ప్రాంతీయం

కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం

7 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం 125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.33,65,739/- తిరిగి అందజేత తేదీ 12-09-2026న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో 613 భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసులు,ప్రత్యేక చట్టాలకు […]

ప్రాంతీయం

ఉచిత కంటి వైద్యం ఏర్పాటు చేసిన సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య

24 Views ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్  దొమ్మాటి నర్సయ్య గ్రామస్తుల కోసం కాత్యాయని కంటి ఆసుపత్రి సిబ్బందిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహింప చేశారు.నేత్ర వైద్య నిపుణులు నవనీత్ పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు,వారిలో కంటి వైద్యానికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొంతమంది విద్యార్థులకు కూడా ఉచిత వైద్య పరీక్షలను చేశారు.గ్రామంలో 192 […]

ప్రాంతీయం

తిమ్మాపూర్ గ్రామంలో చెక్కుల పంపిణీ

22 Views తిమ్మాపూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో నలుగురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు,లబ్ధిదారులు జె.ఉమా […]

ఆధ్యాత్మికం

వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతి భద్రతల మధ్య నిర్వహించుకుందాం

19 Views వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుందాం. సిరిసిల్ల డిఎస్పి కే. నాగేంద్ర చారి. TS తెలుగు న్యూస్ 24 /7: ఎల్లారెడ్డిపేట: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,శాంతియుతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సిరిసిల్ల డీఎస్పి కే.నాగేంద్రచారి సూచించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని సాయి శివ గార్డెన్ లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మండప నిర్వాహకులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.డీఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రతీ […]

ప్రాంతీయం

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలకు అనుమతి లేదు

12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేదీ: 12-09-2026 సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలకు అనుమతి లేదు ప్రశాంతంగా గణేష్ నవరాత్రులు, నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలి: డీసీపీ బి.రామ్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మండప నిర్వాహకులతో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని సబ్ […]

ప్రాంతీయం

వేధింపులు సహించవద్దు. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి: మహిళలకు షీ టీమ్ పోలీసుల పిలుపు

15 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి: మహిళలకు షీ టీమ్ పోలీసుల పిలుపు మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, గోదావరి రోడ్డులో ఉన్న ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణా కోర్సులు నేర్చుకుంటున్న మహిళలకు శుక్రవారం జిల్లా షీ టీమ్ పోలీసు […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలి.* బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

13 Viewsకాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలి. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మంచిర్యాల జిల్లా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన 6 గ్యారంటీలను మరియు 420 హామీలను అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన […]

ప్రాంతీయం

మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్సై ఏన్ రమేష్ గౌడ్

53 Views i మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్సై ఎన్.రమేష్ గౌడ్ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఎన్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఎన్ రమేష్ గౌడ్ మండల ప్రజలకు వాహనదారులకు పలు సూచనలు చేశారు.వాహన దారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ మోటార్ వాహనం నడిపేవారు సీటు […]

ప్రాంతీయం

విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

17 Viewsవిశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,సెప్టెంబర్ 5, 2026: రాష్ట్రంలోని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో విద్యా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతిష్ఠాత్మక ప్రతిభా పురస్కారం–2026 ను అందుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా […]

ప్రాంతీయం

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

25 Views*మంచిర్యాల జిల్లా* రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సెప్టెంబర్ 1, 2026: భూ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని భీమిని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియపై మండల తహసిల్దార్, సర్వేయర్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ […]