మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖండేల్వాల్ భవన్ లో సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు పాల్గొని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి ప్రసంగించారు.
247 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]
74 Views22,23,42,43,44,56 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా22 వ డివిజన్ కంకణాల రోజా శ్యామ్ సుందర్,23వ డివిజన్ అబ్దుల్ మజీద్ , 42వ డివిజన్ లో చిందం సత్యవతి – శ్రీనివాస్ మరియు 43వ డివిజన్ లో చిలువేరు జ్యోతి- శ్రీనివాస్ మరియు 44వ డివిజన్ లో కోమకుల కిషన్, మరియు 56వ […]
170 Viewsనేడు మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు మందమరికి మునిసిపల్ ఎలక్షన్స్ జరిపించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. మందమరి మున్సిపాలిటీలో 60 వేలకు పైగా జనాభా ఉన్నారు మరియు 22 వార్డులుగా విభజించడం జరిగింది అయినప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ మందమరిలో జరిపించడం లేదు అందువలన మున్సిపాలిటీకి సరైన నాయకుడు లేకుంటే పోయారు, మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం లేదు దీనిపైన వెంటనే తగు చర్య […]