రాజకీయం

దళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై అసెంబ్లీ లో చర్చించాలి.

51 Viewsదళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై అసెంబ్లీ లో చర్చించాలి. – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మర్కుక్ , జులై 20 : ఈ నెల 23 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో దళుతుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై చర్చించాలని శనివారం నాడు ఒక ప్రకటనలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

154 Viewsమర్కుక్:జులై 18 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి,నాయకులు వెంకటేశం గౌడ్,క్రాంతి కుమార్,నర్సింలు, జితేందర్ […]

రాజకీయం

ఘనంగా పోచమ్మ బోనాలు !

65 Views– రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలి – టిపిసిసి మెంబర్ ధరి పళ్లి చంద్రం సిద్దిపేట జిల్లా జులై 18 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించి కోమటి చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ కు బోనం సమర్పించిన బోయిగల్లి కాలనీవాసులు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టిపిసిసి కాంగ్రెస్ మెంబర్ దరిపల్లి చంద్రం పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా జరుపుకునే ముత్యాల పోచమ్మ బోనాల ఉత్సవాలను […]

రాజకీయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం!

52 Viewsఏకకాలంలో రుణమాఫీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం! – మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్ మర్కుక్ ప్రతినిధి,జులై 18 ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించి చూపించారని మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. మర్కుక్ మండల కేంద్రంలో రైతు వేదిక […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

రుణమాఫీ పట్ల హర్షం.

152 Viewsరుణమాఫీ పట్ల హర్షం ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య […]

రాజకీయం

రైతుల రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్

166 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు.రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య సాహసాలకు నిదర్శనం అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ పేరిట […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 16) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బొడ్డు బాలమల్లు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల తొలి ఎంపీపీ తండా పాండు గౌడ్ మంగళవారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు, కరుణాకర్, మ్యాకల శ్రీనివాస్, బొడ్డు స్వామి, ఎల్లం మధు, సంతోష్, మహేష్ రమేష్, బొమ్మ యాదగిరి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ

78 Viewsకళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ వికలాంగులా విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సింగిరాల రాజు నియామకం

62 Viewsకాంగ్రెస్ పార్టీ వికలాంగులా విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సింగిరాల రాజు నియామకం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 13) సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చిన్నకోడూరు మండలం చెర్లంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింగిరాల రాజు నియామించినట్లు నియామకపత్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతులమీదుగా అందజేశారు .ఈ నియామక పత్రాన్ని వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముత్తినేని విరయ్య […]

రాజకీయం

మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారస్తులు కమిటీ ఏర్పాటు

57 Viewsమర్కుక్ మండలంలో వివిధ వ్యాపారస్తులు కమిటీ ఏర్పాటు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జులై 13) సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారుల యాజమాన్యం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారుల సముదాయంలో షాప్స్ అసోసియేషన్ మండలి ఏర్పాటు చేయగా పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరిమైపాల్ ని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు ఉప్పరి మైపాల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న దుకాణాల యాజమాన్యానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కొనియాడారు […]