కథనాలు ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం విద్య

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..

238 Viewsప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..

211 Views ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా […]

విద్య

ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి…

175 Views-తిమ్మాపూర్ తహశీల్దార్ కనకయ్య. (తిమ్మాపూర్ డిసెంబర్ 20) తిమ్మాపూర్ యంపిడిఒ కార్యాలయం ఆవరణలో తహాశీల్దార్ కే.కనుకయ్య ఆధ్వర్యంలో బిఎల్ఓఎస్, బిఎల్ఓ సూపర్వైజర్లకు ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2024 గురించి ఒక్కరోజు శిక్షణ ఇచ్చినట్లుగా తహాశీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చెయ్యాలని, మరణించిన వారిని జాబితా తొలగించాలని, తప్పులు లేని ఓటర జాబితాను తయారు చేయాలని కోరారు. బిఎల్ఓ లకు , బిఎల్ఓ […]

Breaking News క్రీడలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

వ్యక్తిత్వ వికాసం కోసమే జన వికాసం.. నాబార్డ్ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి

326 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]

విద్య

విద్యాధికారి ఆకస్మిక తనిఖీ…

235 Viewsవర్గల్ మండల్ నవంబర్ 16: వర్గల్ మండలంలోని, నెంటూర్ గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలని ని విద్యాధికారి తనిఖీ చేశారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల గురించి వివరణ ఇస్తూ, బాగా చదవాలని మంచి స్కోర్ తేవాలని సూచించారు. ఎఫ్ ఎల్ ఎన్ స్కూల్ కాంప్లెక్స్ గురించి మీటింగ్స్ నిర్వహించారు. Linga Sunitha wargal

క్రీడలు విద్య

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు జడ్.పి.హెచ్.ఎస్ బొప్పాపూర్ విద్యార్థినిలు.

246 Viewsఎల్లారెడ్డిపేట మండలం 14నవంబర్2023:-అక్టోబర్ 29వ తేదీన కరీంనగర్ లోని సేయింట్ జాన్స్ పాఠశాలలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా (పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల) ఖో ఖో అసోసియేషన్ సబ్ జూనియర్ (అండర్ 14) ఖో ఖో ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జడ్పిహెచ్ఎస్ రాచర్ల బొప్పపూర్ కు చెందిన డి.శ్రీజ, జి.రిషిత,ఏ. సంయుక్త ముగ్గురు విద్యార్తినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ మూడో తారీకు నుండి 13వ తారీకు వరకు కరీంనగర్లోని పారమిత […]

విద్య

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

213 Views– జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి దౌల్తాబాద్: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాల, దొమ్మాట, సూరంపల్లి, శేరి పల్లి బందారం, లింగరాజు పల్లి తదితర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక […]

ప్రకటనలు ప్రాంతీయం విద్య

కోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్..

361 Viewsకోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్.. న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు […]

Breaking News విద్య

కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు సన్మానం.,..

335 Views సన్మానం – రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక […]

విద్య

యూనివర్సిటీ ఏర్పాటుకు వినతిపత్రం

167 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. జిల్లాకు చెందిన విద్యావంతులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం యూనివర్సిటీ సాధనోద్యమ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బాబురావు, జగ్గు మల్లారెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్