నేరాలు

పోలీస్ లకు పట్టుబడ్డ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా!

118 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 28)

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం :
వెంచర్లలో కరెంట్ అల్లుమినియం వైర్లు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కుకూనూర్ పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ మాట్లాడుతూ కొండపాక మండలం వెలికట్ట చేవరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ వైపు వస్తున్న వాహనంలో అల్యూమినియం వైర్లు వేసుకొని వెళ్తుండగా అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్