ప్రాంతీయం

బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

117 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసవ్వ మరణించగా సర్పంచ్ అయ్యగారి నర్సింలు శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమయ్య గారి సత్యం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు పంజాల బాల్ నర్సగౌడ్, బిక్షపతి, తలారి నర్సింలు, నాయకులు దశరథం, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7