Posted onAuthorTelugu News 24/7Comments Off on *యాదాద్రి జిల్లా,తుర్కపల్లి మండలం:*
128 Views
గందమల్ల గ్రామంలో GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…!!
33 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రం లో బి సి మేలు కోలుపు రథ యాత్ర. మా వాటా మాకు దక్కల్సిందే.- బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలు కోలుపు రథ యాత్ర […]
229 Views ముస్తాబాద్, డిసెంబర్ 3 (24/7న్యూస్ ప్రతినిధి) మరికొద్ది నిమిషాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సురూ కానుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేసిన విషయం విధితమే.. ఫలితాలు విడుదలవారీగా ఈరోజు కౌంటింగ్ 8,గంటల నుండి ప్రారంభమై రౌండ్ల అనంతరం ముగిస్తుంది. తొలి ఫలితం 10,గం, సమయంలో తెలుపగా మరిన్ని ఫలితాలు త్వరితగదిన రౌండ్లోలో పూర్తి వెలువడనున్నాయి. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7 […]
84 Viewsబహుజనుల జీవితాల్లో తొలి వెలుగులు నింపిన వైతాళికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మహాత్మా జ్యోతిరావు ఫూలే చీకటిని తరిమే వెలుతురు సామాజిక శాస్త్రవేత్త అన్నారు. సామాజిక అసమానతల్లో నలిగిపోతున్న బతుకుల్లో విద్య ద్వారా కొత్త వెలుగులు నింపిన మహానీయుడు […]