రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ లీగల్ అడ్వైజర్ గా మంచిర్యాలకు చెందిన న్యాయవాది కొట్టే నటేశ్వర్ నియమితులయ్యారు. హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ నియామక పత్రాన్ని జారీ చేశారు.
138 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శనివారం రాగుల కిష్టయ్య తండ్రి వరదయ్య చెరువులోకి స్నానం చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందడం జరిగింది. మృతునికి భార్య లలిత, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. వరదయ్య మృతితో కుటుంబములో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. No Slide […]
131 Views దౌల్తాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నీళ్లు రాక విద్యార్థుల ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా సంక్షేమ అధికారి సరోజ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నీళ్లు రాకపోవడానికి గల కారణాలను విద్యార్థులు, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు, ఏఈ శరత్, ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. […]
187 Views*రామగుండం పోలీస్ కమీషనరెట్* *28న జాతీయ లోక్ అదాలత్…కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.* *లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది.* *రాజీమార్గమే రాజామార్గం : పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రాజీమార్గం రాజమార్గమని, కక్షకారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన […]