3 Viewsముస్తాబాద్ మే1 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో పోరాట దృక్పథంతో మరోసారి పోరాటానికి సిద్ధంగా ఉండవలసిన సమయం ఆసన్నమైందని కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీసబిక్షపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పలు కార్యాలయాలవద్ద జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కుల సాధించిన తర్వాత వేతనాలను పెంచడంలో జాప్యం చేస్తుందని కార్మికులంటే చిన్నచూపుచూస్తూ కార్మికులకు రక్షణలేకుండా పోయిందన్నారు. […]
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమ నిర్వహణ
2 Views రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల చే అవగాహన TS తెలుగు న్యూస్ 24/7: వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు ఖర్చులను తగ్గించి అధిక ఫల సాయంతో మంచి ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు రైతులకు సూచించారు.ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట గ్రామ […]
ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఎస్సై గణేష్
2 Views పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ముస్తాబాద్ ఎస్సై గణేష్ సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందించబడును TS తెలుగు న్యూస్ 24/7: పై ఫోటోలలో హోటల్ వద్ద బండి ప్రక్కన తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్న వ్యక్తి సిద్దిపేటలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద 70 సంవత్సరాల ముసలమ్మను ఎటు పోతున్నావని అడిగి నేను కూడా ముస్తాబాద్ వెళ్తున్నాను అని ముసలమ్మకు తెలియజేయగా నేను వస్తాను […]
యువతకు క్రికెట్ కిట్ అందజేసిన మాజీ ఎంపీటీసీ నమలికొండ శ్రీనివాస్
16 Views కేటీఆర్ పంపిన క్రికెట్ కిట్ యువతకు అందించిన మాజీ ఎంపీటీసీ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన యువత మొన్నటి వరకు నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొనడంతో,క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొన్న టీంలన్నిటికీ క్రికెట్ కిట్లను కేటీఆర్ పంపించడంతో అట్టి క్రికెట్ కిట్లను గురువారం గ్రామ యువతకు మాజీ ఎంపీటీసీ నమలికొండ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నమిలికొండ […]
హ్యూమన్ రైట్స్ స్టేట్ డిప్యూటీ చైర్మెన్ కు సత్కారం
109 Views హ్యూమన్ రైట్స్ స్టేట్ డిప్యూటీ చైర్మెన్ లాల్ మహమ్మద్ కు సత్కారం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎండి.లాల ఆర్కే ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ స్టేట్ డిప్యూటీ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా రాచర్ల గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్ డిప్యూటీ చైర్మన్ ఎండి లాల,డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ బండి పరశురాములు లను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా […]
బొప్పాపూర్ లో తగలబడ్డ గడ్డి ట్రాక్టర్
477 Views విద్యుత్తు తీగలు తగిలి ట్రాక్టర్ గడ్డి దగ్ధం వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు కోరుట్ల పేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ లో గడ్డి కట్టలను నింపుకొని తన బర్ల షెడ్డు వద్దకు తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ విద్యుత్తు తీగలను గమనించకపోవడంతో […]
అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsఅధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఏప్రిల్ 29, 2026: జిల్లాలో వ్యవసాయ సాగులో అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్నరకం […]
మలేషియాలో రాచర్ల గొల్లపల్లి వాసి మృతి
221 Views మలేషియాలో గుండెపోటుతో గొల్లపల్లి వాసి మృతి -మృతి చెందిన పొన్నాల వెంకటరెడ్డి,దిక్కులు పిక్కటిల్లెల రోదిస్తున్న భార్య వనజ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉప సర్పంచ్ పొన్నాల మణెమ్మ మలేషియా నుండి మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని పొన్నం ప్రభాకర్,కేటీఆర్ లను కోరిన సర్పంచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకటరెడ్డి బ్రతుకుతెరువు నిమిత్తమై మలేషియా వెళ్లగా మంగళవారం ఉదయం వేకువజామున సుమారు 5 గంటల […]
బస్వాపుర్లో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
17 Viewsబిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తిచేసుకుని 26 వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ టీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్ , మాజీ ఉపసర్పంచ్ నర్సంపల్లీ బాబు గౌడ్ , 5 వ […]
పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
16 Viewsపిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 27, 2026: పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో […]










