ప్రాంతీయం

ఘనంగా బాలాల దినోత్సవం

112 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈ సోమవారం భరతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం సందర్బంగా చందాయిపేట  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించి బాల బాలికల యొక్క సమస్యలు తెలుసు కోవడానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ కొండూరి సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి […]

ప్రాంతీయం

ముద్దచర్మ వ్యాధి(LSD)నివారణ టీకాలు కార్యక్రమం

137 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో ముద్దచర్మ వ్యాధి(LSD)నివారణ టీకాలు కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. ఈ టీకాలను ప్రతీ పశువుకు ఇవ్వాలని, ఈ టీకాలను వినియోగించుకోవాలని సర్పంచ్ చూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాధి గోమార్లు, ఈగలు, దోమలు, కేటకాలు ద్వారా వ్యాపిస్తుందని, శరీరం పై బొబ్బలు ఏర్పడుతాయని, కొట్టాలని శుభ్రం చేసుకుని,కీటకాలు రాకుండా పొగ పెట్టాలని రైతులు కు […]

ప్రాంతీయం

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు

129 Viewsహైదరాబాద్ యూసుఫ్ గూడ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 13 ఆదివారం రెండవ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 5 దేశాల నుంచి సుమారు 4000 మంది కరాటే విద్యార్థులు పాల్గొనగా దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు 5 గోల్డ్ మెడల్స్,4 సిల్వర్ మెడల్స్, 5 బ్రౌంజ్ మోడల్స్ సాధించారని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు. అలానే మాస్టర్ శ్రీకాంత్ ని మాస్టర్ మెమొంటో తో ఛాంపియన్షిప్ కప్ తో […]

ప్రాంతీయం

సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు కొండంత అండ   – సర్పంచ్ గడ్డమీద భాగ్య ఎల్లం – ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్

118 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమ్మలపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానల్లో చికత్స పొందుతున్న పేదప్రజలను ఆదుకోవాడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని సర్పంచ్ భాగ్య ఎల్లం ,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ అన్నారు. శనివారం మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కులను తీరుమ్మలపూర్ గ్రామనికి చెందిన మంతెన స్వామికి […]

ప్రాంతీయం

*అభిమానానికి అవధుల్లేవ్..* – *నిజామాబాద్ నుండి ఇందుప్రియల్* – *ఆరు రోజుల ప్రయాణం* – *మంచి చేస్తే ఎనలేని గుర్తింపు* – *మహమ్మద్ సుల్తానా ఉమర్ ని కలవడానికి వచ్చిన మాదాస్తు సత్యనారాయణ*

132 Viewsసమాజంలో మంచి పనులు చేస్తే ఎంతో గుర్తింపు వస్తుందని వాటికి తోడు ఎందరో అభిమానాన్ని గెలుచుకోవచ్చని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ గారే నిదర్శనం. వారు చేసే సామాజిక ప్రజాసేవ కార్యక్రమాలను చూసి ఒక వీరాభిమాని నిజామాబాద్ జిల్లా నుండి ఆరు రోజులు ప్రయాణం చేస్తూ ఇందుప్రియల్ గ్రామంలో తాను అభిమానించే సుల్తాన గారిని కలిశాడు. మనం చేసే పనులే మనకు సమాజంలో గుర్తింపును తీసుకొస్తాయని అనడానికి ఇదే నిదర్శనం.ఎన్ని […]

ప్రాంతీయం

బిజెపి పార్టీ నాయకులు బహిరంగ సభకు వెళ్తున్న క్రమం…

112 Views ముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండల చీకొడ్ గ్రామం నుండి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీనీ దేశానికి అంకితం చేస్తున్న సందర్భంలో మండల బీజేపి నాయకులు  భారీ బహిరంగ సభకు వెళ్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్, మాజీ కిషన్ మొర్చా జిల్లాఅధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఊరడి రాజు, బీజేవైఎం […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన రణం

111 Viewsదౌల్తాబాద్ మండలం గ్రామాల్లో వివిధ బాధిత కుటుంబాలను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఇందుప్రియల్ గ్రామానికి చెందిన ఇద్దరికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేసినారు. అలాగే మాచీన్ పల్లి గ్రామానికి చెందిన రైతు బంధు అద్యక్షుడు అశోక్ కొడుకు చనిపోయిన విషయం తెలుసుకొని ఆ కుటుంబం ఓదార్చి ధైర్యం చెప్పారు.అక్కడినుండి శేరిల్లా గ్రామానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నడిపల్ల లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని […]

Breaking News ప్రాంతీయం

ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలపై సంబరాలు 

114 Viewsరాజాసింగ్ బెయిల్ పై విడుదల కావడంతో బుధవారం రాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. హిందూ ధర్మం కోసం శ్రమించిన వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజగోపాల్, కనక రాములు, పెంటయ్య, పోచయ్య, భాస్కర్, […]

ప్రాంతీయం

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన రణం

95 Viewsమండలంలోని చేరిలా గ్రామంలో నిరుపేద కుటుంబానికి సంబంధించిన టీఆరెస్ కార్యకర్త లక్సమణ్ఇటీవలె రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ సబ్యతం మరియు రైతు బీమా త్వరలోనే అదేవిధంగా చేస్తామని భరోసా ఇచ్చారు… ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి వారితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆ గ్రామ సర్పంచ్ నాగరాజు టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు […]

ప్రాంతీయం

పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ – గ్రామసర్పంచ్ స్వర్ణలతభాగ్యరాజ్

99 Viewsచేగుంట మండలం చందాయిపేట గ్రామంలో శనివారం రోజున స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ రెండో కుమారుడు ఓంకారేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా మా అబ్బాయి చేతుల మీదుగా మాకు తోచిన సహాయం పేద కుటుంబాలకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. మా అబ్బాయిని అందరూ ఆశీర్వదించగలరు. సర్పంచ్ కుమారుని నిరుపేద కుటుంబల ప్రజలు దీవించారు. Manne Ganesh Dubbaka