సోషల్ మీడియా ప్లాట్ ఫోరమ్స్ ద్వారా సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం- సిద్దిపేట సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాసు,
11 Viewsమ్యాట్రిమోనియల్ సైట్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫోరమ్స్ ద్వారా సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం- సిద్దిపేట సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాసు, సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా ప్రజలకి విజ్ఞప్తి! గుర్తు తెలియని వ్యక్తులు మ్యాట్రిమోనియల్ సైట్స్ లో, సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వాళ్ళు ఆర్ ఎన్ ఐ, ఎస్ (నాన్ రెసిడెంట్ అఫ్ ఇండియన్స్) అని, బిజినెస్ మ్యాన్ అని, విదేశాల్లో […]












