విద్య

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

231 Viewsఅక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.మొత్తం 13 రోజులు సెలవులు ముగిశాక… అక్టోబర్ 26న పాఠశాలలు తిరిగి తెరచుకొనున్నాయి.కాగా అన్ని సమ్మేటివే,అసైన్మెంట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. వీటి ఫలితాలను సెలవుల అనంతరం వెల్లడిస్తారు. అటు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

విద్య

పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు

248 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కేజీబీవి తో పాటు గాజులపల్లి, లింగరాజు పల్లి, శేరి పల్లి బందారం, ఇందుప్రియాల్, సూరంపల్లి, దొమ్మాట, తిరుమలాపూర్ తదితర పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నర్సవ్వ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండగ అని ఆడబిడ్డలకు అతి పెద్ద పండుగ పాఠశాల దశలోనే పిల్లలకు మన రాష్ట్ర పండుగలు గురించి పూర్తి అవగాహన ఉండాలని మన సంస్కృతి గురించి […]

విద్య

రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలకు దసరా సెలవులు

233 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలన్నింటికీ దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 13 నుండి 26 వరకు దసరా సెలవులు స్కూల్ పిల్లలకు ఇచ్చారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

విద్య

జాతీయ స్కాలర్షిప్ కు ఎంపిక

195 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ములుగు గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షణీయం.భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ప్రతి ఏటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి ములుగు ప్రభుత్వ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావటం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

విద్య

నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులు

211 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో అబ్రమైన అరవింద్ 96.8 మార్కులు, బైపిసి విభాగంలో కారింగుల వర్ష 98.5 మార్కులు సాధించడంతో ఎంపికయ్యారని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసంలో ప్రతి సంవత్సరం రూ. 10 వేలు స్కాలర్ షిప్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత […]

విద్య

కానిస్టేబుల్ గా ఎన్నికైన యువకుడికి ఘన సన్మానం

243 Views (తిమ్మాపూర్ అక్టోబర్ 07) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందన నాంపల్లి రవిశంకర్ సిఎస్ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయినా సందర్బంగా రవిశంకర్ ను అభినందించిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి, గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య . ఈ సందర్భంగా సర్పంచ్ మేడి అంజయ్య, గ్రామస్తులతో కలిసి రవిశంకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించి,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. […]

విద్య

అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

221 Views(మానకొండూర్ అక్టోబర్ 06) చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థులు కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని శుక్రవారం మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడాస్ చైర్మన్ జి.వి రామకృష్ణారావు తో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ పృథ్విరాజ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబెర్ […]

ప్రాంతీయం విద్య

మోహినికుంటలో నూతన గ్రంధాలయం ప్రారంభం

200 Viewsముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోని గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు అధ్యక్షతన గురువారం రోజున మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన లైబ్రరీ గ్రంధాలయంను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రారంభించారు.నిరుపేద విద్యార్థులకు అన్ని విధాలుగా పరీక్షల పోటీలకు స్టడీ మెటీరియల్ పత్రికా పేపర్స్ కథల బుక్స్ వంటి అనేక రకాలుగా విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం..

110 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]

విద్య

ప్రధాన మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు 

74 Views   హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర గిరిజనులు   భారతీయ జనతా ములుగు జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ దొర   ములుగు జిల్లా ,మంగపేట, అక్టోబర్ 01   తెలంగాణ రాష్ట్రంలోని 12 తెగల గిరిజన (ఆదివాసి, బంజారా)విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాన మంత్రి దామో దరదాస్ నరేంద్ర మోడీ తెలంగా ణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంగా సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన […]