ప్రాంతీయం

వడ్ల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ డిమాండ్

11 Views వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఎప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు చేరిన ధాన్యం అకాల వర్షాలు పడితే రైతులు నష్టపోతారు: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు గత 15 రోజుల నుండి తరలిస్తున్నారని,అకాల వర్షాలు కురిసి రైతులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, అలాగే ఎండ తీవ్రతలు పెరిగినందున రైతులు వడదెబ్బ తగిలి అనారోగ్యం […]

ప్రాంతీయం

మొరాయించిన ప్రొజెక్టర్

54 Views మొరాయించిన ప్రొజెక్టర్ -ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో టెక్నికల్ ప్రాబ్లం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఆయా శాఖల అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వీడియో మానిటరింగ్ చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయాలను ప్రజలకు చేరవేసే సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లంతో ప్రొజెక్టర్ మొరాయించడంతో వీడియో మానిటరింగ్ లేకుండానే కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. […]

ప్రాంతీయం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ

92 Views ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, మండలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య,మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసిల్దార్ సుజాత,ఎస్సై రాహుల్ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

12 Views గట్టు భాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన గట్టు బాపురెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం శుక్రవారం రోజున మృతి చెందగా గురువారం రోజున బాపురెడ్డి భార్య తారవ్వ ను కుమారులైన గట్టు కృష్ణారెడ్డి,గట్టు శ్రీకాంత్ రెడ్డి లను జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కలిగించారు. […]

ప్రాంతీయం

షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు

9 Viewsషెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు. మంచిర్యాలా జిల్లా:మంచిర్యాలా జిల్లా షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా హైదరాబాదు లో రవింద్ర భారతి నందు ఉత్సవా వేడుకల్లో వేడుకలలో భాగంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ట్రాంజెండర్స్ శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్,ఆదేశాల మేరకు మహనీయుల […]

ప్రాంతీయం

ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు…

58 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 15 (24/7 ప్రతినిధి): వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారంచేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై సిహెచ్ గణేష్ హెచ్చరించారు. ఎస్ఐ మాట్లాడుతూ ముస్తాబాద్ లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణదారులను హెచ్చరించారు. అంతేకాకుండా బస్టాండులో షాపులు, తోపుడుబండ్లు ఏవీ రోడ్డుకు అడ్డంగా ఉండరాదన్నారు. షాపుల ముందు ఉన్నకూలర్లు ఇతర వస్తువులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇకపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తే ఈసారి […]

Breaking News

వ్యర్థాలకు అంటుకున్న నిప్పు తప్పిన పెను ప్రమాదం

131 Views రాచర్ల గొల్లపల్లి లో అగ్ని ప్రమాదం తక్షణమే స్పందించిన యువత తప్పిన పెను ప్రమాదం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోనీ గంగమ్మ గుడి వాగు ప్రాంతంలో చెత్తను పడేయడంతో ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలతో చెత్తతో నిండి పోయింది.ప్రమాదవశాత్తు ఆ చెత్తకు నిప్పు అంటుకోవడంతో ఆ ప్రక్కనే వరి ధాన్యం ఆర బోసిన రైతులు కంగారు పడ్డారు.అక్కడే ఉన్న బాలుర  వసతి గృహం,ఇందిరమ్మ కాలనీ ప్రాంతం అంతా దట్టమైన పొగ వాటిల్లడంతొ ప్రజలు […]

నేరాలు

రేషన్ బియ్యం పట్టివేత

95 Views   ఓమిని వ్యాన్ లో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓమిని వ్యాన్ లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ రాచర్ల గొల్లపల్లి ప్రాంతంలో పట్టుబడ్డాడనీ పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం తో పాటు ఓమిని వ్యాన్ ను సీజ్ చేసినట్లు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని […]

ప్రాంతీయం

బ్లాక్ స్పాట్ ల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు

98 Views   ప్రమాదాలు జరుగు ప్రదేశాలు గుర్తించి జాగ్రత్త చర్యలు బలోపేతం. రాగట్లపల్లె మూల మలుపు వద్ద సైన్ బోర్డు ఏర్పాటు చేసిన డీఎస్పీ నాగేంద్రచారి ఎల్లారెడ్డిపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించారు.ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు రాగట్లపల్లి వద్ద స్వయంగా డిఎస్పి నాగేంద్ర చారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి […]

ప్రాంతీయం

విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు…రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు: సీపీ అంబర్ కిషోర్ ఝా

17 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు…రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు: సీపీ అంబర్ కిషోర్ ఝా “అరైవ్ & అలైవ్” కార్యక్రమంతో విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో,జైపూర్ సీఐ నవీన్,ఎస్‌ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన“అరైవ్ & అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ […]