ప్రాంతీయం

బండ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

122 Views

చందాయిపేట గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఎల్ఐసి రైతు బీమా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గత 15 రోజుల కింద బండ అనిత మరణించినందున ఆమె రైతు బీమా డబ్బులను వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, AEO సుజాత, కో ఆప్షన్ నెంబర్ శివరాజయ్య, ప్యారంరాజయ్య పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7