34 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా కొండాపూర్ రామిరెడ్డిపల్లె గ్రామాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడతలో19 మంజూరైనాయి. సందర్భంగా బిజెపి ఓబిసి మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో అర్హులైనవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ విడతలవారీగా పంపిణీ కార్యక్రమం ఉంటదని […]
రాష్ట్రస్థాయి విద్యార్థిని కబడ్డీ పోటీలకు ఎంపిక…
20 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ఈనెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి సీఎంకప్పు ఆటలలో కబడ్డీ ఉమెన్ ఓపెన్ కేటగిరిలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ జట్టు మొదటి స్థానంలో గణనీయంగా నిలిచింది. దీనిలో భాగంగా బంధనకల్ విద్యార్థిని హృతిక ప్రియదర్శిని రాష్ట్రస్థాయి కబడ్డీలో పాల్గొనుటకు ఎంపిక కావడంతో ఈ పోటీలు నారాయణపేట జిల్లాలో 20తేదీ నుండి 23వరకు జరగనున్నాయి ఈ పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ వ్యాయామ […]
రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక…
85 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి) నామపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైనట్లు ఈనెల17న జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు బుస అఖిల్, యారపు అద్విక్, బేరుగు సింధు, చిట్టవేని స్పందన నలుగురు విద్యార్థులు సాఫ్ట్ బాల్ గేమ్ లో గొడుగు మానస ఖోఖో గేమ్ లో, పరికి వేణు షాట్ పుట్ లో, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి సీఎంకప్ రాష్ట్రస్థాయి […]
జాతి సమైక్యతలో సర్ధార్ పటేల్ చూపిన తెగువ అమోఘం,శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.సుజాత,ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు
21 Viewsజాతి సమైక్యతలో సర్ధార్ పటేల్ చూపిన తెగువ అమోఘం,శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.సుజాత,ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు. మంచిర్యాల జిల్లా. దేశ స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలను భారత యూనిన్ లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ అమోఘమైనదని శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సుజాత అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం నిర్వహించిన ” ఐరన్ మ్యాన్స్ విజనరీ లీడర్ […]
కేతనపల్లిలో హై టెన్షన్, ఆడవారిపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్పీ పార్టీ డిమాండ్
11 Viewsకేతనపల్లిలో హై టెన్షన్ ఆడవారిపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ డిమాండ్. మంచిర్యాల జిల్లా, కేతనపల్లి మున్సిపాలిటీ. మంచిర్యాల జిల్లా, కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆడవారి పైన కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలియజే జరిగింది. మున్సిపాలిటీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించి కఠిన చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు డిమాండ్ […]
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము
32 Viewsటీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము. మంచిర్యాల జిల్లా. జిల్లాలోని వైద్యులకు ఎమ్మెల్యే హెచ్పి లకు మరియు వైద్య సుప్రవేజర్లకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ప్రారంభించారు. ఈ సమీక్ష అవగాహన కార్యక్రమంలో డాక్టర్ సుమలత నోడల్ ఆఫీసర్ పాల్గొని […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్పొరేటర్లు మరియు కౌన్సిలర్లు
11 Viewsబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్పొరేటర్లు మరియు కౌన్సిలర్లు. మంచిర్యాల జిల్లా. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మంచిర్యాల కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు మరియు లక్షెట్టిపేట, చెన్నూర్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లు ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మరియు […]
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Viewsఅభివృద్ధి పనులు వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఫిబ్రవరి 18, 2026: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా […]
రామకోటి రామరాజు కృషి వల్లే మన ప్రాంతానికి గోటి తలంబ్రాలు – గజ్వేల్ ఏసీపీ నర్సింలు.
14 Viewsభద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించి 3క్వింటాల్ల వడ్లను రామకోటి రామారాజు భక్తికి మెచ్చి అందజేశారు. మంగళవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్తివేశ్వర స్వామి దేవాలయంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు వడ్లకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ […]
కెసిఆర్ జన్మదిన సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి.
37 Viewsతెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడ్డేపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు […]










