50 Viewsబెల్లంపల్లిలో వికలాంగుల సమావేశానికి హాజరైన మందకృష్ణ మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. తేదీ : 06/09/2025 రోజున పద్మశ్రీ అవార్డు గ్రహీత,MRPS జాతీయ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండల సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వికలాంగుల సమావేశానికి హాజరై అనంతరం బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి నివాసం కన్నాల లో భోజనం చేసి జైపూర్ సమావేశానికీ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]
224 Viewsతెలుగు న్యూస్ 24/7 :భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ చేత స్థాపించబడింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని నలభై మందికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఇద్దరు విదేశీయులకి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారిలో ఒకరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ […]
294 Viewsదళిత బంధు దళారికి విందు లబ్ధిదారునికి ఆరు లక్షల 40 వేలు ఇచ్చిన వైనం బాధితుడు అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్న దళారి డిసెంబర్ 15 తిరుమలగిరి మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ కు చెందిన కందుకూరి కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందులో తను చెప్పుల షాపుకు కొటేషన్ ఇవ్వగా అతని కొటేషన్ మార్చి దళారి తుమ్మ బిక్షం అతని కొడుకు కలిసి నీ కిరాణం షాప్ మంజూరు అయిందని […]