ప్రాంతీయం

శాలివాహన పవర్ ప్లాంట్ భూములను ఎవరు కొనొద్దు

48 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా, పాత మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ భూములను ఎవరు కొనొద్దని పవర్ ప్లాంట్ కార్మికులు ఆదివారం కంపెనీ గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ కంపెనీ మూసివేసి 26 నెలలుగా కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఇకనైనా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కార్మికులకు చెల్లించాల్సిందిగా అంతవరకు కంపెనీ భూములను ఎవరికి యాజమాన్యం […]

ప్రాంతీయం

వేలాల గిరి ప్రదక్షణ కి ప్రతి నెల ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు

117 Viewsమంచిర్యాల జిల్లా. వేలాల గిరి ప్రదక్షిణ కమిటీ అభ్యర్థన మేరకు గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రతి నెల ఆర్టీసీ బస్సు సౌకర్యము. రేపు ఆరుద్ర నక్షత్రం రోజున జరగబోయే వేలాల గిరి ప్రదక్షణ సందర్భంగా ప్రయాణికుల భక్తుల సౌకర్యార్థమని మంచిర్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఉదయం 7:30కు బస్ బయలుదేరును, తిరుగు ప్రయాణం కోసం మధ్యాహ్నం 1:30 గంటలకు వేలాల నుండి మంచిర్యాల కు బయలుదేరును అని ఆర్టీసీ సిఐ  దేవపాల ప్రకటించారు. ఇట్టి […]

ప్రాంతీయం

జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకలు

66 Viewsమంచిర్యాల జిల్లా. జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మన మంచిర్యాల జిల్లా ఐ.డి.ఓ.సి కార్యాలయ ఆడిటోరియం లో జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని,మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీ .కీర్తి రాజ్ వీర్ మరియు రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటి మంచిర్యాల టీం చేస్తున్న సేవలను గుర్తించి రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీమ్ మరియు ప్రేమ్ కుమార్ సింగ్ ను […]

ప్రాంతీయం

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా!

74 Viewsమంచిర్యాల జిల్లా. మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా! రొమ్ము గడ్డలు, అర్షమొలలు ఫిషర్స్ సమస్యలకు ట్రీట్మెంట్ చేయబడును. అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్లకు నగదురహిత సేవలు అందించబడును. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ వెనుకవైపున నారాయణ జనరల్ అండ్ సర్జికల్ హాస్పిటల్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మహిళ జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్. కళావతి చేతుల మీదుగా రొమ్ము గడ్డలు అర్షమొలలు ఫిస్టులా మరియు ఫిషర్స్ లాంటి అన్ని సమస్యలకు మన […]

ప్రాంతీయం

నూతన పెట్రోల్ బంకును ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…

104 Viewsముస్తాబాద్, జనవరి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో సిద్దిపేట్ రోడ్ మార్గంలో బండి శ్రీకాంత్ బ్రదర్స్ నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్‌ బంకును శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే, రాష్ట్ర నాయకులు కణమేని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్‌, డీజిల్‌ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అనుబంధాల నాయకులు […]

ప్రాంతీయం

మంచిర్యాల లో సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం

394 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖండేల్వాల్ భవన్ లో  సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు పాల్గొని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి ప్రసంగించారు.

Breaking News విద్య

ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్

48 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి.

ప్రాంతీయం

గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికే కబడ్డీ పోటీలు- బీజేపీ

67 Viewsమంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట. గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికే కబడ్డీ పోటీలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకోని రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్షట్టిపెట్ పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ముందుగా […]

ప్రాంతీయం

శ్రీరాంపూర్ లో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు

67 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత నియమాలు గురించి అవగాహన సదస్సు వాహనదారులకు తెలియజేశారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా సిఐ వేణు చందర్ మాట్లాడుతూ వాహనదారులు అందరూ తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు […]

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు…

58 Views ముస్తాబాద్, జనవరి 10 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటామని మాట్లాడిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ […]