31 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శనివారం కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23 – 02 – 2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా గజ్వేల్ మాజీ […]
Breaking News
భక్త మార్కండేయ శోభాయాత్ర….
141 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అర్చకులు ఆనందయ్య శర్మ, ఉమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి ,గౌరీ ,కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను జరిపించారు. మంత్రోత్సవాల నడుమ హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ […]
రెడ్డి సంఘంకు నామినేషన్ దాఖలు చేసిన గుండారపు కృష్ణారెడ్డి…
221 Viewsరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని బరిలో గుండారపు కృష్ణారెడ్డి– నేడు నామినేషన్ దాఖలు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బరిలో ఉంటున్నానని విలేకరుల ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా రెడ్డి సంఘం భవనంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఇప్పటివరకు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా […]
మాజీ జెడ్పిటిసి కి ఆహ్వానం పలికిన పద్మశాలి బాంధవులు…
128 Views ఆహ్వాన పత్రిక అందజేత శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
ఆర్టీసీ బస్సు ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
61 Viewsమెరుగైన వైద్యం అందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, జనవరి -31 రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివారులో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా , గోరంటాల బ్రిడ్జి మూలం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలై ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు […]
92 Viewsకొంపల్లి-5 బ్రాంచ్ శ్రీ చైతన్యలో మహాత్మా గాంధీకి ఘణ నివాళులు -78 వ వర్ధంతి సందర్భంగా – శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో స్వాతంత్ర సమరయోధుడు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ అని శ్రీ చైతన్య పాఠశాల -5 బ్రాంచ్ ప్రిన్సిపల్ సాయి కృష్ణ కొనియాడారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో […]
సర్వేంద్రియానం నయనం ప్రధానం… సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
195 Views సృష్టిలో మూలం కన్ను చాలా ముఖ్యమైనదని ఆ సృష్టిని చూడాలంటే కంటి చూపు అవసరం అని ప్రజా ప్రతినిధులు అన్నారు…. మండల కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, బిజెపి సీనియర్ నాయకులు సల్ల సత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీను, ఎనగందుల నరసింహులు, ఆర్ఎంపి వైద్యుడు రామాచారి అనంతరం […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…
95 Viewsసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పది మంది లబ్ధిదారులకు 2 లక్షల 63 వేల 500 రూపాయల విలువచేసే సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో పంపిణీచేశారు, ఈ పంపిణీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ […]