Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

స్థానికంగా ఉంటూనే పదో వార్డును అభివృద్ధి పథంలో నిలుపుతాను

112 Viewsఒట్టేసి చెబుతున్నా స్థానికంగానే ఉంటా చల్ల పద్మ-హరికృష్ణ పదవ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలుతా… రాజన్న సిరిసిల్ల/ఫిబ్రవరి 8/ప్రజా దర్బార్ ప్రతినిధి : ఎల్లారెడ్డిపేట …ఆశీర్వదించి గెలిపించండి స్థానికంగా ఉండి మీకు సేవలందిస్తా అంటూ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా చల్ల పద్మ – హరికృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 10వ వార్డులో గల ముష్టిపల్లి, భూపతి నగర్,చిన్న బోనాలలో అభ్యర్థినిచల్ల పద్మ ప్రజలతో మమేకమై […]

ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

గుండారపు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

114 Viewsరిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్ రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్

137 Views  ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్  ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్  మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు  భారీ మెజారిటీతో గెలిపించాలని  సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత

46 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం  మేజర్ గ్రామపంచాయతీ  ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని  నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు  నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం రాజకీయం

రెడ్డి సంఘం అధ్యక్షుడిని  అరెస్టు చేసిన పోలీసులు….

23 Views రెడ్డి సంఘం అధ్యక్షుడిని  అరెస్టు చేసిన పోలీసులు   . కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… జీఎస్టీ తగ్గింపు హర్షణీయం..

121 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో  స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు  పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ  ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  మోడీ చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు  దేశంలోని అనేక […]

Breaking News రాజకీయం

సిరిసిల్లలో బి ఆర్ ఎస్ నేతల ఆందోళన.

68 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించడం తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు తో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలోసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. రోడ్డు ఫై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]

ప్రాంతీయం రాజకీయం

ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక

416 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

92 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]