ముస్తాబాద్, జనవరి 10 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటామని మాట్లాడిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి మరియు మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపినా లబ్ధిదారులు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జెల రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, జిల్లా నాయకులు కొండం రాజిరెడ్డి, ఏల్ల గౌడ్, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, షీలా ప్రశాంత్, వుచ్చిడి బాల్ రెడ్డీ, థాడెపు కొమురయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గన్నే భాను రెడ్డి, కొప్పు రమేష్ , కొండయ్య, సీనియర్ నాయకులు ముద్ధం రాజు రెడ్డి, అన్నం శ్రీధర్, బొండుగుల దేవిరెడ్డి, దీటి నర్సింలు, షాదుల్ పాప, మల్లేష్ , దశరథ్, మహేందర్, నవీన్, మామిండ్ల అంజనేయులు, పోతారం నవీన్ గౌడ్, కొండయ్య, శ్రీనివాస్, బాలెళ్ళు , పోచయ్య, శంకర్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
513 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, చికోడు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదు. గ్రామపంచాయతీకి సరిగా రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఏవైనా సమస్యలు చెప్పుకుందామంటే తీర్చే నాధుడే కరువయ్యాడంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి బాలకిషన్ సమయపాలన పాటించకపోగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చక పోగా కనీసం గ్రామపంచాయతీకి సహితం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సమస్య చెప్పుకుందాం అనే భావనతో […]
37 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. లక్షెటిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్ మరియు జూనియర్ కాలేజి మరియు ప్రభుత్వ హాస్పిటల్ భవన పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వారితో పాటు అడిషనల్ కలెక్టర్ , ఆర్డీవో మరియు సంబంధిత అధికారులు.. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
96 Views! చె(చి)త్త శుద్ధి….. పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో […]