Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

మాజీ జెడ్పిటిసి కి ఆహ్వానం పలికిన పద్మశాలి బాంధవులు…

128 Views

 

ఆహ్వాన పత్రిక అందజేత

శ్రీ  భక్త మార్కండేయ జయంతి సందర్భంగా

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే  మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్