30 Viewsపెద్దపల్లి పార్లమెంట్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజల సౌకర్యార్థం, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తి మేరకు ఇండియన్ రైల్వేలు పలు ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆగింపులను మంజూరు చేశాయి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రైలు అనుసంధానం, సౌకర్యవంతమైన ప్రయాణం మరియు సులభమైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయి.
నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించిన – సిపి
31 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా , పెద్దపల్లి డిసిపి కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ తో కలిసి నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించి, నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.
మంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి – డీసీపీ భాస్కర్
30 Viewsమంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి.-డీ సీ పీ భాస్కర్. కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు. మంచిర్యాల. మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా, శాంతి యుతంగానిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]
మహా అన్నదాన కార్యక్రమం..
77 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 05) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రజలు,భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాయల్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… జీఎస్టీ తగ్గింపు హర్షణీయం..
125 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు దేశంలోని అనేక […]
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులకు యూరియ కష్టాలు- రఘునాథ్, బీజేపీ
42 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులకు యూరియ కష్టాలు- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ నాయకులు. మంచిర్యాల జిల్లా. రైతులు ఎదుర్కొంటున్న యూరియ సమస్యను పరిష్కరించి రైతులకు యూరియ అందుబాటులోకి తేవాలని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల పూర్తి రుణ మాఫీ, కౌలు రైతులకు 12 వేల రూపాయల, మహిళలకు నెలకు 2500 రూపాయలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి హామీలను […]
పండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలి – ఎ సి పి
34 Viewsపండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలి. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల పండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలనీ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు లో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని అంజనీ పుత్ర సంస్థ […]
పనికోసం గల్ఫ్ కు..క్యాన్సర్ తో ఇంటికి..
89 Views–చికిత్స పొందుతూ యువకుడి మృతి –దిక్కు తోచని స్థితిలో కుటుంబం –దాతల సాయం కోసం ఎదురు చూపులు ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 4: ఎన్నో ఆశలతో బతుకు దెరువు కోసం గల్ఫ్కు వెల్లి నెల రోజులు తిరగక ముందే క్యాన్సర్తో ఇంటికి చేరి దొరికినకాడల్లా చికిత్స కోసం అప్పు చేసి పరిస్థితి విశమంగా మారి ఓ యువకుడు గురువారం మృతి చెందగా బాధిత కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడిపోయిన ఘటన నారాయణపూర్లో చోటు చేసుకున్నది. స్థానికులు […]
కత్తుల దొంగతనం పై కేసు నమోదు.
108 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ లో దొంగలు విచిత్ర మైన దొంగతనానికి పాల్పడ్డారు. దొంగకు చెప్పే లాభం అన్నట్లు జరిగిన దొంగతనంలో చికెన్ సెంటర్లోని 4 కత్తులను అపహరించారు దొంగలు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్వాజి వెంకట్ సాయి బస్టాండ్ సమీపంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్ళి గురువారం ఉదయం షాపు తీయడానికి వచ్చి చూసే సరికి షాపుషట్టర్ తాళం పగులగొట్టి వుండటం,షట్టర్ పైకి లేపి ఉండటాన్ని గుర్తించి షాపులోకి […]
రేప్ మరియు పొక్సో కేసులో నేరస్తునికి జీవిత కాలం జైలు శిక్ష
44 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రేప్ మరియు పొక్సో కేసులో నేరస్తునికి జీవిత కాలం జైలు శిక్ష మరియు 21,000/- రూపాయల జరిమానా* *పోలీస్ స్టేషన్ పోత్కపల్లి* *నేరస్తుని వివరాలు* శిలారపు రమేష్ s/o. రాజయ్య, వయస్సు: 38 సంవత్సరాలు, కులం : గొల్ల, R/o. ఉప్పరపల్లి. కేసు యొక్క వివరాలు ఓదెల మండలం కి చెందిన పిర్యాధిదారుని మనుమరాలు (భాధితురాలు మైనర్) ఎండాకాలం సెలవులు ఉన్నందున తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చినాది తేదీ: 02/06/2022 […]










