118 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీస్టడీ సర్కిల్ జెల్లా వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పేద విద్యార్థులు ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల […]
ప్రాంతీయం
మత్తుగా….చిత్తై !!!
121 Viewsమత్తుగా….చిత్తై !!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ వైన్ షాప్ వద్ద ఫుల్ గా మద్యం తాగి సోమవారం రోజున చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు నిత్యం ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది అపస్మారక పరి స్థితిలో జారుకుంటున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం […]
జ్యోతిరావు పూలే ఘనంగా వర్ధంతి…
112 Views *బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళి* *-కంచర్ల రవి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* ముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28, బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వారిని కలిసి […]
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి
108 Viewsఅనగారిన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీల విద్య అభివృద్ధి కోసం మూఢనమ్మకాల రూపకల్పన అవినీతి అన్యాయం నిర్మూలనపై జీవితాంతం పోరాటం చేసిన సంఘ సంస్కర్త భావితరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు స్వామి అన్నారు. సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేవాసమితి ఆధ్వర్యంలో రాయపోల్ మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]
మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే వర్ధంతి వేడుకలు
104 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్కెట్ యార్డులో జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1848లో మారుమూల ప్రాంతంలో పాఠశాలను స్థాపించి, దేశంలో మొట్టమొదటిసారి ఆడపిల్లలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తి జ్యోతి రావు పూలే అని కొనియాడారు. అదేవిధంగా నిరక్షరాస్యులైన తన భార్య సావిత్రిబాయి పూలే ను చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. ఆ రోజుల్లో […]
గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్
120 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు కీర్తిశేషులు నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రం విడుదల చేసిన ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్ సి సంతోష్ గుప్త . గజ్వేల్ మండలం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ డిసెంబర్ రెండవ తారీకు మూడో తారీకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జాతీయ స్థాయి క్రీడాకారులు కీర్తిశేషులు నాగచైతన్య స్మారక టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. టోర్నమెంట్ లో […]
చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ అండ..
137 Viewsబాల్యమిత్ర ఫౌండేషన్ ఆర్థిక సహాయం… మండల కేంద్రంలో చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాగుల ఎల్లారెడ్డి అధ్యక్షతన సహచర బాల్యమిత్రుడు 1994 1995 ఎస్ఎస్సి కు చెందిన బ్యాచ్ రేసుమోహన్ కుటుంబ పరిస్థితులను చూసి రోజువారి కుటుంబ పోషణకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి 60 వేల రూపాయల విలువైన బజాజ్ ఆటోను అందించారు అదేవిధంగా కొత్తగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా చందుపట్ల లక్ష్మారెడ్డి కోశాధికారిగా గుండారపు వేణు […]
సూపర్వైజర్లుగా అంగన్వాడీ కార్యకర్తల ఎంపిక
107 Views దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండలం నుండి ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ సూపర్వైజర్లు గా ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరి 2 తేదీన అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ గా ఎంపిక చేయడం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించారు. మెరిట్ ఆధారంగా మండల పరిధిలోని గాజులపల్లికి చెందిన శ్యామల, అహ్మద్ నగర్ చెందిన షేక్ మెహతాబ్ బేగం సూపర్వైజర్లు గా ఎంపిక చేశారు. వీరు ఆప్షన్ ఎంచుకోవడం […]
నిరుపేదల ఆత్మీయ బంధువు ముఖ్యమంత్రి కేసీఆర్* *మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్*
121 Views గజ్వెల్అ మండలం లోని ఆహ్మదీపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కే మమతా అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరగా వారికి హాస్పిటల్స్ ఖర్చులు నిమిత్తం 45000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కును ఆమె భర్త జైపాల్ కి ఆదివారం అందచేయడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రతకు వేలాది కోట్ల రూపాయలు […]
గంభీరావుపేట లో 73 వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్బంగా అంబేద్కర్ విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది .తెలంగాణ మాల మహానాడురాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ అంబేద్కర్ తన యొక్క దూరదృష్టితో ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉండి దాదాపు రెండు సంవత్సరాల 11 నెలల 18 […]