54 Views గొల్లపల్లి గ్రామంలో గోదాం నిర్మాణానికి ముప్పై లక్షల నిధుల మంజూరుకు వినతి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సానుకూలంగా స్పందించిన మంత్రి TS తెలుగు న్యూస్ 24/7: హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధుల […]
రాజకీయం
డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులు
17 Views భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులు TS తెలుగు న్యూస్ 24/7: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిదాన్ దివస్ సందర్భంగ పార్టీ దేశ సమైక్యత జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణయం ఒకే దేశంలో రెండు విధానాలు రెండు […]
సిరిసిల్ల జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షులు గా సాయికిరణ్ నాయక్
70 Views బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సాయికిరణ్ నాయక్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా మాలోత్ సాయికిరణ్ నాయక్ ను మంగళవారం నియమిస్తు బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు,ఈ సందర్బంగా మాలోత్ సాయికిరణ్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర […]
టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్
84 Views కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్ TS తెలుగు న్యూస్ 24/7: తెలంగాణ రక్షణ సేన పార్టీలో సీనియర్ జర్నలిస్టు చేరిక,తెలంగాణ రక్షణ సేన పార్టీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్ సోమవారం హైదరాబాదులోని టిఆర్ఎస్ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నాయకుల సమక్షంలో టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. […]
ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా మందాటి రాము యాదవ్
182 Views మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా మందాటి రాము యాదవ్ ఉపాధ్యక్షులుగా గనగోని ధర్మాగౌడ్… మరో ఇరువురు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం సమావేశమైన ఎల్లారెడ్డిపేట మండల పలు గ్రామాల ఉపసర్పంచులు మండల ఉపసర్పంచుల ఫోరం ఎన్నికలు నిర్వహించుకున్నారు.ఇట్టి ఎన్నికలో రాగట్లపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మందాటి రాము యాదవ్ ను ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశం అనంతరం వివరాలు తెలుపుతూ ఉపాధ్యక్షులుగా […]
బస్వాపుర్లో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
28 Viewsబిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తిచేసుకుని 26 వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ టీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్ , మాజీ ఉపసర్పంచ్ నర్సంపల్లీ బాబు గౌడ్ , 5 వ […]
నూతనంగా నియామకమైన నాయకులను అభినందించిన కేకే మహేందర్ రెడ్డి
107 Viewsనూతనంగా నియమితమైన వారికి అభినందనలు తెలిపిన కేకే మహేందర్ రెడ్డి. -జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముష్కం దత్తాద్రి గౌడ్,ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియామకమైన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముష్కం దత్తాద్రి గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమాకమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ […]
ఆత్మహత్యలు వద్దు… శాంతియుతపోరాటమే ముద్దు… కెసిఆర్ మన ఆదర్శం
89 Viewsఆత్మహత్యలు వద్దు… శాంతియుత_ పోరాటమే_ _ముద్దు…కెసిఆర్ ఆదర్శమని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకులు &జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు మాట్లాడుతూ నర్సంపేట RTC డ్రైవర్ శంకరన్నను ఈరోజున కోల్పోవడం అత్యంత విషాదకరం… ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రాణం చాలా విలువైందని మీ కుటుంబాలు మీ పైననే ఆదారపడివున్న విషయం మర్చిపోవద్దని… ఇలాంటి చర్యలు చేసుకోవాలనిపించినప్పుడు మీ కుటుంబాలని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఈ రాక్షస […]
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్
55 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]










