51 Viewsబాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత… Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ […]
కథనాలు
బంగారం పిరమయే బతుకు భారమాయే కార్పోరేట్ దుకాణాలు వచ్చే కష్టాలు కండ్ల ముందుకు వచ్చే
486 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని స్వర్ణకారులందరూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో స్వర్ణవృత్తుదారులు పనులు లేక విలవిలలాడుతున్నారు వెండి బంగారం కస్టమర్లు ఆర్డర్ ఇచ్చి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి పోతే బంగారం కొందామంటే ఈరోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు అంటూ స్వర్ణకారులు విలవిలలాడుతున్నారు అంతేకాకుండా ఒకప్పుడు దగ్గరి బంధువుల పెండ్లి లు జరిగిన వారికి అద్దతులం బంగారం భటువు (ఉంగరం) పెట్టేవారు అప్పట్లో అర తులం బంగారానికి 15,000 నుంచి 20వేల రూపాయల […]
పాఠశాల బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం…
108 Viewsముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలోని యాజమాన్యాలకు పాఠశాల యొక్క బస్సు డ్రైవర్ సమస్యల పరిష్కారం కోసం తమ యొక్క ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రతినెల నెల కనీస వేతనం 16 వేల నుండి 18 వేల వరకు యాజమాన్యం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తెలుపుతూ ప్రతి నెల రెండు సెలవులతోపాటు అత్యవసర పని ఉన్న రోజు విధులలోకి హాజరు కాకుండ వేతనం చెల్లించడంతోపాటు ప్రతి […]
ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ చేసి కారాగారంకు తరలింపు …
166 Viewsముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని […]
ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…
98 Viewsభారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు…. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలి… రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, […]
తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం !
165 Viewsతోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం ! – తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం అందజేసిన 1994- 1995 పూర్వ విద్యార్థులు జులై 23 , సిద్దిపేట జిల్లా,ప్రజ్ఞాపూర్ లో కలసి చదువుకున్న తోటి మిత్రుడైన బింగి నర్సింలు వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనందున,నర్సింలుతో పాటు చదువుకున్న ఎస్ ఎస్ సి 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలసి నర్సింలు కూతురు పేరు మీద 33 వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ […]
123 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్ఐ..
115 Views(తిమ్మాపూర్ మార్చి 21) తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు గురువారం సందర్శించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు పరిశీలించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు రహదారి సౌకర్యం అనువుగా ఉన్నదీ లేనిది పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా ఉందన్నారు. కొమ్మెర రాజు తిమ్మాపూర్










