45 Viewsమంచిర్యాల జిల్లా. యోగ డైట్ పై అవగాహన కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా … ఈరోజు యోగ డైట్ పౌష్టికాహారం కార్యక్రమాన్ని కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో చేయడం జరిగింది. నిత్య జీవితంలో ఆరోగ్యంగా ,ఫిట్ గా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి,యోగ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పిల్లలకు,గ్రామ ప్రజలకు,పంచాయతీ పెద్దలకు తెలియచేయడం జరిగింది. రోజు యోగ డైట్ తీసుకోవడం వల్ల శారీరక, మానసిక సమతుల్యత ఎలా […]
అంతర్జాతీయ యోగా ఉత్సవాలు
17 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సావ పురస్కరించుకొని నస్పూర్ డిస్పెన్సరీ హాస్పిటల్ లో ఆశా వర్కర్స్ మరియు అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ డైట్ ఏ విధంగా తీసుకోవలెను ఏ విధమైన ఆహార నియమాలు పాటించినట్లైతే వాటి ద్వారా మనం అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు మరియు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనం మన ఆలోచనలు మరియు శారీరకంలో మరియు మనం పని చేసే తీర్లలో కూడా అనేక రకాలైన బాహుద్వేహాలకుగురి అవుతూ […]
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* పోలీస్ అధికారులు, సిబ్బందికి మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా , ఐపీఎస్. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ […]
ప్రమాదవశాత్తు 90, వేల రూపాయల ఆవు షార్ట్ సర్క్యూట్ తో మృతి
118 Viewsప్రమాదవశాత్తు 90, వేల రూపాయల ఆవు షార్ట్ సర్క్యూట్ తో మృతి మార్కుక్ జూన్ 01 విద్యుత్ ఘాతం తో ఆవు మృతి చెందిన ఘటన మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన చిగురుపల్లి ప్రవీణ్,తన ఆవును రోజు మాదిరిగానే పొలంలో మేపుతున్న సమయంలో,ప్రమాదవశాత్తు ఆవు ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేస్తుండడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందడం జరిగింది. దీనిపై ఆవు యజమాని చిగురుపల్లి ప్రవీణ్, విద్యుత్ శాఖ అధికారులు, స్పందించి,90 వేల రూపాయల ఆవును […]
యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారొద్దు
15 Viewsదౌల్తాబాద్: యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును పణంగా పెట్టోద్దని డీసీపీ మధుకర్ స్వామి, ప్రొఫెసర్ కే హుస్సేన్ పేర్కొన్నారు. దుబ్బాకలో తౌడ సత్యనారాయణ సారధ్యంలో అఖిల రాజ్ ఫౌండేషన్ ఆవిర్భావ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మారాల్సిన అవసరం ఉందని, అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు నిర్మాణానికి దృష్టి పెట్టాలని, పోటీ పరీక్షలకు సన్నద్ధం […]
మంద కృష్ణ మాదిగ కి అభినందనలు తెలిపిన సీఎం
14 Viewsసీఎం రేవంత్ రెడ్డి తో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ భేటీ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ కి అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత రెడ్డి ని గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ […]
స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
14 Viewsస్వంత ఇంటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలానికి చెందిన 588 మంది లబ్దిదారులకు మరియు లక్షెట్టీపేట్ మండలానికి చెందిన 477మంది లాబ్దిదారులకు, లక్షెట్టీపేట్ మున్సిపాలిటీకి చెందిన 237 మంది లబ్దిదారులకు మరియు హజీపూర్ మండలానికి చెందిన 281 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో […]
యం.స్ క్రికెట్ అకాడమీ మంచిర్యాల పట్టణం లో ప్రారంభం
18 Viewsమంచిర్యాల జిల్లా. యం.స్ క్రికెట్ అకాడమీ మంచిర్యాల పట్టణం లో ప్రారంభమైంది. యువ క్రికెటర్లకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని హామీ ఇచ్చినారు. మంచిర్యాల , తేదీ 01-06-2025 వ రోజున Ms క్రికెట్ అకాడమీ, అత్యాధునిక క్రికెట్ శిక్షణా సౌకర్యం, ఈ రోజు మంచిర్యాల లొ ప్రారంభించబడింది. ఈ వేడుకను సెవెన్ హిల్స్ స్కూల్ డైరెక్టర్ గోనె భాగ్యలక్మి శ్యామ్ సుందర్ ముఖ్య అతిథిగా అలంకరించారు. మంచిర్యాల పట్టణం లోని ఐసిఐసిఐ బ్యాంక్ సమీపంలో ఉన్న […]
కాసిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం
26 Viewsమంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో లో భాగంగా ఈరోజు కాసిపేట పి హెచ్ సి లో కోపము, నిరాశ మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు రావడానికి గల కారణాలు మరియు వాటిని యోగాలో భాగమైన ప్రాణాయామం, ధ్యానం , యోగనిద్ర ద్వారా ఏవిధంగా జయించవచ్చు అని ఆయుష్ జి ఎ డి దేవపూర్ యోగా ఇన్స్ట్రక్టర్స్ పి.నాగార్జున, జి. గీతాదేవిలు తెలియజేసారు.కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు అక్కడి వారికి వివరించి చేయించడం జరిగింది. […]
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం
17 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం తెలిపిన చైర్మన్ బలరాం నాయక్ కి కృతజ్ఞతలు. హెచ్ ఎం స్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటుకు హెచ్ ఎం స్ సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి అనేకసార్లు విన్నవించడం జరిగింది. ఎట్టకేలకు ఆమోదం […]