ప్రాంతీయం

4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు

12 Viewsమంచిర్యాల జిల్లా. 4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు. మంచిర్యాల జిల్లాలో గత రెండు నెలల్లో 4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లుగా మంచిర్యాల జిల్లా అదన కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని అదనపు కలెక్టర్ ప్రజలకు సూచించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులలో సభ్యులను చేర్చడానికి ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన సభ్యులందరి పేర్లను రేషన్ కార్డులో […]

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…

58 Viewsముస్తాబాద్, మే 24 మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్న అధిరోహించి సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మండలానికి సుమారు 22చెక్కులు […]

ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ…

13 Viewsముస్తాబాద్, మే 24 మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పాల్‌పాడిన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్న వాటిని అధిరోహించి సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి […]

ప్రాంతీయం

సుల్తానాబాద్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

13 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సుల్తానాబాద్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. […]

ప్రాంతీయం

మంచిర్యాల – అంతర్గం గోదావరిపై వంతెన నిర్మించాలని బిజెపి డిమాండ్

18 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల వద్ద గోదావరి పై వంతెన నిర్మిస్తే పేద ప్రజలకు ఆర్ధిక భారం తగ్గుతుంది – రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి  మరియు జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ గత ప్రభుత్వం […]

ప్రాంతీయం

సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మిణం కోసం 78 కోట్ల రూపాయలు మంజూరు

15 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ రావు గారి ఆలోచనలో భాగంగా మరొక అద్భుతాన్ని మంచిర్యాల ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు పవర్ సిస్టం.. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మిణం కోసం 78 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఈరోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రీ  ఎనుముల రేవంత్ రెడ్డి, […]

ప్రాంతీయం

బదిలీపై వెళ్తున్న పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

35 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. బదిలీ పై వెళ్తున్న ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్స్పెక్టర్ ప్రేమ్ లకు ఘన వీడ్కోలు. రామగుండం పోలీస్ కమీషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏసీపీ గా సేవలందించిన ఏసీపీ రాఘవేంద్ర రావు ఇటీవల ఏసీపీ, SR నగర్, హైదరాబాద్ సిటీ, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, కొమురం భీమ్,ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ […]

ప్రాంతీయం

174.11 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ

15 Viewsమంచిర్యాల జిల్లా. రైతుల ఖాతాల్లో 174.11 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు రైతుల దగ్గర నుండి 1.41 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. 174. 11 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందవచ్చన అదనపు కలెక్టర్ తెలియజేశారు.

ప్రాంతీయం

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు…

62 Viewsముస్తాబాద్, మే 21 ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసులో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికై సమర్థవంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని పరిపాలించిన ఘనుడఅన్నారు. యువకులే దేశానికి రాబోయే రోజుల్లో వెన్నుముక అని18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించారఅన్నారు. టెలికాం ఐటి రంగాల్లో నేడు భారతదేశం ఈస్థాయిలో ఉందంటే దానికి […]

Breaking News ప్రాంతీయం

వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ..

19 Viewsముస్తాబాద్, మే 21(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు మెరుగుఅంజాగౌడ్ కుమార్తె వివాహం ఏఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆవివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, పూస బాలయ్య, కాంట్రాక్టర్ శ్రీనివాస్, తదితర నాయకులు, అంజాగౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు.