250 Viewsరెవిన్యూ డివిజన్ ఇవ్వకుంటే ప్రజలు ఓట్లతో బుద్ది చెప్తారు జీవో తీస్కొని రాకుండా జనగామ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం సిగ్గు చేటు బిజెపి యువమోర్చ జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ అక్టోబర్ 4 సిద్దిపేట జిల్లా : చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన సమావేశంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతాజీ యువజన సంఘం నాయకులకు పూల దండలేసి ప్రారంభించిన అంకుగారి శ్రీధర్ రెడ్డి , తదనంతరం ఈ యొక్క దీక్షకు […]
84 Viewsమే 1, 24/7 తెలుగు న్యూస్ :మే డే.. మేడే అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు కార్మిక హక్కుల దినోత్సవం. విభేదించమేవలసిన దేమీ లేదు. కానీ భారతదేశంలో మొదటి కార్మిక ఉద్యమం నడిపింది మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజంలో సభ్యుడైన నారాయణ మేఘాజి లోకండే మరియు జ్యోతిరావు పూలే సామాజిక సిద్ధాంతం నమ్మిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న విషయాన్ని భారత కార్మికులు మరువకూడదు. 1886 మే నెలలో చికాగో నగరం హే […]
207 Viewsసిద్దిపేట్ జనవరి 31: ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు. సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) మండల కేంద్రంలో ఉల్లి గడ్డ పంటను అత్యధిక దిగుబడి సాదించి అమ్ముతున్నా గంగాధర బాలయ్య అనే రైతును ప్రముఖ సామజిక కార్యకర్త, పిడిశెట్టి రాజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు […]