111 Viewsరాజ్యాంగమే భారతదేశ నైతిక అభివృద్ధికి దిక్సూచిలాగా పనిచేస్తుందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరుల అందరి పైన ఉందని తిరుమలాపూర్ ఎంపిటిసి బండారు దేవేందర్, దళిత వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీ దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు పుట్ట రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ తాడెం కృష్ణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని అన్ని పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం […]
ప్రాంతీయం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి వారు చేసిన సేవలను కొనియాడిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్, మహేందర్
106 Viewsరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి వారు చేసిన సేవలను కొనియాడిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్, మహేందర్ ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని అది రచించిన గొప్ప మహానుభావుడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనునది శరీరమైతే, […]
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేసిన పాలకవర్గం
110 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ యందు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. Manne Ganesh Dubbaka
ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి…
120 Views ముస్తాబాద్ నవంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతితో పాటు పలు గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో 21. కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఎంపీపీ శరత్ రావు చెక్కులతో పాటు చీరెను కానుకగా అందించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య , సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, ఏఎంసి చైర్మన్ శీలం జానాబాయి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి […]
గ్రామ సభలో పోడుభూమి సమస్యలపై వినతులు
134 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
గ్రామ సభలో పూర్ భూమి సమస్యలపై వినతులు
137 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన సహించేది లేదు: తహసిల్దార్ బాలరాజ్
126 Viewsగజ్వేల్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చిన సమాచారం అవాస్తవమని ప్రభుత్వ నిబంధనలను ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ వద్ద 68 సర్వేనెంబర్ అసైన్మెంట్ భూమి అని ఈ భూమికి ఆనుకొని పక్కనే ఉన్న 44 సర్వే నెంబర్లు పట్టాదారులు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నారని అలాంటి భూమికి ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేదని గజ్వేల్ తాసిల్దార్ అన్నారు ఈ […]
ఫలించ బోతున్న న్యాయవాదుల కోరిక గజ్వేల్ కి సబ్ కోర్ట్
115 Viewsఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సూచన ప్రకారం ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గారు న్యాయశాఖ ఇంద్రకరణ్ రెడ్డి గారిని బార్ అసోసియేషన్ గజ్వేల్ న్యాయవాదులు కలవడం జరిగింది. గజ్వేల్ లో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న న్యాయ స్థానం భవనం మరియు సబ్ కోర్ట్ గురించి విషయాలను fdc చైర్మన్ ప్రతాపరెడ్డి గారు వివరించడం జరిగింది గజ్వేల్ కు తక్షణము […]
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
107 Viewsదౌల్తాబాద్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో మురికి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ ఇమాంబి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, సర్పంచులు […]