97 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి) నిరుపేద కుటుంబంపై విధి వక్రీకరించడంతో వీధిన పడ్డ కుటుంబం. రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన దండు రాజు వయసు 35సం” అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కనిండని బీద బతుకులకు గుంట భూమి లేకపోవడం గమనార్హం. దహన సంస్కారాల ఖర్చులు లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో దహనం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉండగా ఒకరు 16, ఒకరు9 సంవత్సరాలు వీరికి దాతలు ఎవరైనా […]
నాలుగ వ తరగతి ఉద్యోగుల క్యాలెండర్ ఎమ్మెల్యేచే ఆవిష్కరణ
142 Viewsమంచిర్యాల. 4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరణ. తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ బాద్యులు మరియు సభ్యులు,శాసన సభ్యులు , ప్రేమ సాగర్ రావుని కలసి పూల మొక్క ఇచ్చి నూతన సంవత్సర మరియు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ కాల సూచిక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గేట్ల సుమీత్, ప్రధాన కార్యదర్శి కె. గోవర్ధన్, కోశాధికారి ఎస్. […]
మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే
64 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడ , దొరగారి పల్లె, రాజీవ్ నగర్, గోపాల్ వాడ, సూర్య నగర్, రాజరాజేశ్వరీ కాలనీ పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]
న్యాయవాదితోపాటు మరొకరిపై న్యూసెన్స్ కేసునమోదు…
359 Viewsముస్తాబాద్, జనవరి 13 (24/7 న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలానికి చెందిన న్యాయవాది సార్గు రాకేష్,తోపాటు దీపకనే వ్యక్తులపై న్యూసెన్స్ కేసు నమోదైనట్లు ఎస్సై చిందం గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మద్దికుంట రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనం చేస్తుండగా ముస్తాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దీపక్, సార్గు రాకేష్ ఇరువురు మద్యం సేవించినారని వారి వాహనాన్ని మోటర్ పై వస్తుండగా పోలీసులు బ్రీత్ అనలైసర్ టెస్ట్ చేశారు. ఏఎస్సై రమణ, పోలీస్ సిబ్బందిపై […]
విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి దంపతులు
55 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి మల్లేష్ ,శ్రీలత దంపతులు. గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిప్పకుర్తి దంపతులు. ఈ కళ్యాణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేశారు.
గోదారంగనాథల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క
56 Viewsమంచిర్యాల నియోజకవర్గం. గోదారంగనాదూల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షురాలు. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో గోదారంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు సీతక్క, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, […]
మంచిర్యాల మార్కెట్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
62 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలోని వ్యాపార ప్రాంతాల్లో రోడ్ విస్తరణ, భూగర్భ మురికి కాలువ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం రోడ్ వెడల్పులో భాగంగా కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్రోడ్ మెయిన్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాన్క్ రోడ్ లలో భూగర్భ మురికి కాలువలు, ఫుట్ పాత్ నిర్మాణం జరుపుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో పనులు చేపట్టి జూన్ వర్షాకాలం […]
కోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు
53 Viewsకోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు. కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పరం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 10 కోళ్ళు , 7 మొబైల్స్ రూ.59వేల780 నగదును స్వాధీనం చేసుకొన్నారు. అలాగే 4 బైక్లు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించిన పందేం […]
చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు ఎస్ఐ సిహెచ్. గణేష్…
65 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే మాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయన్నారు. ఆదివారం గాలి పటాలు విక్రయించే షాపులలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు.










