54 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివాసముంటున్న వికలాంగులకు సుమారు 70 మందికి స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ చేతుల మీదుగా బస్ పాస్ లను అందజేశారు. వికలాంగులు 50 శాతం డిస్కౌంట్ తో పల్లె వెలుగు,ఎక్స్ ప్రెస్ డీలక్స్ బస్ లలో ప్రయాణించవచ్చని సిరిసిల్ల ఆర్ టి సి డిపో సూపర్ వైజర్ మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి దేవరాజు,మాజీ ఎంపీటీసీ ఒగ్గు […]
కథనాలు
గూడెం గౌడ సంఘం అధ్యక్షుడిగా అంజయ్య
158 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘ సభ్యులు శనివారం రోజున సమావేశం ఏర్పాటు చేసుకొనీ గౌడ సంఘ కార్యవర్గ సభ్యులను గౌడ సంఘ అధ్యక్షులు పరకాల అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు లింగంపెల్లి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరె ఎల్లం, కోశాధికారి కోలశ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఇడుగురాల దేవయ్య, కార్యవర్గ సభ్యులు ముస్తాబాద్ లక్ష్మీపతి గౌడ్,కొమిరె పర్శరాములు, కొత్త పర్శరాములు, ఇడుగురాల అంజయ్య,లను గౌడ కుటుంబ […]
ఎల్లారెడ్డిపేటలో రంగవల్లుల ద్వారా ఓటరు అవగాహన
193 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా చూడాలని.. ఏ ఒక్కరూ మిస్ ఔట్ కావొద్దనీ జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ అనురాగ్ జయంతి బూత్ లెవెల్ అధికారులకు సూచించగా శనివారం ఎల్లారెడ్డిపేటలో త్రివేణి గ్రామయక సంఘం ఆధ్వర్యంలో రంగవల్లి ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యత, వినియోగం పై మహిళలు అవగాహన, చైతన్యం కలిగించారు. Anugula Krishnatslocalvibe.com
ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…
238 Viewsఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…. – జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట : ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు […]
పంచాయతీ కార్మికుడి పాడే మోసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్….. మానవత్వం చాటుకున్న ప్రథమ పౌరుడు
283 Viewsపాడే మోసిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.. – జి పి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిగా దహన సంస్కరణలో పాల్గొన్న సర్పంచ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ డ్రైవర్ రేసు బాబు మృతి చెందగా ఆయన పాడెను సర్పంచ్ వెంకట్ రెడ్డి పాడే మోసి దహన సంస్కరణలో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న రేసు బాబు 33 శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం జిల్లా బీఆర్ఎస్ […]
చరితాత్ముడు… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్….
91 Viewsచరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ – సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]
ప్రజా గొంతుక మూగబోయింది ..దుమాల గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించిన గ్రామ ప్రజలు….
174 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో […]
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్
147 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]
అమరుడుపీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు….!??
396 Viewsఅమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే […]