ప్రాంతీయం

కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా మొగుళ్ళ ప్రశాంత్ ఎన్నిక

31 Viewsకొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా మొగుళ్ళ ప్రశాంత్ ఎన్నిక సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, ఆగస్టు 12, తెలుగు న్యూస్ 24/7 కొమురవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ నేతృత్వంలో జరిగిన వార్డ్ మెంబర్ల ఫోరం కమిటీ ఎన్నిక జరుగగా అయినాపూర్ గ్రామానికి చెందిన 6 వ వార్డ్ మెంబెర్ మొగుళ్ల ప్రశాంత్, ను కొమురవెల్లి […]

ప్రాంతీయం

అధికారపార్టీ వార్డు సభ్యుడు కావడంతో డ్రైనేజ్ సమస్య త్వరితగతిన పూర్తి…

56 Viewsముస్తాబాద్, ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని నాలుగో వార్డ్ లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో డ్రైనేజ్ సమస్య ఉండడంతో కాంగ్రెస్ నాయకులు కదంతొక్కి త్వరితగతిన పూర్తి చేశారు. నాలుగో వార్డ్ సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు రంజాన్ నరేష్ కావడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి వెంటనే సమస్యను పరిష్కరించారు. దీంతో పాఠశాల ఆవరణలోని డ్రైనేజ్ ప్రాబ్లం క్లియర్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులతో గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు […]

ప్రాంతీయం

ముస్తాబాద్ లో కోతుల బెడద* కాంగ్రెస్ నాయకుడు సద్దిమధు…

36 Viewsముస్తాబాద్, ఆగస్టు12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది.  పొలాల్లో పంటలను కూరగాయల చేలను కోతులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఇతర సామాన్లు పాడు చేస్తుండడంతో ప్రజలు భయంతో వనికి పోతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలు భయం గుప్పెట్లో  పెట్టుకుని వెళ్ళవలసి వస్తుందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సద్ది మధురెడ్డి మాట్లాడుతూ కోతులను వెంటనే అడవుల్లోకి తరలించే విధంగా […]

ప్రాంతీయం

భద్రత దృష్ట్యా స్పందించిన కలెక్టర్. సర్పంచ్…

93 Viewsముస్తాబాద్, ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): తెర్లుమద్ది X రోడ్డు నుంచి ఇబ్రహీంపూర్ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిపై ప్రమాదకర మలుపులు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్ బైతి దుర్గమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు, సేఫ్టీ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన కలెక్టర్ 14 లక్షలు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసిన కలెక్టర్, ఆర్‌అండ్‌బీ అధికారులకు గ్రామప్రజలు, పంచాయతీ […]

Breaking News

రోడ్డు భద్రత పై ఆర్టీఏ అధికారుల అవగాహన సదస్సు

19 Views రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు రవాణా శాఖ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సదస్సు నిర్వాహన TS తెలుగు 24/7 న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తేదీ 12/08/26 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.ఇట్టి అవగాహన సదస్సులో రోడ్డు భద్రతా నియమాల పట్ల […]

ప్రాంతీయం

కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్

75 Viewsకొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ సిద్దిపేట్ బెజ్జంకి, ఆగస్టు 11, తెలుగు న్యూస్ 24/7 అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి.చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం,కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్ […]

ప్రాంతీయం

ఎంఆర్పిఎస్ మండల నాయకులు మండిపాటు…

31 Viewsముస్తాబాద్, ఆగస్టు 8 (24/7న్యూస్ ప్రతినిధి): దుబ్బాక నుండి ముస్తాబాద్ కు వచ్చే ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. చినుకు పడితే బురదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కొమ్మాడ రాజు మాట్లాడుతూ ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రోడ్లు బాగు చేయరు, బస్సులు నడపరు. దుబ్బాక-ముస్తాబాద్ కు అరగంటకొక బస్సు ఉండేది ఈరోజు ఆ బస్సు కూడా బంద్. ఓట్ల […]

ప్రాంతీయం

ములుగు ట్రాఫిక్ జామ్: కారును ఢీ కొట్టిన బస్..

33 Viewsసిద్దిపేట జిల్లా, ములుగు, ఆగస్టు 8 తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ వద్ద హైదరాబాద్‌–సిద్దిపేట రాజీవ్ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్‌లో ఆగి ఉన్న శ్రీనివాస్ (కొడకండ్ల) కారును వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు బలంగా ఢీకొట్టింది. కారు అద్దాలు ధ్వంసమైనప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రాంతీయం

వర్గల్ పెరుకే బస్ స్టాప్ : పార్కింగ్ అడ్డగా మారింది.

14 Viewsసిద్దిపేట జిల్లా, వర్గల్, ఆగస్టు 8 తెలుగు న్యూస్ 24/7 వర్గల్ బస్టాప్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాప్ ప్రాంగణం కార్లు, లారీల పార్కింగ్‌కు మాత్రమే పరిమితమైనా అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బస్సులు రోడ్డుపైనే ఆగుతుండటంతో నిత్యం అవస్థలు పడుతున్నామని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రాంతీయం

చౌదర్‌పల్లిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం లో పిచ్చి మొక్కలు..

15 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్, ఆగస్టు 8, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్‌పల్లిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. పిల్లలు ఆడుకునేందుకు కేటాయించిన స్థలంలో ఆట వస్తువులు కనుమరుగై, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాంగణం అధ్వానంగా తయారైందని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రౌండ్‌ను బాగుచేయాలని కోరుతున్నారు.