నేరాలు

అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్

107 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 15 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి సత్య సాయి నగర్ లో ఒక షెడ్ లో నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది రాకేష్, […]

నేరాలు

22 క్వింటాళ్లు పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్

129 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది : 05-03-2024 అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 22 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ)  ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్నరనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది రాకేష్, తిరుపతి, రాజు లు […]

నేరాలు

పోలీస్ లకు పట్టుబడ్డ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా!

99 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 28) సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం : వెంచర్లలో కరెంట్ అల్లుమినియం వైర్లు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కుకూనూర్ పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ మాట్లాడుతూ కొండపాక మండలం వెలికట్ట చేవరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ వైపు వస్తున్న వాహనంలో అల్యూమినియం వైర్లు వేసుకొని వెళ్తుండగా అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రోళ్ల […]

Breaking News నేరాలు

వెంటాడిన‌ ప్రమాదాలు..కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..

182 Viewsవెంటాడిన‌ ప్రమాదాలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి .. వెంటాడిన ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు.. ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురై.. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ఎమ్మెల్యే మృతి నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ […]

Breaking News నేరాలు

నిద్రలోనే యువకుడు మృతి

85 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో యువకుడు నిద్రిస్తూనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన  చందు(20) అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు చందును గమనించగా నిద్రలోనే మృతి చెందినట్లు తెలిపారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

224 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]

Breaking News నేరాలు

ఇసుక ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి

265 Viewsఇసుక ట్రాక్టర్ కు  కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7

నేరాలు

భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి

134 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 18) సిద్దిపేట జిల్లా: భార్య మరణం తట్టుకోలేక భర్త చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం అక్కన్నపేట మండలం గండిపల్లి కి చెందిన బైరగోని ఎల్లయ్య, లచ్చవ్వ దంపతులు. అనారోగ్యంతో లచ్చవ్వ శనివారం చనిపోగా భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. లేను ఇంటి వద్దనే ఉంచి కుటుంబీకులు లచ్చవ్వ అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే దంపతుల మృతితో గ్రామంలో […]

నేరాలు

విద్యార్థులకు సైబర్ మోసాల పై అవగాహన సదస్సు

108 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది : 16-02-2024 సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజి)  ఆదేశాల మేరకు పెద్దపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ […]

నేరాలు

అక్రమ ఇసుక రవాణా పై పోలీసుల దాడులు

153 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ అనుమతి లేకుండా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన , వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా డంపు చేసిన ఇసుకను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని గజ్వేల్ గౌరారం పోలీసులకు అప్పగించాగా, ఆయా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎర్రోళ్ల […]