Breaking News విద్య

ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్

25 Views

బ్రేకింగ్ న్యూస్.

తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు.

అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి.

ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు.

సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం.

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం.

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి.

నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం.

నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం.

ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్