Breaking News

సఖి కేంద్రాల సేవలు అమూల్యమైనవి…*

118 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సఖి సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే .* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 బాలికలు,మహిళల సమస్యల పరిష్కారంలో  సఖి కేంద్రాలు అమూల్యమైన సేవలు అందిస్తున్నాయి అని అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని  సఖి కేంద్రాన్ని సందర్శించి మరింత మెరుగైన సేవలకు సూచనలు ఇచ్చారు. అంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతు.. తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  […]

Breaking News

ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి పోటాపోటీ

213 Viewsస్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలు ఎల్లారెడ్డిపేట: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 12 : ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగనున్నాయి , ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్నాయి, పోటి పడుతున్న అభ్యర్థులు ఏవరికి వారుగా రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన ఓటర్లను స్వయంగా కలిసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి […]

Breaking News

వ్యాపారి అనారోగ్యంతో మృతి

149 Viewsప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బట్టల వ్యాపారి పోతు ఆనందం (49 ) అనారోగ్యంతో శనివారం మరణించాడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పోతు ఆనందం అనే బట్టల వ్యాపారి గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యాంతో బాధపడుతున్నాడు. గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కాగా అతని కుటుంబ సభ్యులు ఖరీదైన వైద్యం కోసం హైదరాబాదులోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు , చికిత్స పొందుతుండగా శనివారం […]

Breaking News

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.

118 Viewsఎల్లారెడ్డిపేట మండలం :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రోడ్డ రామచంద్రం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని మార్చాలి అనటం అవివేకం అన్నారు కెసిఆర్ పరిపాలన దొరల పరిపాలన గా మారిందన్నారు ప్రపంచ దేశాలు భారతదేశ రాజ్యాంగం వైపు చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని […]

Breaking News

ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

118 Viewsప్రజా పక్షం/ ఎల్లారెడ్డిపేట ప్రతినిధి ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రజాపంపిణీ బియ్యము అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎస్సై శేఖర్ ర్ తన సిబ్బందితో ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో కి వెళ్లగా నారాయణపూర్ గ్రామం నుండి వస్తున్న, ఓమ్ని ఏపీ.28. బిజీ.7642. గల వాహనం ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా 6 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయన్నారు, పిడిఎఫ్ రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వారి వాహనాల ను స్వాధీనపరచుకొని పోలీస్ […]

Breaking News

పెండింగ్ లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి*

108 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి11 మండలాల పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ నుండి మండల తహశీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ధరణి, కోర్టు కేసుల పరిష్కారానికి […]

Breaking News

దళితబంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి*

111 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 11 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దళితబంధు పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా స్వయం ఉపాధిని అందించే రంగాలలోని యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. గండిలచ్చపేట […]

Breaking News

దుమాల గ్రామపంచాయతీ ఎదుట ఎమ్మార్పీఎస్ దీక్ష.*

109 Viewsతెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 11: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని దూమల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ ఒక్కరోజు దీక్ష శుక్రవారం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నందుకు రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు రాజ్యాంగాన్ని అవమానపరిచిన […]

Breaking News

లబోదిబోమంటున్న అరుతడి పంటలు సాగుచేసిన రైతు

122 Viewsఎల్లారెడ్డిపేట:తెలుగు న్యూస్ 24/7 పిబ్రవరి 10 : రైతులు వరి పంట సాగుచేయవద్దనీ అరుతడి పంటలే సాగుచేసుకోవాలనీ ఓకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం విశృతమైన ప్రచారం కల్పించింది అయినప్పటికీ ఎల్లారెడ్డిపేట మండలంలో సమృద్ధిగా వాటర్ ఉన్నప్పటికీ 75 శాతం మంది రైతులు ఓకరిని చూసి ఓకరు వరి పంట ఇప్పటివరకు సాగుచేస్తునే ఉన్నారు , 25 శాతం మంది రైతులు మాత్రం అరుతడి పంటలు సాగుచేసుకున్నారు , మన తెలంగాణ రాష్ట్ర […]

Breaking News

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్.

120 Viewsమహబూబాబాద్ జిల్లా/తొర్రూరు మండల తెలుగున్యూస్24/7 ఫిబ్రవరి 09/ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి […]