బ్రేకింగ్ న్యూస్.
తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం-పొంగులేటి.
ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు.
సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం.
భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం.
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి.
నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం.
నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం.
ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి.
