Breaking News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పై కపట ప్రేమ చూపుతున్నాయి

233 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమ విడనాడాలని మండల కాంగ్రెస్ పార్టీ దొమ్మాటి నర్సయ్య స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నా చేయడం రాస్తారోకో చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని అంటున్నదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని అనడం అన్యాయం అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య రైతులు నలిగి […]

Breaking News

సిరిసిల్ల రైతు ధర్నా కార్యక్రమానికి రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదలిరావాలి

236 Viewsకేంద్ర బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతీరేక చట్టాలకు యసంగి లో తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనమని చెప్పినందుకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు […]

Breaking News

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం

235 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మరణించిన కనకయ్య కుటుంబానికి 2,40,000 రూపాయల జి.పి.ఫ్ చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మరణించిన్ కనకయ్య కుటుంబానికి బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జి.పి.ఫ్ చెక్ 2,40,000/- రూపాయల ఫైనల్ అమౌంట్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల […]

Breaking News

మందకృష్ణ మాదిగ ను పరామర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు సలహాదారు

124 Viewsఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ ను పరామర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ జే.ట్రంప్ న్యాయ సలహాదారు మైకేల్ కోహెన్. మరియు కర్నాటక హైకోర్టు న్యాయవాది డా,,రమేష్ కుమార్ సాగిలి .మంద కృష్ణ మాదిగ ఆరోగ్యం గురించి విచారించి సత్కరించారు మరియు కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు..సీనియర్ ఉద్యమ నాయకుడు శంకరన్న, ఎం సి శ్రీనివాస్, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు (కర్ణాటక ), రంగనాథ్ రాష్ట్ర అధ్యక్షుడు జర్నలిస్టు ఫోరమ్ (కర్ణాటక) […]

Breaking News

సమిష్టి కృషితో నే గ్రామ అభివృద్ది సాధ్యం

199 Viewsఅధికారులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితోనే గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు. కోనరావుపేట మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తే మన మండలం అన్ని […]

Breaking News

వేములవాడ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన లీల

195 Viewsవేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) గా వి. లీల మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పల్లె ప్రకృతి వనం ఉపాధి హామీ పనులను సందర్శించిన ప్రజాప్రతినిధులు

117 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులను ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుక మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్ మంగళవారం పరిశీలించారు అదే విధంగా ఉపాధి హామీ పనులను కార్మికులను వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అక్క పెళ్లి గ్రామ సర్పంచ్ ముక్క మధుకర్. ఉప సర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి .వార్డు సభ్యులు వర్కుటి రాజు. గ్రామ రైతు సమన్వయ సమితి […]

Breaking News

మానవత్వం చాటుకున్న ఆర్ఐ అడ్మిన్ కుమారస్వామి

121 Viewsసిరిసిల్ల పట్టణంలో చలికి తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న యాచకులను 20 మందిని గుర్తించి వారికి రాత్రి 8 గంటల సమయంలో ఆర్.ఐ కుమారస్వామి రగ్గులు పంచి మానవత్వం చాటుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీ కాఠిన్యం చూపడమే కాదు,పోలీసుల్లోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించారు.అనంతరం ఆర్.ఐ మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉన్నందున యచకులకు మావంతుగా సహకారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు.పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు…. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి

253 Views– – – జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి . ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ,నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా అధికారులు చర్యలు ఉండాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ ఆఫీస్ నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ ల తో నేర,ఫంక్షన్ వర్టికల్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….పెండింగ్ కేసులను […]

Breaking News

లాటరీ పద్ధతి ద్వారా వైన్స్ టెండర్ ల ఎంపిక

252 Viewsలాటరీ పద్దతి ద్వారా జిల్లాలో వైన్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 48 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఆబ్కారీ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు […]