*అందరికీ నమస్కారం.
రేపు అనగా 5 మే 2023.. రోజు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో..
*వర్గం మండల్ .. తునికి ఖాల్సా గ్రామంలో ఉదయం 9 గంటలకు.. వేలూర్ గ్రామంలో 9:30 నిమిషాలకు .. నెంటూర్ గ్రామంలో 10 గంటలకు.. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరుగుతుంది..*
*_ముఖ్య అతిథులుగా ఎఫ్ డి సి చైర్మన్ వాంటేరు ప్రతాప్ రెడ్డి, ఎం ఎల్ సి డాక్టర్ యాదవ రెడ్డి పాల్గొంటారు.._*
*ఇట్లు
*పి.ఎ.సి.ఎస్ చైర్మన్*
*ఇర్రి రామకృష్ణారెడ్డి*