27 Viewsమంచిర్యాల జిల్లాలో రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా మరియు కొమరం భీం జిల్లా రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. యూరియా లోడుతో కూడిన రైలు శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ కు చేరుకున్నది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీష్ బాబు యూరియా ఆన్ లోడ్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లుగా […]
ఎమ్మెల్యే నివాసంలో పాత్రికేయ సమావేశం
29 Viewsమంచిర్యాల జిల్లా. తేదీ 11-09-2025 రోజున మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్ని మధు సింగల్ విండో డైరెక్టర్, తాళ్ల సంపత్ రెడ్డి గార్లు మాట్లాడుతూ .. ఈ నెల 04/09/2025 తారీకు రోజున సుమారు రాత్రి 11 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కి అడ్డుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కనపడకుండా మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ వినాయక నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ […]
మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన డివిజనల్ రైల్వే మేనేజర్.
25 Viewsమంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన డివిజనల్ రైల్వే మేనేజర్. మంచిర్యాల జిల్లా. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్లో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వందే భారత రైలు కు మంచిర్యాల్ లో హాల్టింగ్ కల్పించినందుకు అందుకు సంబంధిత ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరువులు రైల్వే అధికారులు పాల్గొన్నారు.
13న జాతీయ లోక్ అదాలత్ – కమిషనర్
39 Viewsరామగుండం పోలీస్ కమీషనరెట్ 13న జాతీయ లోక్ అదాలత్…కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే.. : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న […]
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
35 Views30 సంవత్సరాల తర్వాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-1996 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన్ని ఏ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గురువులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని […]
వికలాంగుల సమావేశానికి హాజరైన మందకృష్ణ మాదిగ
26 Viewsబెల్లంపల్లిలో వికలాంగుల సమావేశానికి హాజరైన మందకృష్ణ మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. తేదీ : 06/09/2025 రోజున పద్మశ్రీ అవార్డు గ్రహీత,MRPS జాతీయ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండల సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వికలాంగుల సమావేశానికి హాజరై అనంతరం బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి నివాసం కన్నాల లో భోజనం చేసి జైపూర్ సమావేశానికీ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]
కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ
32 Viewsకాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ. తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ అరిశె కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపతరుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ అరిశె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.* జిల్లా పరిధిలోని సామజిక అస్పత్రులు సిర్పూర్ టౌన్, బెజ్జూర్, కాగజ్నగర్, తిర్యాని, […]
నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు
33 Viewsనేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు. మంచిర్యాల జిల్లా. అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకోరవరం జరిగినది. డాగ్ స్క్వాడ్ నేరాల నియంత్రణలో అటవీ శాఖ సిబ్బందికి అంత గానో సహకరిస్తుందని జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రామకృష్ణ సర్కార్ తెలిపినారు. మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలంలో దుబ్బపల్లి మరియు వెంకట్రావుపల్లి గ్రామము లో ప్రజలకు డాగ్ స్క్వాడ్ పై అవగాహన సదస్సు […]
నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి – కలెక్టర్
28 Viewsమంచిర్యాల జిల్లా. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి _ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సెప్టెంబర్ 6, 2025: వినాయక నవరాత్రుల అనంతరం శోభయాత్ర నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఇందారం పంచాయతీ సెక్రటరీ సుమన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]










