82 Views ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తాం: డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆపన్నులకు అండగా నిలుస్తాం ఏదైతే చెప్తామో అదే చేస్తాం చెప్పింది చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ రాచర్ల గొల్లపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు,అనంతరం రాజన్నపేట,బొప్పాపుర్,పదిర గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే పేద బడుగు బలహీనవర్గాల […]
రాజకీయం
ఉపాధిహామి పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
32 Views *ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది* *సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోయారు* *బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం* *ప్రతి ఒక్కరికీ 125 రోజులు పని కల్పించండి* *రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్* *సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లె,ముస్తాబాద్ లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి* ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో […]
కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన
30 Views ఇల్లంతకుంట,ముస్తాబాద్ లో పర్యటించనున్న బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ఉదయం 11 గంటలకు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు వెళతారు.జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు ముస్తాబాద్ లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పందిర్ల […]
జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ
18 Viewsజీవన్ రెడ్డి తో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ. ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా:మార్చి 24 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు.ఈ క్రమంలో రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి,చాలా […]
స్థానికంగా ఉంటూనే పదో వార్డును అభివృద్ధి పథంలో నిలుపుతాను
128 Viewsఒట్టేసి చెబుతున్నా స్థానికంగానే ఉంటా చల్ల పద్మ-హరికృష్ణ పదవ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలుతా… రాజన్న సిరిసిల్ల/ఫిబ్రవరి 8/ప్రజా దర్బార్ ప్రతినిధి : ఎల్లారెడ్డిపేట …ఆశీర్వదించి గెలిపించండి స్థానికంగా ఉండి మీకు సేవలందిస్తా అంటూ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా చల్ల పద్మ – హరికృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 10వ వార్డులో గల ముష్టిపల్లి, భూపతి నగర్,చిన్న బోనాలలో అభ్యర్థినిచల్ల పద్మ ప్రజలతో మమేకమై […]
గుండారపు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..
125 Viewsరిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్ రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల […]
ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్
142 Views ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]
ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత
50 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీ ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్










