198 Viewsగజ్వేల్ డిసెంబర్ 30 :తెలంగాణలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల బ్రోచర్ను ప్రారంభించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో 49వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీల కరపత్రాన్ని విడుదల చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, జనవరి 11 నుండి 14 వరకు 33 జిల్లాల టీముల నుండి 1000 మంది క్రీడాకారులు, 100 మంది స్టేట్ మరియు నేషనల్ కబడ్డీ అఫీషియల్స్ […]
క్రీడలు
హాకీ పోటీలకు ఎన్నికైన శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి
283 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 21) తమిళనాడు రాష్ట్రం లో భారతీదాసన్ యూనివర్సిటీలో హాకీ పురుషుల క్రీడలో పాల్గొనుటకు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంత అంతర్ విశ్వవిద్యాలయ హాకీ చాంపియన్ షిప్ కు నిర్వహించబడిన ఆటల పోటీలలో విశేష ప్రతిభ చాటిన శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ ద్వితీయ సంవత్సరం ఈ.సీ.ఈ విద్యార్థి టి.రాజ్ కుమార్ ఎంపికయ్యారని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలియజేశారు. విశేష […]
27వ జాతీయ యువజన ఉత్సవాలు
65 Viewsఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాల లో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా *గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు పాటలు రచనలు చిత్రలేఖనం మొదలగు రంగాలలో వారి అభిరుచి మేరకు ప్రావిణ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా […]
వ్యక్తిత్వ వికాసం కోసమే జన వికాసం.. నాబార్డ్ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి
322 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]
అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ కు జిల్లా వాసి ఎంపిక
199 Viewsదక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, ట్రై సిరీస్లకు జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు. అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్. చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరవెల్లి అవనీష్ రావు కంగ్రాట్యులేషన్ తెలుపుతూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ […]
ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్
227 Viewsఅహ్మదాబాద్ నవంబర్ 19 ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు. నేడు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్లో బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా సాధించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు […]
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత జట్టు 240 పరుగులు చేసింది
250 Viewsభారతదేశం ఆతిథ్యమిచ్చి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఆడుతున్న నేపథ్యంలో నేడు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో భారత జట్టు నిర్నిత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది భారత జట్టు వేచి చూడాలి ఎవరు గెలుస్తారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
సూక్ష్మ వరల్డ్ కప్ ను తయారు చేసిన స్వర్ణకారుడు
281 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువ స్వర్ణకారుడు సూక్ష్మ బంగారు వరల్డ్ కప్ ను తయారు చేశాడు. శనివారం మండల కేంద్రానికి చెందిన శ్రీగాద సంతోష్ అనే స్వర్ణకారుడు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ టీమిండియా ఆస్ట్రేలియాతో రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో గెలవాలని ఆకాంక్షిస్తూ బంగారంతో అర సెంటీమీటర్ ఎత్తు గల వరల్డ్ కప్ ను తన కల నైపుణ్యంతో కేవలం 30 నిమిషాల వ్యవధిలో తయారుచేసి తన […]
రేపే వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
251 Viewsవరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్నది. ఈసారైనా వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని భావనతో ముందుకు ఓటమనేది లేకుండా ముందుకు దూసుకెళుతున్నది. రేపు తెలియనున్నది వరల్డ్ కప్ లో విశ్వ విజేత ఎవరు అనేది అంతవరకు వరకు వేచి చూడాల్సిందే. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం
283 Viewsప్రపంచకప్ సెమీ ఫైనల్ లో భాగంగా గురువారం నాడు కోల్కతా వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నవంబర్ 19న జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. 213 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు వచ్చిన కంగారూలకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆసీస్ […]