రాజకీయం

ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా మందాటి రాము యాదవ్

165 Views   మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా మందాటి రాము యాదవ్ ఉపాధ్యక్షులుగా గనగోని ధర్మాగౌడ్… మరో ఇరువురు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం సమావేశమైన ఎల్లారెడ్డిపేట మండల పలు గ్రామాల ఉపసర్పంచులు మండల ఉపసర్పంచుల ఫోరం ఎన్నికలు నిర్వహించుకున్నారు.ఇట్టి ఎన్నికలో రాగట్లపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మందాటి రాము యాదవ్ ను ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశం అనంతరం వివరాలు తెలుపుతూ ఉపాధ్యక్షులుగా […]

రాజకీయం

బస్వాపుర్లో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

22 Viewsబిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తిచేసుకుని 26 వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ టీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్ , మాజీ ఉపసర్పంచ్ నర్సంపల్లీ బాబు గౌడ్ , 5 వ […]

రాజకీయం

నూతనంగా నియామకమైన నాయకులను అభినందించిన కేకే మహేందర్ రెడ్డి

99 Viewsనూతనంగా నియమితమైన వారికి అభినందనలు తెలిపిన కేకే మహేందర్ రెడ్డి. -జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముష్కం దత్తాద్రి గౌడ్,ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియామకమైన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముష్కం దత్తాద్రి గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమాకమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఆత్మహత్యలు వద్దు… శాంతియుతపోరాటమే ముద్దు… కెసిఆర్ మన ఆదర్శం 

85 Viewsఆత్మహత్యలు వద్దు… శాంతియుత_ పోరాటమే_ _ముద్దు…కెసిఆర్  ఆదర్శమని బి ఆర్ ఎస్  పార్టీ జిల్లా యువజన నాయకులు &జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు మాట్లాడుతూ నర్సంపేట RTC డ్రైవర్ శంకరన్నను ఈరోజున కోల్పోవడం అత్యంత విషాదకరం… ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రాణం చాలా విలువైందని మీ కుటుంబాలు మీ పైననే ఆదారపడివున్న విషయం మర్చిపోవద్దని… ఇలాంటి చర్యలు చేసుకోవాలనిపించినప్పుడు మీ కుటుంబాలని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఈ రాక్షస […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

51 Viewsపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్

50 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]

రాజకీయం

ఇళ్ళు లేని నిరుపేదలందరికీ ఇళ్ళు కట్టిస్తాం: డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్

124 Views   ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తాం: డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆపన్నులకు అండగా నిలుస్తాం ఏదైతే చెప్తామో అదే చేస్తాం చెప్పింది చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ రాచర్ల గొల్లపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు,అనంతరం రాజన్నపేట,బొప్పాపుర్,పదిర గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే పేద బడుగు బలహీనవర్గాల […]

రాజకీయం

ఉపాధిహామి పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

59 Views   *ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది* *సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోయారు* *బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం* *ప్రతి ఒక్కరికీ 125 రోజులు పని కల్పించండి* *రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్* *సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లె,ముస్తాబాద్ లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి* ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో […]

రాజకీయం

కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన

44 Views ఇల్లంతకుంట,ముస్తాబాద్ లో పర్యటించనున్న బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ఉదయం 11 గంటలకు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు వెళతారు.జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు ముస్తాబాద్ లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.   పందిర్ల […]

Breaking News రాజకీయం

జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ

51 Viewsజీవన్ రెడ్డి తో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ. ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా:మార్చి 24 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు.ఈ క్రమంలో రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి,చాలా […]