84 Viewsమద్యం సేవించి వాహనం నడిపిన 26 మందికి రూ.2,65,000- జరిమానా.. -డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన నలుగురికి రూ.20,000/- జరిమానా.. సిద్దిపేట్, ఏప్రిల్ 24, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 26 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా […]
ఆత్మహత్యలు వద్దు… శాంతియుతపోరాటమే ముద్దు… కెసిఆర్ మన ఆదర్శం
69 Viewsఆత్మహత్యలు వద్దు… శాంతియుత_ పోరాటమే_ _ముద్దు…కెసిఆర్ ఆదర్శమని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకులు &జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు మాట్లాడుతూ నర్సంపేట RTC డ్రైవర్ శంకరన్నను ఈరోజున కోల్పోవడం అత్యంత విషాదకరం… ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రాణం చాలా విలువైందని మీ కుటుంబాలు మీ పైననే ఆదారపడివున్న విషయం మర్చిపోవద్దని… ఇలాంటి చర్యలు చేసుకోవాలనిపించినప్పుడు మీ కుటుంబాలని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఈ రాక్షస […]
నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
7 Viewsనస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వైద్య సేవలు,పేషెంట్లు కు కల్పిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని,వైద్యులు సాధ్యమైనంత వరకు […]
జై సేవాలాల్ తండా పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
41 Views ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం: సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం జై సేవాలాల్ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ మాట్లాడుతూ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి మా పాలక వర్గం కృషి చేస్తుందని […]
నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsమంచిర్యాల జిల్లా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 22, 2026: భూమి అభివృద్ధిలో భాగంగా వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో వెంచర్ ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]
వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsమంచిర్యాల జిల్లా వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 22, 2026: వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ […]
ఉపాధ్యాయులకు షీ టీమ్స్పై అవగాహన సదస్సు
14 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *ఉపాధ్యాయులకు షీ టీమ్స్పై అవగాహన సదస్సు* *విద్యార్థుల భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం: ఎస్ఐ.హైమ* పాఠశాల విద్యార్థుల భద్రత,మహిళల రక్షణలో షీ టీమ్స్ పాత్రతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నేడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో జనగణన శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన […]
ఆర్టీసీ సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు….ప్రజా రక్షణ, శాంతి భద్రతకే ప్రాధాన్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
10 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *ఆర్టీసీ సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు….ప్రజా రక్షణ, శాంతి భద్రతకే ప్రాధాన్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ఉద్యోగం కోసం వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు పూర్తి భద్రత* తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని […]
దొమ్మాటి నర్సయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
13 Views దోమ్మాటి నర్సయ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు భుధవారం శుభాకాంక్షలు తెలిపారు, దంపతులకు స్వీట్లు తినిపించి,శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,డైరెక్టర్లు మెండే శ్రీనివాస్ యాదవ్,గంట చిన్న లక్ష్మి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి,గంట […]
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
21 Views రైతులు దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దు: సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య -కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు,చేతల ప్రభుత్వం: ఏఎంసీ చైర్ పర్సన్ షేక్ సభేరా బేగం. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో నారాయణపూర్,వెంకటాపూర్ గ్రామాల రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఏంసి చైర్ పర్సన్ షేక్ సాభేరా బేగం. మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు […]










