57 Viewsఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు […]
నేరాలు
కత్తుల దొంగతనం పై కేసు నమోదు.
102 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ లో దొంగలు విచిత్ర మైన దొంగతనానికి పాల్పడ్డారు. దొంగకు చెప్పే లాభం అన్నట్లు జరిగిన దొంగతనంలో చికెన్ సెంటర్లోని 4 కత్తులను అపహరించారు దొంగలు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్వాజి వెంకట్ సాయి బస్టాండ్ సమీపంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్ళి గురువారం ఉదయం షాపు తీయడానికి వచ్చి చూసే సరికి షాపుషట్టర్ తాళం పగులగొట్టి వుండటం,షట్టర్ పైకి లేపి ఉండటాన్ని గుర్తించి షాపులోకి […]
బ్యాంకు నే ముంచిన బ్యాంకు మేనేజర్
405 Viewsఎస్బీఐ చెన్నూర్లో భారీ మోసం: ₹12.61 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణ; 44 మంది అరెస్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చెన్నూర్ బ్రాంచ్లో జరిగిన భారీ గోల్డ్ లోన్ మరియు నగదు మోసం కేసును రామగుండం పోలీస్ కమిషనరేట్ ఛేదించింది. ఇందులో బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్తో సహా మొత్తం 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2025 ఆగస్టు 23న, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఇచ్చిన […]
గంజాయి విక్రయదారుల అరెస్ట్.
34 Views వీర్నపల్లి మండలంలోని రంగంపేట గ్రామ శివారులోని జంపన్న చెరువు సమీపంలో గంజాయి కలిగి వున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు వారి వద్ద 50 గ్రాముల గంజాయినీ స్వాదీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డిపేట సి ఐ బి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సి ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన మలావత్ రామ్ కుమార్,వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండా కు చెందిన ప్రస్తుత నివాసి రాగుడు గ్రామ సమీపంలోని […]
బైకు దొంగ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
93 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ కు వ్యవసాయ బోరు మోటారు రిపేరు చేయడానికి వచ్చిన నీరటి శ్రీనివాస్ ద్విచక్ర వాహనం దొంగిలించిన బానోతు తిరుపతి అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయగా సిరిసిల్ల కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ సంబంధించి […]
స్కూల్ ఆటో ప్రమాదానికి కారకుడు అయిన వ్యక్తిపై కేసు నమోదు.
122 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ విద్యార్థులను తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడి మహమ్మద్ హర్షద్ రిజ్వాన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటనలో విద్యార్థి తల్లి మహమ్మద్ షబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ షేక్ మాలాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కె.రాహుల్ రెడ్డి తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మలాన్ తన […]
స్కూల్ ఆటో బోల్తా విద్యార్థులకు గాయాలు
445 Views బొప్పాపూర్ నుండి ఆటోలో విజ్ఞాన్ స్కూలుకు విద్యార్థులను తీసుకువస్తుండగా అందులో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరినీ శ్రీ చైతన్య లో దింపి తిరిగి విజ్ఞాన్ పాఠశాలకు వస్తున్న క్రమంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై గాయత్రి కాలేజ్ ముందు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులకు గాయాలు కాగా ఒకరిద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. అటుగా వెళుతున్న వారు ఆగి […]
పురుగుల మందు సేవించి రైతు మృతి. బొప్పాపూర్లో విషాదం.
168 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన వర్స ఆనందం అనే రైతు మూడు రోజుల క్రితం గ్రామంలోని తన వ్యవసాయ పొలం సమీపంలో పురుగుల మందు సేవించాడు. రాత్రి అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబసభ్యులు వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్ళి చూడగా అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించారు. ప్రక్కనే గడ్డి మందు బాటిల్ లు పడి ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకున్న రైతు ఆనందం గడ్డి మందు సేవించినట్లు గుర్తించి వెంటనే […]
గొల్లపల్లిలోదొంగతనం. కేసు నమోదు.
265 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదే గ్రామానికి చెందిన బైరి నరేష్ నిర్వహిస్తున్న రిషిక కిరాణం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షాపు యజమాని బైరీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుకు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ మధ్యాహ్నం భోజనం చేయుటకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి చూడగా షాపువెనుక నున్న తలుపు పగులగొట్టి […]
భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష
122 Viewsభార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష. భార్యను వేధించిన కేసులో భర్త కంది రమేష్ కి సిరిసిల్ల రెండవ అదనపు మెజిస్ట్రేట్ గడ్డం మేఘన మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు తంగళ్ళపల్లి ఎస్ ఐ ఉపేంద్ర చారి తెలిపారు. వివరాల ప్రకారం. తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కంది పద్మ కి బద్దనపల్లి గ్రామానికి చెందిన కంది రమేష్ తో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి […]










