139 Viewsమండల పరిధిలోని పోసన్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజున వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ పొసన్ పల్లి గ్రామంలో రైతులు అధికంగా వరి ధాన్యాన్ని పండిస్తారని అక్కడ వడ్లకు కొనుగోలు కేంద్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పిటిసి దృష్టికి తీసుకెళ్లగా అక్కడి గ్రామ రైతులకు అనుకూలంగా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. […]
152 Views హాస్టల్ పుడుస్ సౌకర్యాలు. మరియు వాళ్లకు. బుక్స్ పుస్తకాలు. ఏవైతే ఉన్నాయో వాళ్లకు అందుతున్నాయా సిద్దిపేట జిల్లా జూన్ 22 సిద్దిపేట జిల్లా హాస్టల్ పుడుస్ సౌకర్యాలు. మరియు వాళ్లకు. బుక్స్ పుస్తకాలు. ఏవైతే ఉన్నాయో వాళ్లకు అందుతున్నాయా అందులో ఉన్న విషయాలు వస్తే. సిద్దిపేట జిల్లా పరిధి సర్వే చేయడం జరిగింది ఎస్సీ బీసీ హాస్టల్ సంబంధించే కాకుండా. మాడల్ హాస్టల్స్. కస్తూర్బా. మరియు ఎస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు […]
90 Viewsదౌల్తాబాద్: దుబ్బాక పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, చేర్వాపూర్ ప్రాథమిక పాఠశాల, లచ్చపేట ఆదర్శ పాఠశాల, ఉన్నత , ప్రాథమిక పాఠశాల లో పి ఆర్ టి యు టి ఎస్ దుబ్బాక అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ సేకరణ పిఆర్టియుటిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మల్లు గారి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 5 వరకు ఉపాధ్యాయులందరి బదిలీలు, పదోన్నతులు పూర్తవుతాయని త్వరలోనే పిఆర్సి కమిటీ […]