48 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దేశ్ పాండే మరియు ముస్తాబాద్ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో జిల్లా మరియు మండలాల ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చక్రధర్ రెడ్డి , ఉపాధ్యక్షులు పెద్దిరాజు, రాగుల ప్రశాంత్, నాగి సంతు, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి, శ్రీ […]