289 Viewsసాహితీగౌతమి ఆధ్వర్యంలో తలపెట్టిన “రామగిరి సాహితీ స్నేహయాత్ర-3” కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి 150మంది కవులు తరలగా సిరిసిల్ల నుండి రెండు టీంలుగా 20 మంది కవులు వెళ్లారు.ఈ సందర్భంగా కవుల సమూహ నాయకులు డా.వాసరవేణి పరశురాం, డా.జనపాల శంకరయ్యలు మాట్లాడుతూ కవుల యాత్రద్వారా చరిత్ర సంస్కృతులు వెలుగులోకి రావడంతోపాటు పుస్తకాలుగా రాయబడుతాయనీ, చారిత్రక ప్రదేశాలుగా గుర్తించబడుతాయనీ, విజ్ఞాన వికాసాలు కలుగుతాయని అన్నారు. భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కవులయాత్ర పెడుతామనీ తెలిపారు. […]
170 Viewsదళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగిందని రాయపోల్ మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ తరుపున గత రెండు రోజుల కింద చనిపోయినటువంటి కంటోన్మెంటు ఎమ్మెల్యే జి.సాయన్న మృతి పట్ల బాదను వ్యక్తం చేస్తూ గతంలో ఐదుసార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. అతను కేవలం ఒక దళిత ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు భారత రాష్ట్ర సమితి అధికార పార్టీ ఎలాంటి చర్య తీసుకోకుండా సాయన్న యొక్క అంత్యక్రియలకు హాజరుకాకుండా […]
176 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా మార్చ్ 13, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ హుస్సేన్ ఆధ్వర్యంలో తునికి ఖల్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 33 మంది విద్యార్థులకు పైగా ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ పంపీణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తునికిఖాల్సా కార్యదర్శి ప్రశాంత్ సార్ కాంగ్రెస్ నాయకులు శ్యామ్, ఆంజనేయులు, సాయి గౌడ్, భాస్కర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్మి , ఇతర ఉపాధ్యాయులు […]