప్రజలకు తప్పని తిప్పలు -సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఏటీఎం వద్ద పడిగాపులు కాసిన ప్రజలు TS తెలుగు 24 /7న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో పాటు గొల్లపల్లి గ్రామంలో గల ఎటిఎం మిషన్ లు తరచూ మొరాయిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శనివారం రోజున మండల కేంద్రంలో గల ఐఓబి బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు లేకపోవడం,ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లిలో గల ఎస్బీఐ ఏటీఎం లు పనిచేయక […]










