శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ శాగ మల్లేష్ యాదవ్ గార్లు పాల్గొన్నారు
131 Viewsకోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేసిన పీపి లను అభినందించిన ఎస్పీ* *విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు:* *జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ * నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర […]
230 Views ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, క్షీణిస్తున్న నేల సారానికి పరిష్కారంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) ఖరీఫ్ 2025 సీజన్లో చేపట్టిన ‘పునరుత్పాదక వ్యవసాయ’ (Regenerative Agriculture) పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2014–15లో సుమారు 22.7 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు, 2023–24 నాటికి దాదాపు 66 లక్షల ఎకరాలకు చేరింది. ఇది […]
63 Viewsనేడు మంచిర్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు కలిసి పదోన్నతులు 317 జి ఓ బధితుల సమస్యలు మరియు ఉద్యోగుల పనిచేసే చోట మౌలిక వసతులు గురించి మరియు మహిళ ఉద్యోగుల సమయపాలన గురించి సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్కార్యదర్శి […]