114 Viewsమండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు బొడవత్ రవీందర్ నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గుండారం ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించడం జరిగింది. బిజెపి ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు బొడవత్ రవీందర్ సన్మానించారు. వీరితోపాటు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు పోలివేలు మల్లయ్య బోయిన వెంకటేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7
విద్య
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
176 Views.. – ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు డా.రసమయి, సుంకే రవి శంకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరై ఉపాధ్యాయులను ఘనంగా […]
మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన
77 Viewsమన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? ‘ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి’ ఇదే ధ్యాస కనపడుతోంది. ఈ మధ్య CA కూడా తయారయింది. మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, […]
విద్యార్థులకు బస్సు పాసులు పంపిణీ
55 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివాసముంటున్న వికలాంగులకు సుమారు 70 మందికి స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ చేతుల మీదుగా బస్ పాస్ లను అందజేశారు. వికలాంగులు 50 శాతం డిస్కౌంట్ తో పల్లె వెలుగు,ఎక్స్ ప్రెస్ డీలక్స్ బస్ లలో ప్రయాణించవచ్చని సిరిసిల్ల ఆర్ టి సి డిపో సూపర్ వైజర్ మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి దేవరాజు,మాజీ ఎంపీటీసీ ఒగ్గు […]
నిరు పేద ఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం
234 Viewsమంగపేట, సెప్టెంబర్ 02 మంగపేట మండలం తిమ్మం పేట గ్రామానికి చెందిన కావేరి వరప్రసాద్ కు జగిత్యాల మెడి కల్ కాలేజీలో ఎంబిబిఎస్ సిటు రాగ పేదరికంలో ఉన్న వర ప్రసాద్ కోర్స్ పూర్తి చేసే నాటికి ఆర్థిక స్తోమత లేదని తెలుసు కున్న దుర్గం లక్ష్మీ నారాయణ (టీచర్) 5000/- రూపాయలు ఆర్థిక సాయం నేతకాని కుల సంఘం ద్వారా ఆ విద్యార్థినికి అందజేశారు.మంచిగా చదువుకొని గొప్ప డాక్టర్ గా వృద్ధిలోకి రావాలని అన్నారు. […]
రోడ్ భద్రత నియమాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం
220 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శుక్రవారం రోజున శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా రెండు నెలల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో,కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో విద్యార్థిని విద్యార్ధులకు ట్రాఫిక్ రూల్స్,సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, వాహనాల చట్టాలు,రోడ్ భద్రత నియమాల […]
వైద్య విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
56 Viewsతిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఖాతా అంజవ్వ- రాజమల్లుల కుమారుడు ఖాత అభిలాష్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.పేద కుటుంబానికి చెందిన తను చదువుకు పేదరికం అడ్డు కాదని ఉన్నత చదువులే లక్ష్యంగా అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ అంకితభావంతో చదివి నేడు ఎంబిబిఎస్ సీటు సాధించాడు. ఈ సందర్భంగా అభిలాష్ ను క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ శాలువాతో సన్మానించి అభినందించారు. […]
గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు
92 Viewsగ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు TS: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరిలో 8,039 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన టీఎస్పీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ […]
హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
98 Views-యజమానులు జాగ్రత్తలు పాటించాలి -తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి తిమ్మాపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిత్యం పని చేసేలా చూడాలని తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై ప్రమోద్ రెడ్డి సూచించారు.గురువారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో మండలంలోని హాస్టల్లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు అందించారు. ఈసందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పంపించాలని,రాత్రి […]