ప్రాంతీయం

మంచిర్యాల లో సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం

429 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖండేల్వాల్ భవన్ లో  సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు పాల్గొని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి ప్రసంగించారు.

No Slide Found In Slider.

Poll not found