5 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు,గోదావరి ఘాట్ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ శ్రీ ఎం.రమేష్, రామగుండం సీఐ శ్రీ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇంద్రసేన రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి,ప్రస్తుతం నీటి ప్రవాహ పరిస్థితులు,ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణం తదితర వివరాలను పరిశీలించారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు […]
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
3 Viewsగోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై జైపూర్, మంచిర్యాల జిల్లా. కడెం ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని జైపూర్ ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో […]
ప్రమాద ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య
3 Views*మంచిర్యాల జిల్లా* ప్రమాద ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య జూలై 30, 2026: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదులు, కల్వర్టులు ఇతర ప్రమాద ప్రాంతాల వద్దకు ప్రజలు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీ పరిధిలోని వాగు ప్రవాహాన్ని, శిథిలావస్థలో ఉన్న […]
ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
3 Views*మంచిర్యాల జిల్లా* ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు జూలై 30, 2026: జిల్లాలోని రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్కడక్కడా సర్వర్ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ, ఈ-పాస్ ఇంజనీర్లు వాటిని వెంటనే […]
విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
2 Views*మంచిర్యాల జిల్లా* విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య జూలై 30, 2026: ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫిన్లాండ్ విదేశీ ఎక్స్పోజర్ విజిట్కు ఎంపికై విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారని తెలిపారు. […]
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
5 Views*మంచిర్యాల జిల్లా* భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జూలై 30, 2026: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి డి.జి.పి. సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో […]
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – గజ్వేల్ సీఐ రవికుమార్
4 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు కురుస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గజ్వేల్ సీఐ రవికుమార్ సూచించారు. వర్షాల ప్రభావంతో ఏమైనా సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూలిపోయే ప్రమాదం ఉన్న పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, చెట్ల కింద నిలబడకూడదన్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, […]
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
6 Viewsసుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న బాలసదన్ చిల్డ్రన్స్ హోమ్ నుంచి 29-07-2026 తేదీన తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ ప్రాంగణంలోని ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయిన విషయం తెలియగానే,పెద్దపల్లి డీసీపీ శ్రీ రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.ఒక […]
అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కంపెనీ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజీ, ముగ్గురు కూడపలుక్కొని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమానికి బెదిరింపులు
2 Viewsఅంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కంపెనీ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజీ – వార్త రాసి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన తెలుగు ప్రభ దినపత్రిక రిపోర్టర్ అనీష్ -వెనకుండి నడిపించినగొర్లపెల్లి సురేష్.. తెలుగు ప్రభ కట్టింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి బ్లాక్ మెయిల్. -అనంతరం రంగంలోకి అగ్నిధార రిపోర్టర్ రవికుమార్ యాదవ్ -ముగ్గురు కూడపలుక్కొని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమానికి బెదిరింపులు -ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..కేసు నమోదు చేసిన […]









