79 Viewsదొంగతనం కేసులో ఒక వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా. దొంగతనం కేసులో వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ మాట్లాడుతు…. సిరిసిల్ల అంబికానగర్ కి చెందిన అడేపు రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ […]
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
27 Views *విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి :: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* *సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* రాజన్న సిరిసిల్ల, జూలై -15 :విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో […]
78 కోట్లతో అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
20 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మార్కెట్ ఏరియ లో 78 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 78 కోట్ల వ్యయం తో సెంట్రల్ లైటింగ్, రోడ్లు వెడల్పులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు కేబుల్ నెట్వర్క్ తదితర అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ ని దగ్ధం
12 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు Q న్యూస్ కార్యాలయం పై దాడి చేసి తీన్మార్ మల్లన్న ను హత్య చేయాలని ఉద్దేశం తో కల్వకుంట్ల కవిత మరియు వారి అనుచరులు, తెలంగాణ జాగృతి కండువాలు కప్పుకొని వచ్చి దాడికి పూనుకున్నారు. ఈ దాడిని ఖండిస్తూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం లో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ ని దగ్ధం చేశారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు మహేష్ […]
మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ
11 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ. తేదీ 13.07.2025 రోజున మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారు, శ్రీ శ్రీధర్ బాబు , కోమటి రెడ్డి వెంకట రెడ్డి , శ్రీమతి […]
సింగరేణి ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఖాళీగా ఉన్న క్వాటర్లను కేటాయించాలి
15 Viewsసింగరేణి ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఖాళీగా ఉన్న క్వాటర్లను కేటాయించాలి. … రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు. మంచిర్యాల, జూన్ 12. సింగరేణి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఖాళీ గా ఉన్న సింగరేణి క్వార్టర్లను కేటాయించాలని కోరుతూ కార్మిక ,ఉపాధి కల్పనా, పరిశ్రమల, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి శనివారం రాత్రి టి డబ్ల్యూ జెఎఫ్ నాయకులు […]
చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం
16 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం. నాగాపూర్ గ్రామంలోని రైతులందరికీ భూములు గోదావరి వోడ్డు నుండి గ్రామం వరకు ఉంటాయి సుమారు 1200 ఎకరాలకు అందరికీ కలిపి ఒకే ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే మందు బస్తాలు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే ఎలక్షన్ లప్పుడు వివేక్ వెంకటస్వామి గోదావరి వరకు రోడ్డు వేపించే బాధ్యత నాదే అన్నారు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కూడా అదే […]
సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి
16 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత నివాస ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి. నస్పూర్ సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి సింగరేణి సి & ఎండి శ్రీ బలరాం నాయక్ ని కలిసి మెమోరాండం అందించడం జరిగింది. నస్పూర్ పట్టణంలోని ఆర్కే 6, కొత్త రోడ్ […]
జీవో నం 49 రద్దు చేయాలని తుడుందెబ్బ డిమాండ్
20 Viewsమంచిర్యాల జిల్లా. జీవో నం 49 రద్దు చేయాలని తుడుందెబ్బ డిమాండ్. కుంరం భిం ఆదివాసి భవన్ ఆసిఫాబాద్ కేంద్రంగా జీవో నం 49 రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల అభిప్రాయ సేకరణ.జీవో నం 49 ను చేయడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను సిద్ధం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో నేడు జరిగిన ఆదివాసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో జీవో నెంబర్ […]
ఇందిరా మహిళ శక్తి సంబరాలు
42 Viewsఇందిరా మహిళ శక్తి సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ జులై 9 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామ మహిళ సమైక్య సంఘాలు, సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల సభ్యురాలు, గ్రామ సంఘ అధ్యక్షురాలు, గ్రామ సంఘం,వివోఏలు, బి.వెంకటేష్, ఏ. సంతోష, టి, బాలమణి, బీ. రవళి, ఏపిఎం. రామకృష్ణ, సీసీ నాగరాజు, శ్రీనిధి మేనేజర్ హరీష్,అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్స్,ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం జరిగింది.