మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖండేల్వాల్ భవన్ లో సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు పాల్గొని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి ప్రసంగించారు.
119 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్, ఐ వీ ఎఫ్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అంగడి బజార్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో పూల […]
171 Views మర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం మర్కూక్ గ్రామానికి చెందిన గౌరిగారి స్వామి నర్సమ్మ కుమార్తె సోనీ వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,కొండపోచమ్మ టెంపుల్ డైరెక్టర్ మాధవ రెడ్డి, సీనియర్ […]
63 Viewsకాంగ్రెస్ ది నయవంచన పాలన…. బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కుకూనూరు పల్లి కాంగ్రెస్ ది నయవంచన పాలన అని కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మహారాష్ట్రలో సీఎం రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని కొనసాగించారని, తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన […]