ముఖ్యమంత్రి కేసీఆర్,
మంత్రి హరీష్ ఆదేశానుసారం..
* పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో…
ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి వర్గల్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది .. అంబర్ పేట్ గ్రామం .. నాచారం గ్రామం .. మజీద్ పల్లి గ్రామంలో .. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగింది*
రైతు పండించే ప్రతి పంట రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసే ఈ విధానాల్లో భాగంగా, వాతావరణం అనుకుంలించక రైతులు ఆగం కావొద్దు అనే ముఖ్య ఉద్దేశంతో కెసిఆర్ నేరుగా రైతుల వద్దనే గ్రామాల్లో ఈ వడ్లకొనుగోలు కేంద్రాలను కేటాయించాలానే ఆలోచన గొప్పది అని తెలియజేసారు…
*ఈ కార్యక్రమంలో ఎంపీపీ..,జడ్పీటీసీ..* *మండల పార్టీ అధ్యక్షులు*.. వైస్ ఎంపీపీ.. PACS వైస్ చైర్మన్ ..సర్పంచులు.. ఎంపీటీసీలు..AMC డైరెక్టర్లు..ఆత్మ కమిటీ డైరెక్టర్లు.. దేవాలయ కమిటీ డైరెక్టర్లు.. ఉద్యమ నాయకులు ..పీఏసీస్ -డైరెక్టర్లు , మండల గ్రామ కోఆప్షన్ నెంబర్లు .. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు.. మండల మాజీ అధ్యక్షులు..మండల సీనియర్ నాయకులు.. బీసీ సెల్ అధ్యక్షులు .. మైనార్టీ అధ్యక్షులు.. ఎస్సీ సెల్ అధ్యక్షులు.. గ్రామ ఉపసర్పంచ్లు.. వార్డ్ మెంబర్లు.. గ్రామ పార్టీ అధ్యక్షులు…మండల యూత్ అధ్యక్షులు..మండల BRSV అధ్యక్షులు.. గ్రామ యూత్ నాయకులు.. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు.. అందరూ పాల్గొన్నారు..