Breaking News ప్రకటనలు

వేములవాడ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

922 Viewsఅరుణాచలం వెల్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధి నుండి తమిళనాడులోని అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్టుగా ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం తరలి వెల్లే అవకాశం ఉన్నందున ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని […]

ప్రకటనలు

రాజన్న పై బురద జల్లుతున్న విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టండి.

61 Viewsగోదావరిలోయ విప్లవ స్రవంతిలోని విప్లవ పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి కామ్రేడ్ కూర రాజన్న పై బురద జల్లుతున్న విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టండి. సిద్దిపేట జిల్లా జూన్ 21 గడిచిన నాలుగు సంవత్సరాలుగా గోదావరిలోయ విప్లవ స్రవంతిలోని విప్లవ పార్టీలను ఐక్యం చేయడానికి కృషి చేస్తున్న సిపిఐ(ఎం-ఎల్) జనశక్తి నాయకుడు కామ్రేడ్ కూర రాజన్న పై ఎం.వి ప్రసాద్ ముఠా 19 సంవత్సరాలుగా బురద జల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది గోదావరిలోయ విప్లవ స్రవంతిని ఐక్యం చేస్తూ, […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు

జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ కీ. విగ్రహ ప్రతిష్టాపన

120 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]

Breaking News ప్రకటనలు

మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి….

169 Viewsపార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ సిరిసిల్ల జిల్లా మూక్యకార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని, రేవంత్ రెడ్డి మాలలకు భయపడి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలల […]

ప్రకటనలు

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త

73 Viewsసైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 1.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో టైం జాబ్ గురించి మెసేజ్ రావడంతో చూసి పలని కాంటాక్ట్ కావడం జరిగింది అప్పుడు గూగుల్లో […]

ప్రకటనలు

సామాజికోద్యమ సంఘీభావ నిధి అందించి సహకరించండి

98 Viewsసీఐటీయూ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక ఉద్యమ నాయకుల జయంతులు , వర్ధంతులను పురస్కరించుకొని సామాజిక అణచివేత సమస్యలపై సర్వేలు చేపట్టి సమస్యల పరిష్కారం కోసం సామాజిక సంఘాలతో కలిసి రాబోయే రోజుల్లో చేపట్టే పోరాటాలు , ఉద్యమాలకు మద్దతుగా , సంఘీభావ నిధి వసూలు చేసి అందించాలని పిలుపు ఇవ్వడం జరిగింది కావున మీ వంతుగా సామాజిక సంఘీభావ నిధి అందించి సామాజిక అనిచివేతకు వ్యతిరేకంగా సమానత్వం కొరకు జరుగుతున్నరు.ఈ […]

ప్రకటనలు

ప్రభుత్వం మహాత్మ పూలేకు భారతరత్న ఇవ్వాలి

70 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి,సమాజాన్ని మేల్కొల్పిన మహాత్మ జ్యోతిరావు పూలే కు భారతరత్న అవార్డు ప్రధానం చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు ఏడపల్లి బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏడపల్లి బాబు మాట్లాడుతూ…. సంఘసంస్కరణలకు పిత మహుడిగా నిలిచిన పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, నిమ్న కులాలు,మహిళల హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు.విద్య ప్రాముఖ్యతను పూలే ఆనాడే గుర్తించారని,ఆనాటి సమాజంలో విద్యకు నోచుకోని బాలికలను […]

ప్రకటనలు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

72 Viewsరాయికల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలను నిర్వహించిన ముస్లిం సోదరులు. పవిత్రమైన రంజాన్ పర్వదిన సందర్భంగా గురువారం రాయికల్ లోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలుతెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సోహైల్, మతపెద్దలు సద్దాం సహబ్ మహెబూబ్ […]

ప్రకటనలు ప్రాంతీయం

చేనేత జౌళి శాఖ కమిషనర్ సిరిసిల్ల జేఏసీ కమిటీ నాయకులతో సమావేశం

126 Viewsసిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం , సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఏర్పాటు చేసి నేతన్న గర్జన సభ , ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జేఏసీ నాయకులతో సమావేశం అయి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల జేఏసీ పోరాటాన్ని విరమించి పనులు ప్రారంభిస్తున్నమని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఏసి నాయకులతో […]

ప్రకటనలు

జ్యోతి రావు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

74 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం విగ్రహాల ఆవిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సంఘం అధ్యక్షులు జెల్లశ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు మాట్లాడారు. జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని ఆయన బాటలోనే ముదిరాజ్ సోదరులంతా నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కోసం ముదిరాజ్ సోదరులు […]