187 Views – డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ను సందర్శించిన జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ డ్రాగన్ ఫ్రూట్ తోటతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కరీంనగర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఏర్పాటు చేసిన డ్రాగన్ ఫ్రూట్ తోట ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. డ్రాగన్ ఫ్రూట్ తోటను ఒక్క సంవత్సరం కష్టపడి సాగు చేస్తే […]
వ్యవసాయం
192 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు.. 1.కోనరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమాకాంత్, ఎల్లారెడ్డిపేటకు బదిలీ, కోనరావుపేట నూతన ఎస్సైగా డి ఆంజనేయులు నియామకం.. 2.ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి కి బదిలీ కాగా, ముస్తాబాద్ నూతన ఎస్సైగా కే. శేఖర్ నియామకం.. 3.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఎస్ బి కి బదిలీ… 4.చందుర్తి ఎస్సై రమేష్ […]
వర్గల్ మండల్ వేలూరు గ్రామంలో డిఎంసిఎస్ రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి.
88 Viewsవర్గల్ మండల్ కేంద్రంలోని, వేలూరు గ్రామంలో,శుక్రవారం డి ఎం సి ఎస్ రైతు సేవ కేంద్రం ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జీలుగా విత్తనాలను 65% సబ్సిడీతో అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులు తమ పంట పొలంలో జీలుగు విత్తనాలు చల్లుకొని రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. ఈ సందర్భంలో వ్యవసాయ అధికారిని శేషనాయన మాట్లాడుతూ పచ్చి […]
65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి….
145 Viewsరైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిగ దిగుబడులు సాధించాలి 65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిక దిగుబడులను సాధించాలని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు అన్నారు, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో సోసైటీ గోదాం లో రైతులకు శుక్రవారం […]
ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనుల పరిశీలన… నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్
125 Viewsఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనులను పరిశీలించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ఎల్లారెడ్డిపేట కెడిసిసి బ్యాంకు భవన నిర్మాణం పనులను నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు శనివారం పరిశీలించారు,ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం కేడీసీసీ బ్యాంకు నిర్వహిస్తున్నారు. బ్యాంకుకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఎల్లారెడ్డిపేట […]
వర్గల్ మండలంలోని పలు గ్రామాల్లో దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది.
69 Viewsముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ ఆదేశానుసారం.. * పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో… ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి వర్గల్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది .. అంబర్ పేట్ గ్రామం .. నాచారం గ్రామం .. మజీద్ పల్లి గ్రామంలో .. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగింది* రైతు పండించే ప్రతి పంట రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసే ఈ విధానాల్లో భాగంగా, వాతావరణం అనుకుంలించక రైతులు […]
వర్గల్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది.
73 Views పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో… *వర్గం మండల్ .. తునికి ఖాల్సా గ్రామంలో.. వేలూర్ గ్రామంలో.. నెంటూర్ గ్రామంలో.. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగింది* ముఖ్య అతిథులుగా ఎస్ డి సి చైర్మన్ వాంటేరు ప్రతాప్ రెడ్డి .. ఎం ఎల్ సి డాక్టర్ యాదవ రెడ్డి పాల్గొనడం జరిగింది . *ఈ కార్యక్రమంలో ఎంపీపీ..,జడ్పీటీసీ..* *మండల పార్టీ అధ్యక్షులు*.. వైస్ ఎంపీపీ.. పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ […]
వర్గల్ మండలంలోని నెమటూరు, తునికి ఖాల్సా, వేలూరు గ్రామాల్లో దాన్యం కొనుగోళ్ల సెంటర్ల ఏర్పాటు.
88 Views*అందరికీ నమస్కారం. రేపు అనగా 5 మే 2023.. రోజు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో.. *వర్గం మండల్ .. తునికి ఖాల్సా గ్రామంలో ఉదయం 9 గంటలకు.. వేలూర్ గ్రామంలో 9:30 నిమిషాలకు .. నెంటూర్ గ్రామంలో 10 గంటలకు.. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరుగుతుంది..* *_ముఖ్య అతిథులుగా ఎఫ్ డి సి చైర్మన్ వాంటేరు ప్రతాప్ రెడ్డి, ఎం ఎల్ సి డాక్టర్ యాదవ రెడ్డి పాల్గొంటారు.._* *ఇట్లు *పి.ఎ.సి.ఎస్ […]
అధైర్యపడవద్దు ఆదుకుంటాం.. భరోసా ఇచ్చిన సింగల్ విండో చైర్మన్
106 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొన్నటి రోజున కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను గురువారం రోజున పరిశీలించారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించిన సింగల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీ1 పందిళ్ళ నాగరాణి ఎంపీటీసీ 2 ఎనుగందుల అనసూయ ఎడ్లసందీప్ ఎన్గందుల నరసింహులు దొనుకుల రామచంద్రం ఎనుగందుల బాబు దోనుకుల కళ్యాణ్ హనుమయ్య […]
రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్
110 Viewsరైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ———————————— సిరిసిల్ల 26, ఏప్రిల్ 2023 ———————————– వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, వీర్ణపల్లి మండలాల్లోని గొరింటాల, మల్లు పల్లె, గుంట చెరువుపల్లి తండా, కంచర్ల గ్రామాల్లో […]