దౌల్తాబాద్: దౌల్తాబాద్ సెక్షన్ ఆఫీస్ కు నూతనంగా వచ్చిన సబ్ ఇంజనీర్ లక్ష్మణ్ ను యునైటెడ్ ఎలక్ట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవి కుమార్ గౌడ్ తదితరులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్,రాజ శేఖర్,శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు.




