ప్రాంతీయం

గంభీరావుపేట లో కేజీటు పీజీ క్యాంపస్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని వికలాంగులకు ఆటల పోటీలునిర్వహించారు

97 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో కేజీ టు పీజీ క్యాంపస్ లో ని భవిత సెంటర్ లో శనివారం  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగుల పిల్లలకు ఆటల పోటీలు మరియు యోగ పోటీలు నిర్వహించడం జిల్లా స్థాయి జరిగిన యోగ పోటీలో మొదటి బహుమతి ని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా విద్యార్థి అరుణ్ కుమార్ ని అభినందించారు.దివ్యాంగులకు ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమం లో భవిత కేంద్రం నిర్వాహకురాలు రేణుక కాంప్లెక్స్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంటి గంగారాం బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలఎల్లయ్య ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి ఎస్ ఎం సి చేర్మెన్ వెంకట్ యాదవ్ మరియు ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7