104 Viewsఏబిజెఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలో పండ్లు పంపిణీ అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో శుక్రవారం అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం పురస్కరించుకొని ఏబిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏబిజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దావాఖానాలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని జర్నలిస్టుల సంక్షేమం కోసం అఖిలభారత […]
36 Viewsమంచిర్యాల జిల్లాలో రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా మరియు కొమరం భీం జిల్లా రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. యూరియా లోడుతో కూడిన రైలు శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ కు చేరుకున్నది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీష్ బాబు యూరియా ఆన్ లోడ్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లుగా […]
145 Viewsసెప్టెంబర్ 15 చిల్కానగర్ చిల్కానగర్ డివిజన్లోని బ్యాంక్ కాలనీలో ఒక కోటి 20 లక్షల వ్యయంతో డ్రైన్ పనులు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ బ్యాంక్ కాలనీ నుండి జహీర్ నగర్ వరకు ఒక కోటి 20 లక్షల వ్యయంతో బాక్స్ డ్రైన్ ద్వారా బీరప్ప గడ్డ మరియు సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చే వర్షం నీటి నుండి ఉపసమనం కలుగుతుందని కాంట్రాక్టర్ మాట్లాడుతూ పనులు చేపడుతున్న […]