69 Views(తిమ్మాపూర్ జూన్ 23 ) తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002-03 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు.. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు.21 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన […]
విద్య
మోడల్ స్కూల్ సందర్శించిన ఎమ్మెల్యే..
86 Views(మానకొండూర్ జూన్ 20) మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నీ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు.. గతంలో స్కూల్ సందర్శించిన సమయంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. పాఠశాల గ్రౌండ్ లో కూరగాయల మొక్కలు నాటుటకు స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ తో దున్నారు తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం […]
పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ
92 Viewsరాపోల్ రాము గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాలలో బుక్స్ పంపిణీ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టపూర్ రాపోల్ రాము గౌడ్ గాయత్రి కుమార్తె సాన్విక పుట్టినరోజు సందర్భంగా బుదవారం ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ మరియు క్రీడా సామాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓంకార్, రాధాకృష్ణ ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, హారిక, నవీన, అంగడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ దుద్దడ […]
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
56 Views(శంకరపట్నం జూన్ 19) కరీంనగర్ జిల్లాలోని మొగ్దూంపూర్ గ్రామంలో 1989- 1990 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గొల్లె సాయిలు, కొమ్మిడి సుధాకర్ రెడ్డి నిర్వాహణలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి తమ గురువులను ఆహ్వానించుకొని అప్పటి విద్యార్థినీ విద్యార్థులు అంతా కలిసి వారిని శాలువాలతో సన్మానించుకున్నారు. తదుపరి వారి వారి జీవితంలో గడిచిన మధుర స్మృతులను గుర్తుచేసుకొని ఒక్కొక్కరుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం […]
నిరుపేద విద్యార్థికి 50 వేల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే
187 Views{శంకరపట్నం జూన్ 17) మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి గొర్రె అంజన్ కేరళ రాష్ట్రం లోని నిట్ కాలికట్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.. పరీక్షలకు ఫీజు కట్టే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను సంప్రదించగా వెంటనే 50 వేలు ఆర్థిక సహాయం అందించి, చదువు పూర్తి అయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు.బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్ధికి […]
లాసెట్ లో 1060 వ ర్యాంక్ సాధించిన కళ్యాణి..
71 Views(మానకొండూరు జూన్ 14) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన దాసరి కళ్యాణి ఇటీవల నిర్వహించిన లాసెట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 1060 ర్యాంకు సాధించారు. దాసరి కళ్యాణి తండ్రి దాసరి అంజయ్య జర్నలిస్టు గా,అన్నయ్య ప్రశాంత్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ లేకుండా రాష్ట్రస్థాయిలో ఈ ర్యాంకు సాధించడం నాకు చాలా సంతోషంగా ఉందని దాసరి కళ్యాణి తెలిపారు.. న్యాయ శాస్త్రం పట్ల […]
ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన ఉద్యానవన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమం
53 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 11 మర్కుక్ (సిద్దిపేట జిల్లా) 15 సంవత్సరాల క్రితం మన దేశం లో వనరులు చాలా పరిమితంగా ఉండేవని , ఇప్పుడు మనం ప్రపంచం లోనే 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామనీ, ఇది మన విద్యావ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమైందనీ తెలంగాణ ,ఝార్ఖండ్ , పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ అన్నారు.సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన ఉద్యానవన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమంలో […]
చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమం
54 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ జూన్ 11. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల యొక్క ఆవరణంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమానికి మర్కుక్ మండల తహసీల్దార్,చేబర్తి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అనేక సౌకర్యాలను కలిగిస్తుంది అని […]
విజ్ఞాన్ స్కూల్ కు పేరు తెచ్చిన రిశ్వంత్
161 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్ హై స్కూల్ లో పదో తరగతి పరీక్షల్లో పదికి పది సాధించి పేరు తెచ్చిన రిశ్వంత్. మండల కేంద్రానికి చెందిన చింత రాజు స్రవంతి వ్యాపారి దంపతుల ఏకైక కుమారుడు రిశ్వంత్ (15) అనే విద్యార్థి స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. నిన్నటి రోజు వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో 10 జి పి ఏ కు 10 జీపీఏ సాధించి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల […]
ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన బంగారు పుత్రిక
343 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బంగారు ఆభరణాలు తయారు చేసే దంపతుల పుత్రిక 10 కి 9.8 జి పి ఏ సాధించి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల కలలను నెరవేర్చిన విద్యార్థిని. రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు శ్రీపాద లింగమూర్తి కూతురు మధుర మీనాక్షి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంది. నిన్నటి రోజు పదవ తరగతి ఫలితాల్లో 9.8 జిపిఏ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మీనాక్షి ఖరీదైన […]