ప్రాంతీయం

తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి ఘన నివాళి…

115 Views  ముస్తాబాద్ డిసెంబర్ 3 తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ముస్తాబాద్ మండలం కొత్త బస్టాండ్ సమీపంలో  చిత్రపటానికి పూలమాలవేసి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చింతోజి బాలయ్య మాట్లాడుతూ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి అమరుడు కావడం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అన్నారు. ఎన్నో కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. తెలంగాణ ప్రజలు చారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంత్ చారి […]

ప్రాంతీయం

గంభీరావుపేట లో కేజీటు పీజీ క్యాంపస్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని వికలాంగులకు ఆటల పోటీలునిర్వహించారు

103 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో కేజీ టు పీజీ క్యాంపస్ లో ని భవిత సెంటర్ లో శనివారం  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగుల పిల్లలకు ఆటల పోటీలు మరియు యోగ పోటీలు నిర్వహించడం జిల్లా స్థాయి జరిగిన యోగ పోటీలో మొదటి బహుమతి ని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా విద్యార్థి అరుణ్ కుమార్ ని అభినందించారు.దివ్యాంగులకు ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ […]

ప్రాంతీయం

ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం…

111 Viewsముస్తాబాద్ డిసెంబర్ 3 మండల వనరుల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవంను పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల వికలాంగుల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం అందజేశారు. పెయింటింగ్ లో గెలుపొందిన విద్యార్థులు పి.అరవింద్ జడ్పిహెచ్ఎస్ నామాపూర్ రెండవ బహుమతి జి.దివ్య జెడ్పిహెచ్ఎస్ ఆవునూరు కార్యక్రమం సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులు ప్రతి శుక్రవారం మండలంలో( ఎంఆర్ సి) జరిగే ఫిజియోథెర్ఫ్ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన వికలాంగ విద్యార్థులకు ట్రై సైకిల్ […]

ప్రాంతీయం

శ్రీకాంతాచారి కి నివాళి

106 Viewsతెలంగాణ ఉద్యమంలో తొలి ఆత్మబలిదానం చేసుకున్న స్వర్ణకార బిడ్డ శ్రీకాంతాచారి కి దుబ్బాక పట్టణంలో శనివారం స్వర్ణకార సంఘంలో సభ్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సలీం కు స్వర్ణకార సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షులు ఎస్ ఎన్ చారి మాట్లాడుతూ స్వర్ణకారులు ఆకలితో అలమటిస్తూ శక్తినంత కూడబెట్టి బంగారం వెండి వస్తువులను తయారీలో మేధాశక్తిఉన్న స్వర్ణకార కార్మికులు రేక్కడితే గాని డొక్కానిందని జీవితాలపై కార్పొరేట్ జ్యువెలర్స్ […]

ప్రాంతీయం

చదువుల తల్లికి పెద్ద కష్టం – దాతల కోసం ఎదురుచూస్తున్న స్రవంతి

117 Views మండల పరిధిలోని కొనాయిపల్లి విద్యార్థిని స్రవంతి హార్టి సెట్ 2022లో బీఎస్సీ హార్టికల్చర్ విభాగంలో రాష్ట్రంలో మూడవ ర్యాంకు సాధించింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో పై చదువుల కోసం దాతల కోసం ఎదురు చూస్తుంది. వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని కొనాయిపల్లికి చెందిన స్వామి కూలి పని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. స్వామికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు కళ్యాణి ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో […]

ప్రాంతీయం

*యాదాద్రి జిల్లా,తుర్కపల్లి మండలం:*

110 Viewsగందమల్ల గ్రామంలో GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…!! Linga Sunitha wargal

ప్రాంతీయం

నర్మాల ఎగువ. మానేరు డ్యామ్ లో చేపల వేటకువెళ్లి వ్యక్తి మృత్యువాత పడిన ఘటనలో తన భార్య బాలమణి పిర్యాదు మేరకు ఎస్ ఐ మహేష్ కేసు నమోదు చేశారు

114 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 45 ) అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం 2గంటలకు చేపలు పట్టేందుకు తోటి కులస్తులతో సహా నర్మాల ఎగువ మానేరు డ్యామ్ లోకి వెళ్లారు అందరు యధావిధిగా సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి తోటి మత్స్యకారులు చేరుకోగా కొత్తపల్లి దేవయ్య ఇంటికి రాకపోవడం తో అతని భార్య బాలమణి శుక్రవారం ఉదయం […]

ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత

110 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ డివిజన్ బాధ్యులు చందరాజు, పోతరాజు రవీందర్, తలారి నర్సింలు పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలోని ఎమ్మెన్నార్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా ఉంటుందని తెలిపారు. నియోజవర్గంలో పేదింటి ఆడపిల్లలకు మేనమామగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి చేయూతనందిస్తున్నాడని […]

ప్రాంతీయం

బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

104 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసవ్వ మరణించగా సర్పంచ్ అయ్యగారి నర్సింలు శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమయ్య గారి సత్యం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు పంజాల బాల్ నర్సగౌడ్, బిక్షపతి, తలారి నర్సింలు, నాయకులు దశరథం, నాగరాజు, కృష్ణ […]

ప్రాంతీయం

సైబర్ నేరస్తులు పంపించే అనుమానిత లింకులను ఓపెన్ చేసి డబ్బులు పంపించి మోసపోవద్దు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్

109 Viewsసిద్దిపేట జిల్లా కొల్గూర్ గ్రామానికి చెందిన తిగుళ్ల భానుప్రియ, రెండు రోజుల క్రితం ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఎవరో చెప్పగా ఆన్లైన్లో లింకు వెతకగా లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో గుర్తుతెలియని సైబర్ నేరస్తుడు పంపించిన లింకును ఇంస్టాగ్రామ్ లో ఓపెన్ చేసి అతను పంపించిన ఫోన్ నెంబర్ కు బాధితురాలు రెండు దఫాలుగా గూగుల్ పే ఫోన్ పే ద్వారా ₹ 23,548/- రూపాయలు పంపించింది మరుసటి రోజు […]