249 Views-108 రోజులలోనే అయ్యప్ప ఆలయ నిర్మాణం -పలువురిని ఆకట్టుకునే పందిర్ల శ్రీనివాస్ గురు స్వామి పూజా విధానం. -ఉమ్మడి జిల్లా లోనే ఒక పల్లెటూరు లో గల ఏకైక అయ్యప్ప గుడి. -ఒక్క అల్మాస్ పూర్ లోనే 10 మంది నారికేళ గురుస్వామి. -ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మండల పూజ మహోత్సవం. -పెన్ పవర్ స్పెషల్ కథనం. -అల్మాస్ పూర్ శీను గురుస్వామి తో పెన్ పవర్ ముఖాముఖి. రాజన్న సిరిసిల్ల /నవంబర్ 26: […]
Breaking News
60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు
145 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో 60 సంవత్సరంలు దాటిన ప్రతీ ఒకరికి ఆరోగ్య సమస్యలు వివరించి వాళ్లకు మోహినికుంట లో ప్రతి నెల 2 సార్లు ఆరోగ్యం కోసం క్యాంపు వేస్తామని చెప్పడం జరిగింది. షుగర్ బీపీ మరియు కంటి అపరేషన్ మరియు అన్ని వసతులు కలిపిస్తామని చెప్పారు, గ్రామంలో వారి కోసం హాల్ కట్టించి వాళ్లకి కాలక్షేపం కోసం […]
ఘనంగా గోమాతకు సీమంతం
124 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహిళలు గోమాతకు ఘనంగా సీమంతం చేసి అందరి ప్రసంశలు అందుకున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతలో మూడు కోట్ల దేవతలు ఉంటారని, గోవును పూజించడం వల్ల మంచి జరుగుతుందని వారి విశ్వాసం, ఇది అరుదైన సందర్భం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిరియాల్కర్ రమణ కిషన్ దంపతులు పెంచుకుంటున్న గోమాతకు గర్భం దాల్చి తొమ్మిదో నెలలు అయినందున గాంధీ ఏరియా కు చెందిన మహిళలు సీమంతం చేశారు. […]
గుడుంబా స్థావరాలపై విస్తృతంగా ఎక్సైజ్ శాఖ దాడులు
132 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్…… గంభీరావుపేట మండలం లోని సముద్ర లింగాపూర్ తండా, లక్ష్మీపూర్ తండా….. మరియు వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల తండా, లొద్ది తండా, కాశీ తండా, జవహర్ తండా ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.పి.ఆర్ .చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.. దీనికి బాధ్యులైనటువంటి […]
యూనియన్ బ్యాంక్ 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు
315 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో 103వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుని యూనియన్ బ్రాంచ్ సేవలను పలువురు ఖాతాదారులు కొనియాడారు మరిన్ని సేవలు చేయడానికి ప్రతి ఊరిలో ఒకరోజు మీ ఊరికే యూనియన్ బ్యాంక్ పేరుతో ప్రతి ఊరిలో సాయంకాలం క్యాంపులు నిర్వహిస్తామని బ్రాంచ్ మేనేజర్ వలస్ శ్రవణ్ కుమార్ తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు యూనియన్ బ్యాంకు కు సహకరిస్తున్నారని ఇప్పుడు ఉన్న 50 కోట్ల టర్నోవర్ త్వరలో […]
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పై కపట ప్రేమ చూపుతున్నాయి
233 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమ విడనాడాలని మండల కాంగ్రెస్ పార్టీ దొమ్మాటి నర్సయ్య స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నా చేయడం రాస్తారోకో చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని అంటున్నదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని అనడం అన్యాయం అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య రైతులు నలిగి […]
సిరిసిల్ల రైతు ధర్నా కార్యక్రమానికి రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదలిరావాలి
236 Viewsకేంద్ర బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతీరేక చట్టాలకు యసంగి లో తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనమని చెప్పినందుకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు […]
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం
235 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మరణించిన కనకయ్య కుటుంబానికి 2,40,000 రూపాయల జి.పి.ఫ్ చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మరణించిన్ కనకయ్య కుటుంబానికి బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జి.పి.ఫ్ చెక్ 2,40,000/- రూపాయల ఫైనల్ అమౌంట్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల […]
మందకృష్ణ మాదిగ ను పరామర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు సలహాదారు
124 Viewsఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ ను పరామర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ జే.ట్రంప్ న్యాయ సలహాదారు మైకేల్ కోహెన్. మరియు కర్నాటక హైకోర్టు న్యాయవాది డా,,రమేష్ కుమార్ సాగిలి .మంద కృష్ణ మాదిగ ఆరోగ్యం గురించి విచారించి సత్కరించారు మరియు కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు..సీనియర్ ఉద్యమ నాయకుడు శంకరన్న, ఎం సి శ్రీనివాస్, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు (కర్ణాటక ), రంగనాథ్ రాష్ట్ర అధ్యక్షుడు జర్నలిస్టు ఫోరమ్ (కర్ణాటక) […]
సమిష్టి కృషితో నే గ్రామ అభివృద్ది సాధ్యం
199 Viewsఅధికారులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితోనే గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు. కోనరావుపేట మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తే మన మండలం అన్ని […]