ప్రాంతీయం వ్యవసాయం

గ్రామ సభలో పూర్ భూమి సమస్యలపై వినతులు

146 Views

గ్రామ సభలో పోడు భూముల సమస్యలు…
తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించడం జరిగిందని చెప్పారు
సర్పంచ్ సెక్రెటరీ రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7