104 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని కోనాపూర్ ఉపసర్పంచ్ రాజిరెడ్డి తల్లి సుశీల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత గురువారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గోవిందా పూర్ గ్రామంలో సంజయ్ గౌడ్, ఉప్పరపల్లి టిఆర్ఎస్ కార్యకర్త గొల్ల సిద్ధిరాములు, ముబారస్ పూర్ లో దుర్గయ్య కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, […]
ప్రాంతీయం
దొంగలు పడుతున్నారు జాగ్రత్త…
109 Viewsముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మోటర్లు స్టార్టర్లు వైర్లు, పైపులు మొదలగున వ్యవసాయ పరికరాలు ఎత్తుకెళ్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొండాపూర్ గ్రామ రైతులు పేర్కొన్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు వెంకన్న అనే రైతు పొలం వద్ద బోరు మోటర్ నుంచి కరెంటు ఫోల్ వరకు ఉన్నటువంటి విద్యుత్ వైర్ ను బుధవారం రోజు ఎవరో గుర్తుతెలియని […]
తల్లిదండ్రులులేని యువతి వివాహానికి చేయూత
116 Viewsతల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి మేమున్నామంటూ మానవతావాదులు మానవత్వంతో ముందుకు వచ్చి వివాహ పెద్దలుగా మారి సాస మౌనిక – నరసింహ నూతన వధూవరుల వివాహం జరిపించారు. ఎవరు లేరని అధైర్య పడవద్దు, అండగా ఉంటామని మానవత్వం చాటుకున్నారు. సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తల్లిదండ్రులు లేని యువతి సాస మౌనిక – ఎండపల్లి నరసింహ వధూవరుల వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించి వాషింగ్ […]
ముఖ్య సమావేశం ఏర్పరచుకున్న కాంగ్రెస్ పార్టీ*సెస్ ఎన్నికల బరిలో ఏళ్లబాల్ రెడ్డి…
97 Views*సెస్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇస్తే అవినీతి పాలనను అంతం చేస్తాం. *సెస్ పాలనపై తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి. ముస్తాబాద్ డిసెంబర్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సెస్ లో జరిగే అవినీతిని ఆరోపణలు బయటపెడతామని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రోజు కాంగ్రెస్ […]
చలో జగిత్యాల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన టిఆర్ఎస్ నేతలు*
99 Views*చలో జగిత్యాల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన టిఆర్ఎస్ నేతలు* ముస్తాబాద్ డిసెంబర్ 7 ముస్తాబాద్ మండలం నుండి జగిత్యాలలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ మండలం నుండి బహిరంగ సభకు 5 వేల జనాభాకు పైచిలుకు సభకు బస్సులలో తరలి వెళ్లారు. ఈసందర్భంగా రైతుబంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ […]
జిల్లాస్థాయి గణిత వైజ్ఞానిక ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన…
105 Viewsముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన… రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శిని(ఆర్.బి.వి.పి), ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్, సైన్స్ గణితము, పర్యావరణ ప్రదర్శన 2022-2023 సైన్స్ ఫేర్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబాద్ విద్యార్థిని సిహెచ్. దీక్షిత ప్రదర్శించిన ప్రాజెక్ట్, నాన్ స్టాప్ ఫౌంటైన్ విత్ ఎయిర్ ప్రెషర్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ఆనందదాయకం అన్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని, గైడ్ టీచర్ బి.సుజాత విద్యార్థిని సర్పంచ్ గాండ్ల సుమతి, ఎస్ఎంసి […]
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాధాడి జశ్వంత్ రెడ్డి
97 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో మృతుల కుటుంబాలను బుదవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే లో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం […]
బాధితుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి
118 Viewsసిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే వాటిలో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం రమేష్ మంగళవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు, శీల సాగరం రమేష్ కుటుంబాన్ని ఈరోజు బుధవారం కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుని […]
బండ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
108 Viewsచందాయిపేట గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఎల్ఐసి రైతు బీమా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గత 15 రోజుల కింద బండ అనిత మరణించినందున ఆమె రైతు బీమా డబ్బులను వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, AEO సుజాత, కో ఆప్షన్ నెంబర్ శివరాజయ్య, ప్యారంరాజయ్య పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka
జాతీయ కుష్టి వ్యాధి సర్వే నిర్వహించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
125 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జాతీయ కుష్టి వ్యాధి ఇంటింటా సర్వే స్థానిక ప్రాథమిక ఉపకేంద్రం చందాయిపేట సర్వేలో రెండో రోజు భాగంగా హెల్త్ సూపర్వైజర్ పద్మ మరియు ఎంపిహెచ్ఏ ఫిమేల్ అనురాధ టీంతో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఆశ వర్కర్లు అరుణ, లలిత తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka