ప్రాంతీయం

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

4 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు,లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

నిఘా నీడలో ముస్తాబాద్ సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ మహేష్ బి గీతే.

80 Views నిఘా నీడలో ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు. 101 సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతకు మరింత భరోసా. నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఒక సీసీ కెమెరాల 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్చందగా ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. TS తెలుగు న్యూస్ 24/7: శనివారం రోజున ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల […]

ప్రాంతీయం

చెన్నూర్‌లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు

5 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *చెన్నూర్‌లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు* *నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి.. నిబంధనలు పాటించాలని వ్యాపారులకు హెచ్చరిక* మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఏడీఈ,ఏఓ అధికారులతో కలిసి విత్తనాలు,ఎరువుల దుకాణాలు, గోదాములపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.దుకాణాల్లో నిల్వ ఉంచిన […]

విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ,ఎల్ కే జీ,యూకేజీ

80 Views ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య: ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి తొమ్మిది గ్రామాల్లో అందుబాటులో నర్సరీ,ఎల్ కే జీ, యూకేజీ TS తెలుగు న్యూస్ 24/7: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట,తిమ్మాపూర్ అగ్రహారం,గ్రామాలలో ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్య అమల్లో ఉండగా తాజాగా 2026 – […]

ప్రాంతీయం

సోషల్ మీడియాలో జ్యోతిష్యం నమ్మవద్దు: ఎస్ ఐ 

39 Viewsసోషల్ మీడియాలో జ్యోతిష్యం నమ్మవద్దు: ఎస్ ఐ మార్కుక్, మే 30, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండల ప్రజలకు ఎస్ఐ దామోదర్, తెలిపిన విషయం,సోషల్ మీడియాలో వచ్చే జ్యోతిష్యంపై ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ సోషల్ మీడియాలో కొంతమంది.. జ్యోతిష్యులు  వ్యక్తిగత సమస్యలను ఆశగా ఆసరాగా తీసుకొని మీకు జ్యోతిష్యం చెప్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి మూఢనమ్మకాలు,, నమ్మవద్దని వళ్ళు పంపించే వాట్సాప్ సోషల్ మీడియాలో లింకులు ఓపెన్ చేయకూడదని […]

ప్రాంతీయం

గొల్లవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించిన యువకులు

11 Viewsభీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, గురువారం రోజున భీమారం గ్రామానికి చెందిన యువకులు సేకరించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, మధుకర్, జీవన్, లక్ష్మీనారాయణ, మహేష్, మహేందర్, కె. మహేష్, విశాల్ నాయక్, నితిన్, వెంకటేశ్వర్లు, విజయ్, జీవన్, పాల్గొన్నారు.

ప్రాంతీయం

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్

23 Viewsతెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్ మంచిర్యాల, మే 28 : తెలంగాణ ఉద్యమకారుల వేదిక(టియూవీ) రాష్ట్ర కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎల్తూరి శంకర్ ను నియమిస్తూ టియూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ లు నియామక పత్రం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజమైన ఉద్యమకారులకు అమలు చేసేంతవరకు పోరాటం చేయాలని […]

ఆధ్యాత్మికం

ముచ్చర్ల గ్రామంలో ఎల్లమ్మ కు ఘనంగా సత్యాన్న బోనం సమర్పణ

60 Views ఘనంగా సత్యాన్నబోనం సమర్పణ ముచ్చర్లలో రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం వేడుక… మంగళవారం జరుగనున్న రేణుకా జమదగ్ని మహర్షిల కళ్యాణ వేడుక TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణ వేడుక ( సిద్దోగం) లో భాగంగా సోమవారం డప్పు చప్పుల మధ్య దాయితమ్ముళ్ళ ఆటపాటలతో ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.అందులో భాగంగా ప్రముఖ […]

విద్య

TGEAPSET – 26 వెబ్ ఆప్షన్స్ పై సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు

37 Views TGEAPCET – 2026 కౌన్సిలింగ్ మరియు వెబ్ ఆప్షన్స్ పై ఉచిత అవగాహనా సదస్సు. TS తెలుగు న్యూస్ 24/7: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – రాజన్న సిరిసిల్లా జిల్లా వారి ఆధ్వర్యంలో TGEAPCET – 2026 ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్స్ పైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించడం కొరకు అవగాహనా సదస్సు తేది 2-6-2026 మంగళారం రోజున సాయంత్రం […]

ప్రాంతీయం

ఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి

20 Viewsఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి. -బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ  జిల్లా నాయకులు ర్యాగట్ల చందు. మిరుదొడ్డి, మే 24, తెలుగు న్యూస్ 24/7 సామాజిక న్యాయం – రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా, “ఎవరి కులం ఎంతో..! వారికంత వాటా..!” అనే నినాదంతో బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ, జిల్లా కమిటి అధ్వర్యంలో జూన్ 5 వ […]