4 Viewsవరసిద్ధి వినాయకుడికని దర్శించుకున్న ఆర్డీఓ శ్రీనివాసరావు. అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని ఉత్సవాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు. ఉత్సవాల నిర్వహణకు ప్రశంసలు మంచిర్యాల,సెప్టెంబర్ 18 పట్టణంలోని చున్నంబట్టివాడ 100 ఫీట్ రోడ్డులో అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడిని మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం […]
మోదీ దీర్ఘాయుష్షు కోసం శివ కేశవ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు…
14 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 18 (24/7 న్యూస్ ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగంగా స్థానిక శివ కేశవ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధానిమోదీ బలమైన నాయకత్వంలో భారతావని అభివృద్ధి, సంక్షేమ పథంలో మరింత శ్రేష్ఠంగా పురోగమించాలని, ఆయన దీర్ఘాయుష్మాన్ భవుడై నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ నాయకులు ఆశీర్వాద దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి, […]
రాజ్యాధికారం సాధన ద్వారానే దళిత బహుజన కులాలకు విముక్తి, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
24 Viewsరాజ్యాధికారం సాధన ద్వారానే దళిత బహుజన కులాలకు విముక్తి, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ బెల్లంపల్లి, సెప్టెంబర్17 (తెలుగు న్యూస్): రాజ్యాధికారం సాధన ద్వారానే దళిత బహుజన కులాలు విముక్తి అవుతారని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దళితుల రక్షణ రాజ్యాధికార సాధన సభలు పాదయాత్రలలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం […]
చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
16 Views*మంచిర్యాల జిల్లా* చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం * 2027 గోదావరి పుష్కరాలకు చెన్నూర్ లో 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు * రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద సెప్టెంబర్ 15, 2026: చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని […]
బీఎస్ఎన్ఎల్ రాగి తీగల చోరీ ముఠా ఛేదన–8 మంది నిందితులు అరెస్ట్
18 Viewsరామగుండము పోలీస్ కమిషనరేట్ బీఎస్ఎన్ఎల్ రాగి తీగల చోరీ ముఠా ఛేదన–8 మంది నిందితులు అరెస్ట్ బెల్లంపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లకు సంబంధించిన రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు.ఈ కేసులకు సంబంధించి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి,గౌరవనీయ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారిని న్యాయ నిర్బంధానికి పంపించింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల […]
కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్లో 5,261 కేసుల పరిష్కారం
14 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్లో 5,261 కేసుల పరిష్కారం 125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.33,65,739/- తిరిగి అందజేత తేదీ 12-09-2026న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో 613 భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసులు,ప్రత్యేక చట్టాలకు […]
ఉచిత కంటి వైద్యం ఏర్పాటు చేసిన సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య
32 Views ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య గ్రామస్తుల కోసం కాత్యాయని కంటి ఆసుపత్రి సిబ్బందిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహింప చేశారు.నేత్ర వైద్య నిపుణులు నవనీత్ పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు,వారిలో కంటి వైద్యానికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొంతమంది విద్యార్థులకు కూడా ఉచిత వైద్య పరీక్షలను చేశారు.గ్రామంలో 192 […]
తిమ్మాపూర్ గ్రామంలో చెక్కుల పంపిణీ
32 Views తిమ్మాపూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో నలుగురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు,లబ్ధిదారులు జె.ఉమా […]
వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతి భద్రతల మధ్య నిర్వహించుకుందాం
28 Views వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుందాం. సిరిసిల్ల డిఎస్పి కే. నాగేంద్ర చారి. TS తెలుగు న్యూస్ 24 /7: ఎల్లారెడ్డిపేట: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,శాంతియుతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సిరిసిల్ల డీఎస్పి కే.నాగేంద్రచారి సూచించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని సాయి శివ గార్డెన్ లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మండప నిర్వాహకులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.డీఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రతీ […]
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలకు అనుమతి లేదు
17 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేదీ: 12-09-2026 సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలకు అనుమతి లేదు ప్రశాంతంగా గణేష్ నవరాత్రులు, నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలి: డీసీపీ బి.రామ్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మండప నిర్వాహకులతో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని సబ్ […]










