Posted onAuthorTelugu News 24/7Comments Off on *యాదాద్రి జిల్లా,తుర్కపల్లి మండలం:*
120 Views
గందమల్ల గ్రామంలో GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…!!
133 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు బతుకమ్మ మంచి బతుకునివ్వు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఆడ పడుచులు అందరు కలసి..సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు.. అలా గే ములుగు రేణుక. ములుగు భాగ్యలక్ష్మి. మొద్దు యశోద. ములుగు అనన్య. ములుగు వైష్ణవి. మొద్దు లీనా.మొద్దు అక్షర. మాట్లాడుతూ..మా వూరి ప్రజలను ఆయురారోగ్యాలతో […]
88 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 07 ఈ రోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు బాధ్యతల కేటయింపు తదితర అంశాల పై ఈ సందర్భంగా చర్చించారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ […]
63 Viewsకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన సందర్భంగా.. మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున ఖర్గే కి మంచిర్యాల […]